Category తెలంగాణ

వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ఫూలే

– మాజీ సీఎం కేసీఆర్ ఘన నివాళి హైదరాబాద్, ప్రజాతంత్ర,ఏప్రిల్ 11: వర్ణ వివక్షకు వ్యతిరేకంగా తన జీవితకాలం పోరాడిన సామాజిక విప్లవకారుడు, సమసమాజ స్థాపన మార్గదర్శి మహాత్మా జ్యోతిరావు ఫూలే అని బీఆరఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా ఫూలే జాతికి చేసిన సేవలను స్మరించుకున్నారు. సమాజంలో వర్ణ,…

20న మోతెలో భారీ బహిరంగ సభ

– సభాస్థలిని పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల11: జగిత్యాల జిల్లా మోతెలో ఈ నెల 20వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభ జరగనుంది. సభాస్థలిని పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యే కల్వంకుట్ల సంజయ్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావ…

అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్

– భారీ బందోబస్తు మధ్య ఆక్రమణల కూల్చివేత సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపురం గ్రామంలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను కూల్చివేసింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి ఈ భారీ ఆపరేషన్‌ను నిర్వహించింది. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా నిర్మించిన ఓ…

కాళేశ్వరం.. అవినీతికి నిదర్శనం

– ప్రభుత్వాలు వస్తాయి పోతాయి – కాంగ్రెస్ పార్టీ శాశ్వతం –  కార్యకర్తలే పార్టీ బలం – ప్రజలే అధికారానికి కారణం – టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: ఎనిమిది లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రం దెబ్బతిన్నది టిపి సిసి మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శనివా రం…

బాధితుల ఇంటికే వెళ్లి ఎఫ్ఐఆర్‌ నమోదు!

– వంగర ఎస్ఐ దివ్య వినూత్న చొరవ – భీమదేవరపల్లి మండలం రత్నగిరిలో తొలి అడుగు హన్మకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: తెలంగాణ పోలీస్ శాఖ ప్రజలకు మరింత చేరువ య్యేందుకు, బాధితులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు ఒక విప్లవాత్మక నిర్ణ యం తీసుకుంది. ఇకపై బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా,…

బీఆర్ఎస్ ప్రచారంపై సైబర్ క్రైం అధికారులకు ఫిర్యాదు

– అంగన్‌వాడీలకు ఫోన్ల కొనుగోలు వ్యవహారంలో.. హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : కొన్ని రోజులుగా రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ అధికారిక, అనుబంధ సోషల్ మీడియా ఖాతాల ద్వారా అసత్య ప్రచారాన్ని నిర్వహిస్తున్నారంటూ అంబర్‌పేటకు చెందిన పాండు నాయక్ అనే వ్యక్తి…

బాధితుల ఇంటికే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు!

వంగర ఎస్ఐ జి.దివ్య వినూత్న చొరవ.. భీమదేవరపల్లి మండలం రత్నగిరిలో తొలి అడుగు హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 11 : తెలం గాణ పోలీస్ శాఖ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, బాధితులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు ఒక విప్లవాత్మక నిర్ణ యం తీసుకుంది. ఇకపై బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నేరుగా…

ఐటీడీఏల బలోపేతంపై దృష్టి

– కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వర్క్‌షాప్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని ఐటీడీఏల బలోపేత చర్యలపై కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖకు చెందిన గిరిజన సాంస్కృతిక శిక్షణ సంస్థ, సంక్షేమ శాఖ హైదరాబాద్‌లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో శనివారం ఒక రోజు కార్యశాల(వర్క్‌షాప్) నిర్వహించింది. ఈ…

బాన్సువాడలో ఎత్తిపోతల పథకాలు పూర్తి

– ప్రారంభానికి సిద్ధంగా జకోరా, చందూర్, చిన్తకుంట ఎత్తిపోతలు -మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని జకోరా, చందూర్, చింతకుంట ఎత్తిపోతల పథకాలు పూర్తి కావస్తున్నాయని, త్వరలో వీటిని ప్రారంభించనున్నట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాU మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.…