prajatantra_news

prajatantra_news

మక్కలతోపాటు జొన్న కొనుగోళ్లు

– సబ్ కమిటీ నిర్ణయాన్ని ప్రకటించిన మంత్రి తుమ్మల – ఇప్పటికే మొక్కజొన్నను కొనుగోలు చేస్తున్న రాష్ట్రం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 : రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మొక్కజొన్నతోపాటు జొన్న పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నిర్వహించిన సబ్ కమిటీ…

సులభతర వ్యాపార విధానంతో పెట్టుబడులు

– నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటే ఉద్యోగావకాశాలు – సీఎంతో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 : నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటే అనేక రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయని రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. మానవ వనరుల అభివృద్ధి కోసం పోషకాహార లోపం సమస్యను తగ్గించుకోవాలని సూచించారు. తెలంగాణ…

డ్రగ్స్‌తో యువత చిత్తు

– ‘ఇమేజ్‌’పై దృష్టిపెట్టి తప్పుడు నిర్ణయాలు – సమాజం అప్రమత్తం కావాలి – కౌన్సెలింగ్‌తో మార్పు సాధ్యం – ప్రముఖ సైకాలజిస్ట్ పున్నంచందర్ సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, మే 5: ప్రస్తుత కాలంలో యువతలో డ్రగ్స్ వినియోగం వేగంగా పెరుగుతున్నది. ఇది సమాజం ఎదుర్కొంటున్న అత్యంత ఆందోళనకరమైన సమస్యలలో ఒకటి. గంజాయి వంటి మత్తు పదార్థాలు…

భూముల ధరల పెంపు!

– రిజిస్ట్రేషన్ శాఖకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ – విద్యుత్ ప్రాజెక్టుల అవకతవకలపై సీబీఐ విచారణకు ఆమోదం – గ్రేటర్ హైదరాబాద్లో పన్ను బకాయిల కోసం ‘వన్ టైమ్ సెటిల్మెంట్’ – 19 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టులకు ఆమోదం – సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు హైదరాబాద్, ప్రజాతంత్ర,…

లంచం @ రూ.5 లక్షలు

– ఏసీబీకి చిక్కిన బోరబండ జీహెచ్ఎంసీ జూనియర్ అసిస్టెంట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4 :ఇంటి నిర్మా ణానికి అవసరమయ్యే అనుమతుల కోసం లంచం డిమాండ్ చేసిన జూనియన్ అసిస్టెం ట్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. బోరబండ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న బి శ్రీలత సోమవారం బాధితుడి…

గేమ్ ఛేంజర్ కాదు.. తెలంగాణ లూటర్

– తెలంగాణ సొమ్మును కేరళలో ఖర్చు చేశారు – మీరు ప్రచారం చేసిన ఇతర రాష్ట్రాల్లో గెలవలేదేమి? – సీఎం రేవంత్‌పై కేంద్ర మంత్రి బండి ధ్వజం – అభివృద్ది, జాతీయవాదానికి ప్రజలు పట్టం కట్టారు – బెంగాల్‌లో ఫలించిన జై బంగ్లా, జై శ్రీరాం నినాదాలు – కేటీఆర్, రేవంత్ చీకటి దోస్తులు –…

ఆస్తమా.. అప్రమత్తతే రక్ష!

– ఇన్‌హేలర్లపై అపోహలు తొలగితేనే నియంత్రణ – రేపు ‘వరల్డ్ ఆస్తమా డే’ =శిశువుల నుంచి వృద్ధుల వరకు ఎవరినైనా ఉక్కిరిబిక్కిరి చేసే సమస్య ఆస్తమా. కాలుష్యం, అలర్జీలు, మారుతున్న జీవనశైలి కారణాలతో దేశంలో ఆస్థమా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆస్తమా పై అవగాహన కోసం ప్రత్యేక కథనం. హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4 :…

యూపీఎస్సీ అభ్యర్థులకు వరం ‘ప్రెప్‌మంకీ’ యాప్

హైదరాబాద్, మే 4: యూపీఎస్సీ సహా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన మార్గదర్శకత్వం అందించేందుకు రూపొందించిన ‘ప్రెప్‌మంకీ’ అనే కృత్రిమ మేధస్సు ఆధారిత యాప్‌ను తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సాంకేతికతను విద్యా రంగానికి అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థులకు మెరుగైన అవకాశాలు…

మోదీకి ఐదు రాష్ట్రాల ప్రజల ఆశీర్వాదం

– బెంగాల్.. తొలిసారి బీజేపీ సర్కార్ – 15 ఏళ్లుగా బెంగాల్‌ను అస్తవ్యస్థం చేసిన టీఎంసీ – ఎన్నికల ఫలితాలపె కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మే 4 : పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ జంగల్ రాజ్‌గా మార్చిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డ్ధి ధ్వజమెత్తారు.…

అన్నదాతలు ఆగమాగం

– శనగ పంట చేతికి వచ్చినా కొనుగోళ్లు ఏవీ? – రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ – సదాశివపేటలో శనగ రైతులకు కేటీఆర్ పరామర్శ సంగారెడ్డి, ప్రజాతంత్ర, మే 4: కాంగ్రెస్ ప్రభుత్వం రైతును చచ్చే వరకు వేధిస్తోందని, శనగ పంట వచ్చి నెల రోజులైనా ఇప్పటివరకు ప్రభుత్వం కొనుగోలు చేయలేదని బీఆర్ఎస్   కార్యనిర్వాహక అధ్యక్షుడు…