Category తెలంగాణ

అకాల వర్షాలనూ రాజకీయాల కోసం వాడుకోవద్దు

– అది రైతు గోస కాదు.. బీజేపీ రాజకీయ ఘోష – బీఆర్‌ఎస్ డైవర్షన్ పాలి‘ట్రిక్స్‌’ – మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28 : అకాల వర్షాలనూ మీ రాజకీయాల కోసం వాడుకోవద్దని ప్రతిపక్షాలకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చురకలంటించారు. పన్నెండేళ్లుగా కేంద్రంలో అధికారంలో…

తుమ్మిడిహెట్టి బ్యారేజీపై అడుగు ముందుకు

– మహారాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి లేఖ  హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27 : తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు, నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖ రాశారు. తమ ప్రభుత్వ ప్రతినిధి బృందంతో సమావేశానికి సమయమివ్వాలని, అనుకూలమైన తేదీని…

నర్సింగ్ విద్య బలోపేతానికి చ‌ర్య‌లు

– నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ పోస్టు ఏర్పాటు చేస్తాం – మిడ్ వైఫరీ కోర్సులను బలోపేతం చేస్తున్నాం -ౖ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27 : నర్సింగ్ వ్యవస్థలో వస్తున్న మార్పుల దృష్ట్యా రాష్ట్రంలో నర్సింగ్ విద్యను బలోపేతం చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్…

‘రైతు డిస్కం‘ దరఖాస్తును ఆమోదించొద్దు

– ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌కు హరీష్‌రావు లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27 : డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తుపై పలు అభ్యంతరాలు తెలుపుతూ దానిని తిరస్కరించాలంటూ  బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌ రావు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్‌సీ)కు లేఖ రాశారు. తెలంగాణ సమాజంలో రైతులను, విద్యుత్‌ను విడదీసి చూడలేం..…

ప్రతి గ్రామానికీ టి-ఫైబర్ ఇంటర్నెట్

– ఏబీపీ కింద రాష్ట్రంలో ప్రాజెక్టు అమలు : సీఎం రేవంత్ – కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్యతో వీసీ హైదరాబా<, ప్రజాతంత్ర, మే 27 : అమెండెడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ (ఏబీపీ) కింద రాష్ట్రంలో టి-ఫైబర్ ప్రాజెక్టు అమలుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు…

ఆర్టీసీలో సంస్కరణలు చేపట్టాం

– కాలుష్య రహితంగా కూకట్‌పల్లి – రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్       కూకట్‌పల్లి, ప్రజాతంత్ర, మే 27 : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీలో అనేక సంస్కరణలు చేపట్టామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కూకట్‌పల్లి ఆర్టీసీ డిపోకు 60 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించగా వాటిని ముఖ్య…

మక్క రైతుల ఖాతాల్లో త్వరలో నిధుల జమ

– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27 : మొక్కజొన్న రైతుల ఖాతాల్లో త్వరలో నిధులు జమ కానున్నాయి. లక్ష మంది రైతుల ఖాతాల్లో రెండు మూడు రోజుల్లో రూ.1173 కోట్లు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.  మొక్కజొన్న సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం…

పోలీస్ కస్టడీకి బండి భగీరథ్

– సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం మొయినాబాద్‌కు తరలింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27: పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్‌ను బుధవారం పేట్ బషీరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం అతడిని మొయినాబాద్‌లోని అరణ్య ఫామ్‌హౌస్‌కు తరలించారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం భగీరథ్‌ను పోలీసులు ఈ ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లినట్ల తెలుస్తోంది. మరోవైపు భగీరథ్‌ను మూడు రోజులపాటు…

కొనసాగుతున్న సరస్వతీ అంత్య పుష్కరాలు

– వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు కాళేశ్వరం, ప్రజాతంత్ర, మే 27: కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలకు భక్తులు పోటెత్తుతున్నారు. పుష్కరఘాట్‌ల వద్ద తెల్లవారు జాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో చేరుకుని పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. వేద మంత్రోచ్ఛారణలు, హారతులు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కాళేశ్వర క్షేత్రం మార్మోగుతోంది. ఈ నెల 21న…