Category తెలంగాణ

మనసు ఫౌండేషన్ కృషి అభినందనీయం

– మీడియా అకాడమి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ప్రశంసలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17 : రాష్ట్ర మీడియా అకాడమీ చేపడుతున్న డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించి, ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మనసు ఫౌండేషన్ ప్రతినిధి బృందంతో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం చర్చలు జరిపారు. మీడియా అకాడమీ…

మంథనిలో న్యాక్ స్కిల్ డెవలెప్‌మెంట్ సెంటర్

– భవన నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు – మంత్రి కోమటిరెడ్డికి దుద్దిళ్ల కృతజ్ఞతలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17 : పెద్దపల్లి జిల్లా మంథనిలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(ఎన్‌ఏసీ) స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ కేంద్ర భవన నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈమేరకు రవాణా,…

అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం రాష్ట్రానికి గర్వకారణం

– గురుకుల విద్యార్థిని ప్రవళికను అభినందించిన మంత్రి అడ్లూరి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17: చైనాలోని ఓర్డోస్‌లో నిర్వహించిన తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026లో మహిళల 4I400 మీటర్ల రిలే పోటీలో భారత జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడం పట్ల సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హర్షం వ్యక్తం…

ఉపాధ్యాయ నియామ‌క నిబంధ‌న‌ల‌ను స‌మీక్షించాలి

– టీచ‌ర్‌, విద్యార్థుల నిష్ప‌త్తిని క‌చ్చితంగా అమ‌లు చేయాలి – విద్యాశాఖ కార్య‌ద‌ర్శికి ఎమ్మెల్సీ కొముర‌య్య లేఖ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 17: జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ-2020), ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం (ఎఫ్‌ఎల్‌ఎన్), ప్రాథమిక తరగతులలో అభ్యసన ఫలితాలను మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన వివిధ కార్యక్రమాల అమలుతో పాఠశాల విద్యా వ్యవస్థ గణనీయమైన మార్పులకు…

ఇంటర్ అర్హతతో రేపు మెగా జాబ్ డ్రైవ్

– హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు ఎంపిక కాజిపేట, ప్రజాతంత్ర, జూలై 17: ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు హెచ్‌సీఎల్ టెక్నాలజీ నిర్వహిస్తున్న టెక్-బీ ప్రోగ్రాం కోసం ఈనెల 18న మెగా జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హన్మకొండ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఐసీఎస్సెస్ కంప్యూటర్…

యూకేకు ఎగుమతులు పెంచుతాం

– పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : భారత్- యునైటెడ్ కింగ్‌డమ్‌ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సిఇటిఏ) వల్ల తెలంగాణ గరిష్ఠ ప్రయోజనం పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఒప్పందం వల్ల…

కుల వృత్తులను ప్రోత్సహించాలి

– వాటికి ప్రాధాన్యత కల్పిస్తున్న ప్రభుత్వం – రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : బీసీ కుల వృత్తులను ప్రోత్సహించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆషాఢ బోనాల ప్రారంభం సందర్భంగా హెచఎండీఏ మైదానంలో బోనాలు-చేతివృత్తుల మేళాను ప్రభుత్వ విప్ బీర్ల్ల…

అత్యవసర, ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక

– వానాకాలం-2026 పుస్తకం ఆవిష్కరించిన మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16: వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం, తక్కువ వర్షపాతం వంటి ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రైతులకు శాస్త్రీయ మార్గదర్శకాలు అందించే లక్ష్యంతో వ్యవసాయ శాఖ రూపొందించిన ‘తెలంగాణ వ్యవసాయ అత్యవసర, ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక ‘వానాకాలం-2026’ పుస్తకాన్ని వ్యవసాయ శాఖ మంత్రి…

క్రీడలపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

– హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టుతో సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : క్రీడా రంగంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉందని, రాష్ట్రానికి ఒక స్పోర్ట్స్ పాలసీని తీసకురావడమేగాక స్పోర్ట్సు యÖనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. గతంలో జాతీయస్థాయి క్రీడలకు హైదరాబాద్ వేదికైందని గుర్తు చేస్తూ క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు రివార్డుతోపాటు…