Category తెలంగాణ

మహిళా లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

– మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని సమస్త మహిళలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. మహిళల పోరాటం, పట్టుదల, ప్రతిభను గుర్తించి గౌరవించే రోజు మహిళా దినోత్సవమని పేర్కొన్నారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా…

మహిళల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

– మహిళా సంఘాలకు శాశ్వత భవనాలు – సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా మహిళా సంఘాలకు ఆదాయం – ప్రతి మహిళా మహిళా సంఘాలలో చేరాలి – ఇక ముందు మ‌హిళ‌ల‌కు నచ్చిన చీరలను పంపిణీ చేస్తాం – మంత్రి దనసరి అనసూయ సీతక్క ములుగు ,ప్రజాతంత్ర ,మార్చి 7:మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే…

99 రోజుల్లో ల‌క్ష్యాల‌ను చేరుకోవాలి

– హౌసింగ్ బోర్డు ప‌రిధిలోని 5వేల రిజిస్ట్రేష‌న్ల ప్ర‌క్రియ – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి – హౌసింగ్ బోర్డు రిజిస్ట్రేషన్ పోర్టల్ ఆవిష్క‌ర‌ణ‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 7:  ప్ర‌జాపాల‌న‌- ప్ర‌గ‌తి నివేదిక 99 రోజుల కార్య‌క్ర‌మంలో భాగంగా హౌసింగ్ బోర్డు ప‌రిధిలో పెండింగ్‌లో ఉన్న ఐదు వేల రిజిస్ట్రేష‌న్‌ల‌ను క్లియ‌ర్ చేస్తామ‌ని రెవెన్యూ, హౌసింగ్,…

31న ల‌క్ష ఇందిర‌మ్మ ఇళ్ల‌ల్లో గృహ‌ప్ర‌వేశాలు

– మంజూరైన ఇళ్ల‌న్నీ గ్రౌండింగ్ కావ‌ల‌సిందే – ల‌బ్దిదారుల‌ను గుర్తించ‌డి – మంజూరైన ఇళ్ల‌కు చెల్లింపులు స‌త్వ‌రం జ‌ర‌గాలి – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 7: రాష్ట్రంలో  ప్ర‌తి పేద‌వాడి ఆత్మ‌గౌర‌వానికి చిహ్నంగా నిలిచేలా  ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్ర‌జాప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ఇందిర‌మ్మ ఇండ్ల ప‌ధ‌కం అమ‌లు చేస్తోంద‌ని, ఈ…

నాటి జర్నలిజానికి నేటి జర్నలిజానికి ఎంతో తేడా

– విలువలతో కూడిన జర్నలిజాన్ని నడిపిన ఎంఎస్ ఆచార్య – ఆచార్య విగ్రహావిష్కరణలో మంత్రులు దుద్దిళ్ల, పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: ప్రముఖ తెలంగాణ పోరాటయోధుడు, సీనియర్ జర్నలిస్ట్ ఎం.ఎస్.ఆచార్య విగ్రహాన్ని హైదరాబాద్‌లోని గోపనపల్లిలోని జర్నలిస్ట్ కాలనీలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ శనివారం ఆవిష్కరించారు. ఆచార్య కుమారుడు మాడభూషి శ్రీధర్ రూపొందించిన…

ఏఐ ఆర్థిక ఆవిష్కరణల కేంద్రంగా హైద‌రాబాద్‌

– ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఆర్థిక సాంకేతిక రంగంలో హైదరాబాద్ గ్లోబల్ హబ్‌గా ఎదుగుతోందని ఐటి, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం నాడు బాచుపల్లిలోని విజ్ణానజ్యోతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్  నిర్వహించిన సిఎఫ్…

మ‌హిళ‌లు ఆర్థిక స్వావ‌లంబ‌న సాధించాలి

– పురుషుల కంటే ఎక్కువ క‌ష్ట‌ప‌డితేనే గుర్తింపు – మ‌హిళ‌ల‌కు శుభాకాంక్ష‌లు – బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ – చందాన‌గ‌ర్‌లో మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 7: అమ్మాయిలు తమ కాళ్ల మీద తాము నిలబడి ఆర్థిక స్వావ‌లంబ‌న సాధించే దిశగా ముందుకు సాగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆడబిడ్డలకు…

క్లీన్ సిటీగా మార్చాలి

– ప్రతీరోజు చెత్త సేకరణ జరగాల్సిందే – క్యూర్ పరిధిలో ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలి – కొత్త డంప్ యార్డులు అందుబాటులోకి తీసుకురండి – మున్సిపల్ కమిషనర్లతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: నగరాన్ని క్లీన్ సిటీగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 99 రోజుల…

డాక్ట‌ర్ ర‌విచంద్ర డాక్యుమెంట‌రీకి గ‌ద్ద‌ర్ ఫిల్మ్ అవార్డు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 7:  రాష్ట్ర‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో కరీంనగర్ కు చెందిన డాక్టర్ పొన్నం రవిచంద్ర డాక్యుమెంటరీ విభాగంలో పురస్కారాన్ని అందుకున్నారు. శ‌నివారం  హైదరాబాదులో విలేకర్ల సమావేశంలో 2025 తెలుగు సినిమాలవివిధ విభాగాలకు సంబంధించిన అవార్డుల ను ప్రకటించారు. డాక్యుమెంటరీ విభాగానికి సంబంధించి తెలంగాణ ముద్దుబిడ్డ…