Category తెలంగాణ

సెక్యులరిజానికి కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ

– ముస్లింలకు అండగా ఉండేది కాంగ్రెస్సే – మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, మార్చి 9: దిల్లీ నుండి గల్లీ వరకు ముస్లింలకు అండగా నిలబడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ‌ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సర్వమతాలను సమానంగా చూస్తూ వారివారి అభివృద్ధికి నిరంతరం…

కేంద్ర నిధులు సాధించాలి

– గ్రామాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి బాట – బడ్జెట్‌లో పీఆర్, ఆర్డీకి పెద్ద పీట – బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి సీతక్క సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. గ్రామాల అభివృద్ధి,…

గిరిజన సంక్షేమ డైరెక్టర్‌గా సంతోష్ బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: మాసబ్ ట్యాంక్‌లో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో నూతన డైరెక్టర్‌గా సంతోష్ బీఎం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా విభాగాల అధికారులు, సిబ్బందితో విధులు, పనులపై సమీక్షించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ-ఫైల్స్ కూడా ప్రారంభించాలన్నారు. విభాగాలవారీగా అధికారులు తమ విధులు, బాధ్యతల గురించి…

గవర్నర్‌కు ఘనంగా వీడ్కోలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీపై వెళ్తున్న సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బేగంపేట ఎయిర్‌పోర్టులో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛాలను అందజేసి ఘనంగా వీడ్కోలు పలికారు. గవర్నర్‌కు వీడ్కోలు పలికిన వారిలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్…

యంగ్ ఇండియా స్పోర్ట్సు వర్సిటీలో సకల సౌకర్యాలు

– అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు – క్రీడా శాఖపై సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో సౌకర్యాల కల్పన, అన్ని రకాల క్రీడలకు మైదానాల ఏర్పాటుపై సోమవారం సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా రాష్ట్రంలో…

యువతకు సివిల్ డిఫెన్స్ వలంటీర్ శిక్షణ

– ప్రారంభించిన ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ నారాయణరావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ, సివిల్ డిఫెన్స్ శాఖ యువతను అత్యవసర సేవలకుచేరుకునే ముందు ప్రథమ స్పందనకారులుగా (ఫస్ట్ రెస్పాండర్స్) తయారు చేయడానికి సివిల్ డిఫెన్స్ వలంటీర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. వారం రోజులపాటు సాగే…

కుటుంబంతో వెంకన్నను దర్శించుకున్న భట్టి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కుటుంబ సభ్యులతో కలిసి కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలోని శ్రీవారిని సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ వేంకటేశ్వర స్వామి దర్శనం పరమ పవిత్ర అనుభూతిని ఇచ్చిందని ఆయన అన్నారు. నూతన దంపతులైన తన కుమారుడు, కోడలు సూర్య…

వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాలోకి

– ఇందుకు విధివిధానాలు తయారు చేయాలి – ఏప్రిల్ ఆఖరు వరకు పచ్చిరొట్ట విత్తనాలను సిద్ధం చేయాలి – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించిన సబ్సిడీ నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసే విధానాన్ని అమలు చేసే అవకాశాలను…

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం

– కార్యక్రమంలో పాల్గొన్న‌ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కామారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 7: కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా…