Category తెలంగాణ

పదేళ్లలో తెలంగాణను ఆగం చేశారు

– ఇప్పుడేమో ఘనకార్యాలు చేసినట్లు బిల్డప్ – ఎమ్మెల్యే హరీష్ రావుపై మండిపడ్డ మంత్రి జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: గత ప్రభుత్వ నాయకులకు సరైన ఆలోచన, అవగాహన లేక రాష్ట్రానికి తీవ్ర నష్టం చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. నీళ్లు లేనిచోట మాత్రం పదేళ్లలో అనేక ప్రాజెక్టులు కట్టారని విమర్శించారు. కాళేశ్వరం…

కాళేశ్వరాన్ని రెండేళ్లుగా ఎందుకు నానబెట్టారో

– ఇప్పుడు రిపేర్లు చేయడంలో ఆంతర్యమేమిటో? – కమీషన్ల కోసమేనేమో అన్న అనుమానాలు – రియల్ ఎస్టేట్ కోసమే ఫ్యూచర్ సిటీ జపం – మీడియా సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: కాళేశ్వరాన్ని వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. రెండున్నరేళ్లు పంటలు…

త‌ప్పుడు ఆరోప‌ణ‌లు మానుకోండి

– బీఆర్ఎస్‌పై మంత్రి సీతక్క ఫైర్ – అంగన్‌వాడీలకు మొబైల్ ఫోన్ల పంపిణీ కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: అంగన్‌వాడీలకు పంపిణీ చేసేందుకు కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్లలో అవకతవకలు అంటూ బీఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హితవు పలికారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…

కళాకారులు సమాజాన్ని ప్రభావితం చేయాలి

– వీసీ ప్రొఫెస‌ర్‌ ఘంటా చక్రపాణి – ఆదివాసీలకు ఉచిత విద్య అందివ్వడం అభినందనీయం – విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి – అంబేద్కర్ వర్సిటీలో ముగిసిన చిత్రకళా శిబిరం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: డా. బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో సామాజిక సాధికారత వారోత్సవాలలో భాగంగా…

ప్రతిపక్షాలది బురద రాజకీయం

– వారి బురదను మాకు అంటించే యత్నం – రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి ఖమ్మం/హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ప్రతిపక్షానికి చెందిన కొంతమంది తమకు అంటిన బురదని అధికార పార్టీకీ, అధికార పార్టీ నాయకులకు అంటించాలని చూస్తున్నారని, ఎవరు ఎన్ని కారుకూతలు కూసినా భవిష్యత్తులో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ప్రజలు మళ్లీ దీవించడానికి…

తెలంగాణకు రెండు కొత్త ప్రాజెక్టులు

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పదకొండేళ్లుగా తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటునందిస్తోందని, ముఖ్యంగా రోడ్డు రవాణా, రైల్వే ప్రాజెక్టుల విషయంలో ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తాజాగా సేతు బంధన్…

చికిత్స కంటే నివారణే మేలు

– ప్రజల్లో ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహిస్తున్నాం – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్య వారోత్సవాలు – యోగా సెషన్స్‌ను ప్రారంభించిన మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా.. చికిత్స కన్నా నివారణే మేలు అనే థీమ్‌తో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగా సెషన్స్‌ను గచ్చిబౌలి స్టేడియం…

ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు

– ఈ జనవరి నుండి 2.1% డీఏ పెరుగుదల – ప్రకటించిన రవాణా శాఖ మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారికి సంబంధించిన ఏకైక పెండింగ్ డీఏను ప్రభుత్వం విడుదల చేసింది. జనవరి 2026 నుండి 2.1 శాతం పెరిగిన డీఏ అమలులోకి వచ్చింది.…

నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలు విడుదల

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: ఆరోగ్య శాఖలో మరో భారీ నియామక ప్రక్రియ పూర్తి అయింది. 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల తుది ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గురువారం సాయంత్రం విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన వారి సెలక్షన్ లిస్టును బోర్డు వెబ్‌సైట్‌లో () అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది. పారదర్శకత…