Category తెలంగాణ

20న కేసీఆర్ సభకు ఏర్పాట్లు

– నియోజకవర్గాలవారీగా ఇన్‌చార్జిల నియామకం జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : జగిత్యాలలో ఈనెల 20న జరగనున్న బీఆ ర్  ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు(కేసీఆర్) భారీ బహిరంగ సభ కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇన్‌చార్జిలను ప్రకటించారు. సభకు జన సమీకరణ, ప్రాంగణ ఏర్పాట్లు నిర్వహణ బాధ్యతలను పార్టీ సీనియర్ నేతలు గాదరి…

28న సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో ‘కథా కార్యశాల’

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : తెలంగాణ సాహిత్య అకాడమి ఒక రోజు ‘కథా కార్యశాల’ సదస్సు నిర్వహిస్తున్నది. ఈ సదస్సులో కథలు ఎలా రాయాలి?, కథా నిర్మాణ పద్ధతులు, కథలకు వస్తువులు ఎలా ఎంచుకోవాలి తదితర అంశాలపై ప్రముఖ కథకులు డాక్టర్ పెద్దింటి అశోక్ కుమార్, స్వర్ణ కిలారి, డాక్టర్ బి.వి.ఎన్ స్వామిలు మెలకువలు…

ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

– గిరిజన, ఆదివాసీ ఎమ్మెల్యేలకు సీఎం హామీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : ఆదివాసీ, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మౌలిక వసతుల కల్పనకు అడ్డంకిగా ఉన్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఆదివాసీ, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో…

మూసీ అభివృద్ధిలో భాగస్వాములను చేయండి

– మూడు ప్రతిపాదనలను పరిశీలించండి – ఉప ముఖ్యమంత్రికి మధు పార్క్ రిడ్జ్ నిర్వాసితుల వినతిపత్రం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ పునర్జీవ పథకంలో భాగస్వాములను చేయాలని, నిర్వాసితులుగా తమకు న్యాయం చేయాలని మధు పార్క్ ‘ఎ’ బ్లాక్ నిర్వాసితులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుకు వినతిపత్రం…

ఖానాపూర్ చైర్‌పర్సన్‌గా మౌనిక పదవీ స్వీకారం

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు అభినందన ఖానాపూర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : మున్సిపాలిటీ చిన్నదైనా ఇక్కడి ఫలితం మాత్రం పెద్ద రాజకీయ సందేశాన్ని ఇచ్చిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇది స్పష్టమైన హెచ్చరిక అని, రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదే అని ప్రజలు చాటిచెప్పారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. ఖానాపూర్…

ప్రమాదాలు తగ్గించేందుకు ‘అరైవ్ అలైవ్’

– 18వరకు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు – పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : రవాణా శాఖ నిబంధనలు ప్రచారం చేసి రోడ్డు ప్రమాదాలను తగ్గించే చర్యలు తీసుకోవడానికి అరైవ్ అలైవ్ కార్యక్రమం చేపట్టామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల…

బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం

– ఫూలే ఆశయ సాధనలో ప్రతివారూ భాగస్వాములు కావాలి – జయంతి కార్యక్రమంలో మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతి రావు పూలే అని రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక శ్రీశ్రీ సర్కిల్…

పూలే ఆశయాలకు ప్రతిరూపం మోదీ పాలన

– మహిళా రిజర్వేషన్ బిల్లుతో నవ శకానికి నాంది – బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: నాడు మహాత్మా జ్యోతిబా ఫూలే ఏ సామాజిక మార్పు కోసం పరితపించారో నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ ఆశయాలను అక్షరాలా అమలు చేస్తూ మహిళల సాధికారతే లక్ష్యంగా ముందుకు సాగుతోందని బీజేపీ¾…

ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతోంది

– మహిళా బిల్లు ఆమోదంతో రాజకీయ అధికారం – మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: పార్లమెంట్‌లో నారీ శక్తి వందనం బిల్లును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 16వ తేదీన ప్రవేశపెట్టనున్నారని బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఈ బిల్లు కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.…