Category తెలంగాణ

సేంద్రియ ఉత్పత్తులతో ఆరోగ్యం పదిలం

– రైతులు పంట వ్యర్థాలను కాల్చొద్దు – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ రైతులు ఆర్గానిక్ సాగుకు ముందుకు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని హెచఎండీఏ గ్రౌండ్స్‌లో శుక్రవారం నిర్వహించిన ఆర్గానిక్…

సివిల్స్ అభ్యర్థులకు ఉచిత ఓరియంటేషన్ ప్రోగ్రాం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : తన స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా సుపరిపాలన, ప్రజా సేవల మెరుగుదల లక్ష్యంగా సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కోసం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఒక వారపు ఉచిత ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని సివిల్ సర్వీసెస్, గ్రూప్-1 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా…

ప్రజలు మార్పును కోరుకుంటున్నారు

– బీజేపీ చీఫ్ రామచందర్‌రావు సూర్యాపేట, ప్రజాతంత్ర, మే 29 : దేశమే ప్రథమం (నేషన్ ఫస్ట్) అనే సిద్ధాంతంతో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సూర్యాపేట లో శుక్రవారం జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొని…

5 నుంచి చేనేత, వస్త్రాల ఎగ్జిబిషన్

– హైటెక్స్‌లో ‘థ్రెడ్ పోచంపల్లి’ – యాదాద్రి-భువనగిరి జిల్లా పర్యాటకం కోసం.. హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : యాదాద్రి-భువనగిరి జిల్లాకు చెందిన గొప్ప సాంస్కృతిక వస్త్రాలు(పోచంపల్లి) థ్రెడ్ పోచంపల్లి పేరుతో హైదరాబాద్ నగర నడిబొడ్డుకు రానున్నాయి. చైతన్యవంతమైన నగర వినియోగదారులకు, గ్రామీణ చేతివృత్తి కళాకారులకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేందుకు మూడు రోజులపాటు ఒక…

తెలంగాణకు కేంద్రం నిరంతర సహకారం

– కాజీపేటలో 200 ఇంటర్ సిటీ రైళ్ల తయారీకి రంగం సిద్దం – ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీలకు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు 200 ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ బాధ్యతను ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అప్పగించడంపై కేంద్ర మంత్రి కిషన్…

బాలిక జీవితంతో చెలగాటమాడితే సహించం

– తప్పుడు వార్తలు రాసే మీడియా సంస్థలకు నోటీసులు – మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ‌ మంత్రి సీతక్క ఏటూరునాగారం, ప్రజాతంత్ర, మే 28 : ఏటూరునాగారంలో ఒక మైనర్ బాలిక వ్యవహారానికి సంబంధించి కొందరు ప్రతిపక్ష నాయకులు, వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,మ‌హిళా శిశు సంక్షేమ…

బక్రీద్ ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ, ప్రజాతంత్ర, మే 28 : బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అల్లా పట్ల ఉన్న అపారమైన విశ్వాసాన్ని, త్యాగనిరతిని చాటిచెప్పే గొప్ప పండుగ ఇది అని అన్నారు. నల్గొండ పట్టణంలోని మునుగోడు రోడ్డు ఈద్గాలో ముస్లిం సోదరులను కలిసి మాట్లాడారు. బక్రీద్ కేవలం ఒక మతపరమైన వేడుక…

భక్తులతో కిక్కిరిసిన త్రివేణి సంగమం

– పుష్కర స్నానం ఆచరిస్తున్న భక్తులు – పిండ ప్రదానాలు, నది హారతి  – ఉచిత అన్నదాన కార్యక్రమాలు జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 28 :  కాళేశ్వరంలోని త్రివేణి సంగమం కేంద్రంగా సాగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలకు భక్తులు భారీగా తరలివచ్చి నది పుష్కర స్నాన మాచరిస్తున్నారు. త్రివేణి సంఘంలో పితృదేవతలకు పురుషులు పిండ…

ఫ్యూచర్ సిటీ భూములకు రికార్డు ధరలు

– రావిర్యాలలో చదరపు గజం భూమి రూ.83,500లు – విక్రయాల ద్వారా రూ 140 కోట్లు ఆదాయం – హౌసింగ్ బోర్డు స్థలాలకు భారీ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28 : రాజధాని క్యూర్ పరిధిలో పెద్దపెద్ద వెంచర్లు చేపట్టడానికి అనువుగా ఉన్న భూములకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. అందులోనూ ఎలాంటి వివాదాలు లేకుండా…