Category తెలంగాణ

హోటళ్లు, రెస్టారెంట్ల రేపు రాత్రి 12తర్వాతా ప‌నిచేస్తాయి

– ‘ఫిఫా’ ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుమ‌తి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18 : హైదరాబాద్ నగరంలోని వేలాదిమంది ఫుట్‌బాల్ అభిమానుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్జెంటీనా-స్పెయిన్ మధ్య ఆదివారం జరగనున్న ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసే హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, ఇతర సంస్థలకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని…

21న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం

– ఏర్పాట్లపై అధికారులతో తలసాని సమీక్ష హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై18: ఈ నెల 21న నిర్వహించనున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం, 22న జరగనున్న రథోత్సవం సందర్భంగా అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మాజీమంత్రి, సనత్‌ ‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం…

కిట్స్‌లో వీఎల్‌ఎస్‌ఐ, సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లు

– ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచే ప్రారంభం వరంగల్, ప్రజాతంత్ర, జూలై 18 : వరంగల్‌లోని కిట్స్ డబ్ల్యు కళాశాలకు బి.టెక్‌లో సీఎస్‌సీ-సీఎసఈ(సైబర్ సెక్యూరిటీ), బి.టెక్. ఈసీవీ-ఈసీఈ( వీఎల్‌ఎస్‌ఐ) డిజైన్ అండ్ టెక్నాలజీ కోర్సులతోపాటు బి.టెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా సైన్స్)లో అదనపు సెక్షన్లు మంజూరయ్యాయి. కళాశాలలో శనివారం జరిగిన కార్యక్రమంలో కళాశాల…

బహద్దూర్‌ ‌గూడ వద్ద తీవ్ర ఉద్రిక్తత

– బుల్లెట్‌ ‌ట్రైన్‌ ‌కోసం భూ సేకరణ.. అధికారులపై రైతుల మండిపాటు – భూముల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరిక – ఐదు రోజులుగా కొనసాగుతున్న ఆందోళన రంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 18: శంషాబాద్‌ ‌మండలం బహదూర్‌గూడలో ఉద్రిక్తత నెలకొంది. బుల్లెట్‌ ‌ట్రైన్‌ ‌కోసం భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. బహదూర్‌ ‌గూడా భూముల దగ్గరకు…

కలలు కనాలి.. కష్టపడి చదవాలి

– విద్యార్థులకు మంత్రి అజారుద్దీన్ ఉద్బోధ – ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను సందర్శించిన మంత్రి హైదరాబాద్, జూలై 18: ప్రతీ విద్యార్థి డాక్టర్, ఇంజనీర్, శాస్త్రవేత్త, సివిల్ సర్వెంట్, ఉపాధ్యాయుడు, ప్రిన్సిపాల్, క్రీడాకారుడు, నాయకుడు లేదా తనకు నచ్చిన ఏ రంగంలోనైనా అత్యున్నత స్థానాన్ని లక్ష్యంగా పెట్టుకుని కష్టపడాలని మైనారిటీల సంక్షేమం, ప్రభుత్వ రంగ…

విక్రమ్-1 విజయం శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హ‌ర్షం  హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18 : శ్రీహరికోట వేదికగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగంలో చరిత్రాత్మక విజయాన్ని సాధించ‌డం ప‌ట్ల బీజేపీ రా ష్ట్ర అధ్య‌క్షుడు ఎన్‌.రామ‌చంద‌ర్‌రావు ఓ ప్రకటనలో హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇస్రో, విక్రమ్-1 బృందానికి, మన దేశ శాస్త్రవేత్తలకు పార్టీ రాష్ట్ర శాఖ…

రోడ్డు భద్రతే లక్ష్యంగా పనిచేయాలి

– నూతన ఆర్‌టీఓలకు డైరెక్టర్ అభిలాష్ బిస్త్  పిలుపు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 17: రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయాలంటే టెక్నాలజీ ఆధారిత ఎన్‌ఫోర్స్‌మెంట్, సమర్థవంతమైన అమలు, ప్రజల్లో అవగాహన అనే మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్‌బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్,పేర్కొన్నారు. రవాణా శాఖకు చెందిన ముగ్గురు…

దేవాదాయ శాఖ చరిత్రలో నూతన శకానికి నాంది

– ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని రీతిలో ఉద్యోగుల నియామకం 191 మందికి నియామక పత్రాలు అందించిన మంత్రి సురేఖ హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 17:  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్-ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని రీతిలో దేవాదాయ శాఖలో ఉద్యోగుల నియామకం జరిగిందని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.…

కౌలు రైతుల‌కు గుర్తింపు కార్డులివ్వాలి

– ప్ర‌భుత్వ స‌బ్సిడీలు, ప‌థ‌కాలు అందించాలి – కౌలు రైతుల గుర్తింపు సాధ‌న క‌మిటీ డిమాండ్‌ – క‌లెక్ట‌ర్‌కు విన‌తిప‌త్రం స‌మ‌ర్ప‌ణ‌ వికారాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 17: తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కౌలు రైతుల సమావేశం వికారాబాద్ లో శుక్ర‌వారం జరిగింది. తొలుత‌ కౌలు రైతులు, సాధన…