Category తెలంగాణ

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

-కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి సీతక్క మహబూబాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలపై ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు గార్ల మండలం సీతంపేటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు దోపిడీకి గురవుతున్నారని విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో కొనుగోలు కేంద్రాలపై…

ఇంటర్ ఫలితాల ప్రకటనపై దుష్ప్రచారం

– వదంతులు నమ్మవద్దన్న విద్యా శాఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు. ఈ ప్రచారాన్ని తెలంగాణ విద్యా శాఖ ఖండించింది. ఈ ప్రచారం అసత్యం.. అందులో ఎలాంటి వాస్తవం…

ట్రాఫిక్ చిక్కుముడి విప్పేందుకు యత్నం

– షేక్‌పేట నుంచి మాసాబ్ ట్యాంక్ వరకు మోడల్ కారిడార్ – బస్సులో అధికారుల ప్రయాణం.. పరిస్థితుల అధ్యయనం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: భాగ్యనగరంలోని కీలకమైన షేక్‌పేట్ ఫ్లై ఓవర్ నుంచి మాసాబ్ ట్యాంక్ వరకు ట్రాఫిక్ కష్టాలను తీర్చి ఈ మార్గాన్ని ’îÖడల్ కారిడార్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది.…

ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ‘అరైవ్ అలైవ్’

– 13 నుంచి రాష్ట్రవ్యాప్త క్యాంపెయిన్! – రోడ్డు భద్రతపై జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు – అతి వేగం, వాహనాల పెరుగుదలే ప్రమాదాలకు కారణం – పాదచారులు, ద్విచక్ర వాహనదారుల రక్షణే లక్ష్యం – డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతపై తగిన చర్యలను చేపడుతున్నప్పటికీ…

స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం

– సకాలంలో మంటలు ఆర్పడంతో తప్పిన ముప్ప్పు మేడ్చల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: మేడ్చల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దుండిగల్ పరిధి బహదూర్‌పల్లి గ్రీన్‌హిల్స్ కాలనీలోని డెకరేషన్ స్క్రాప్ గోదాంలో గురువారం మంటలు చెలరేగాయి. అగ్నికీలలు వేగంగా వ్యాపించడంతో పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లో పార్క్ చేసిన వాహనాలకు కూడా మంటలు అంటుకున్నాయి. అగ్నిప్రమాదం…

రెచ్చిపోతున్న కబ్జారాయుళ్లు

MP RaghunandanRao

– పాఠశాల ప్రహరీ, గదులు కూల్చడం దుర్మార్గం – చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఎంపీ రఘునందన్ వినతి సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా కబ్జాలు చేస్తున్నారని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. బీఆరఎస్ పదేళ్ల పాలనలో కూడా ప్రభుత్వ భూములను కబ్జా చేశారని విమర్శించారు.…

పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి

– సీఎస్ రామకృష్ణారావు హైదాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9 : గోదావరి నదీ పుష్కరాలకు హాజరయ్యే భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదేశించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సచివాలయంలో గురువారం సమీక్షా సమావేశం జరిగింది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంత…

సమగ్ర ట్రామా కేర్ పాలసీ ప్రారంభం

– రోడ్డు ప్రమాద బాధితులకు ఎంతో ఉపయుక్తం – కొండాపూర్‌లో క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన – మీడియాతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితులను తక్షణమే హాస్పిటల్స్‌కు తరలించి వారి ప్రాణాలు కాపాడేలా ప్రభుత్వం సమగ్ర ట్రామా కేర్…

సమాజంలో మార్పునకు విద్యార్థి ఉద్యమమే నాంది

– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల – ఎన్ఎస్‌యూఐ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: చదువు నేర్పిన వివేకం పోరాట పటిమగా మారినప్పుడే దేశ చరిత్ర మారుతుంది.. సమాజంలో ఏ విప్లవాత్మక మార్పు రావాలన్నా దానికి విద్యార్థి ఉద్యమమే తొలి అడుగు.. ఇది చరిత్ర నిరూపించిన సత్యం అని ఐటీ,…