Category తెలంగాణ

దేశంలో అలజడులకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల కుట్ర

Ramachandar

బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23 : దేశంలో అశాంతిని సృష్టించి యువతను రెచ్చగొట్టడం ద్వారా మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి కాంగ్రెస్, వామపక్షాలు, విదేశీ విచ్ఛిన్నకర శక్తులు పెద్ద ఎత్తున కుట్ర పన్నుతున్నాయని బీజేపీ¾ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మీడియా…

అర్చకులు, గిరిజన అర్చకుల పాత్ర అభినందనీయం

వారి సంక్షేమానికి సంప్రదింపుల కమిటీ పూర్తి భరోసా హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22 : స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో ఆలయాల వేదికగా మంత్రోచ్ఛారణలు, ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా సకల జనులలో స్వరాష్ట్ర కాంక్షను రగిలించడంలో అర్చకులు, గిరిజన అర్చకులు నిర్వహించిన పాత్ర అభినందనీయమని ఉద్యమకారుల గుర్తింపు కమిటీ కొనియాడింది. రాష్ట్రవ్యాప్తంగా మలి దశ ఉద్యమంలో ఆధ్యాత్మిక…

న్యాయ‌వాదుల హ‌క్కుల కోసం ప‌నిచేస్తా

– న‌ల్ల‌గొండ బార్ అసోసియేష‌న్ అభివృద్ధికి కృషి చేస్తా – బార్ కౌన్సిల్ స‌భ్యుడు సామ‌ల రాంరెడ్డి న‌ల్ల‌గొండ‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 22: ఉమ్మడి నల్లగొండ జిల్లా వాస్తవ్యుడిగా నల్లగొండ బార్ అసోసియేషన్ అభివృద్ధికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని తెలంగాణ బార్ కౌన్సిల్ నూతన సభ్యుడు సామల రాంరెడ్డి అన్నారు.తెలంగాణ బార్ కౌన్సిల్…

దాశరథికి కేసీఆర్‌ ‌శ్రద్ధాంజలి

-అస్తిత్వ స్ఫూర్తిని కొనసాగిద్దామని పిలుపు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 22: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తన కలాన్ని, గళాన్ని వినిపించిన కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్యులు అందించిన తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ స్ఫూర్తి కొనసాగిద్దాం అని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌పిలుపునిచ్చారు. దాశరథి జయంతి సందర్భంగా కే చంద్రశేఖర్‌ ‌రావు ఘన నివాళులు అర్పించారు.…

‘నీట్‌’పై కేంద్ర వైఖరి దారుణం

– విద్యార్థులపై లాఠీఛార్జీ అమానుషం – రాహుల్‌కు మద్దతుగా నిత్యం ఆందోళనలు – కాంగ్రెస్‌ ‌వర్కింగ్ ‌ప్రెసిడెంట్‌ ‌జగ్గారెడ్డి  సంగారెడ్డి,ప్రజాతంత్ర,జూలై22: మూడో సారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని టీ పీసీసీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌టి.జగ్గారెడ్డి విమర్శించారు. సంగారెడ్డిలో బుధవారం విలేకర్లతో ఆయన మాట్లాడుతూ మూడు రోజులుగా…

ఎల్‌నినోపై శాస్త్రీయ విశ్లేషణ ఆధారంగా కార్యాచరణ

– చిన్నారెడ్డి అధ్యక్షతన కమిటీ అధ్యయనం – రాష్ట్ర నిపుణుల కమిటీ తొలి సమావేశం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై22: వాతావరణ మార్పుల ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు సన్నద్ధత అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలో ప్రస్తుత ఎల్‌ ‌నినో పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేయడం కోసం నిపుణుల కమిటీ భేటీ అయ్యింది.  వ్యవసాయం దాని అనుబంధ రంగాల…

పార్కిన్సన్‌ ‌వ్యాధి బాధితుడికి రూ.2.25 లక్షలు 

– ఎమ్మెల్యే వేముల అందజేత నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 22: వేల్పూర్‌ ‌మండలం పడగల్‌ ‌గ్రామానికి చెందిన మాడవేడి బాలకుమార్‌ ‌పార్కిన్సన్‌ ‌వ్యాధితో బాధపడుతూ చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నిమ్స్ ‌హాస్పిటల్‌లో చేరారు. ఈ విషయం స్థానిక బీఆర్‌ఎస్‌ ‌నాయకులు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై…

హెటెరోతో ఇంటర్ విద్యా శాఖ ఎంవోయూ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22 : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను అందించి, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో హెటెరో ఫార్మాస్యూటికల్స్ సంస్థతో రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యాశాఖ అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పంద మార్పిడి కార్యక్రమం ఇంటర్మీడియట్ విద్యా శాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్ జాయింట్…

చేనేత నేల నుంచి చందమామ దాకా…

Vikram-1

అంతరిక్షాన్ని తాకిన సిరిసిల్ల యువతేజాలు విక్రమ్‌-1 ‌విజయగాథలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇంజినీర్ల అరుదైన ఘనత రాజన్న సిరిసిల్ల జిల్లాకు దేశవ్యాప్తంగా గుర్తింపు… సోషల్‌ ‌మీడియాలో ప్రశంసల వెల్లువ.. సిరిసిల్ల టౌన్‌, ‌ప్రజాతంత్ర 21:   రాజన్న సిరిసిల్ల (Rajanna Sirisilla)చేనేత కార్మిక క్షేత్రంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నేల. మగ్గం శబ్దాలతో మారుమోగే…