Category తెలంగాణ

గురుకుల విద్యార్థుల సంక్షేమమే తొలి ప్రాధాన్యం

– సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి – హాస్టళ్లు, తరగతి గదుల ఆకస్మిక పరిశీలన – నీటి సమస్య పరిష్కారానికి కలెక్టర్‌కు ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16: గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన వసతి, భోజనం, తాగునీరు, పారిశుధ్య సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి…

కోకాపేటలో 19న జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర‌

– హ‌రేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వ‌ర్యంలో.. హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 16:  హైద‌రాబాద్ హ‌రేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వ‌ర్యంలో ఈనెల 19న కోకాపేటతో తొలిసారి ర‌థ‌యాత్ర‌ను నిర్వ‌హించ‌నున్నారు. శ్రీ జ‌గ‌న్నాధ‌, బ‌ల‌దేవ‌, సుభ‌ద్ర విగ్ర‌హాల‌తో ఈ వూరేగింపు ద ట్రైలైట్‌, గోల్డెన్ మైల్ లేఅవుట్ రోడ్డు, కోకాపేట‌నుంచి బ‌య‌లుదేరి రాజ్‌పుష్ప అట్రియా మీదుగా హ‌రేకృష్ణ హెరిటేజ్ ట‌వ‌ర్‌, నార్సింగి,…

మేడారం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి

– భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి – రహదారుల విస్తరణకు కార్యాచరణ సిద్ధం చేయాలి – పర్యావరణ పరిరక్షణలో అంద‌రూ భాగ‌స్వాములు కావాలి – మంత్రి అనసూయ సీతక్క ములుగు, ప్రజాతంత్ర ,జులై 16:మేడారం మహా జాతరకు విచ్చేసే కోట్లాదిమంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని…

కల్మా చదవాల్సిన అవసరం లేదు

– సైదాబాద్ స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి – మిగతా స్కూళ్లపై నిఘా పెంచాలి – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్‌లో రెండో తరగతి హిందూ విద్యార్థినికి కల్మా, సూరా అల్-ఫాతిహా నేర్చుకుని రావాలని హోమ్‌వర్క్ ఇవ్వడం అత్యంత అభ్యంతరకర విషయమని కేంద్ర మంత్రి…

‘ఎడ్యుకేషన్ జిహాద్‌’పై సీఎం సమాధానం చెప్పాలి

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : రాష్ట్రంలో ‘ఎడ్యుకేషన్ జిహాద్‌’ తారస్థాయికి చేరిందని, హైదరాబాద్ ఓల్డ్ సిటీ పరిధిలోని సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్‌లో జరిగిన ఘటన దీనికి ప్రత్యక్ష నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఓ ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ…

క్యాన్సర్ చికిత్సలో సరికొత్త విప్లవం

– యశోద హాస్పిటల్స్‌లో ‘ఇన్-హౌస్ ఎన్‌జిఎస్‌’ ప్రారంభం – ఆంకాలజిస్ట్ డాక్టర్ శిఖర్ కుమార్ హన్మకొండ, ప్రజాతంత్ర, జూలై 16 : క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స రంగంలో సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెస్తూ హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ తాజాగా ‘ఇన్-హౌస్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ’ (ఎన్‌జిఎస్) సదుపాయాన్ని ప్రారంభించింది. క్యాన్సర్ రోగుల జన్యు నిర్మాణాన్ని…

బోనాల జాతర.. ప్రజలకు బీజేపీ శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దం, గంగ-జమున తహజీబ్‌కు ప్రతీక అయిన చరిత్రాత్మక ఆషాఢ బోనాల జాతర ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ఆత్మగా నిలిచే ఈ బోనాల పండుగ మన జానపద వైభవానికి,…

విద్యుత్ వెలుగుల్లో అంగన్‌వాడీ కేంద్రాలు

మంత్రి చొరవతో 90 శాతం కేంద్రాలకు ఉచిత విద్యుత్ ఆరు నెలల్లోనే 9,800 కేంద్రాలకు సౌకర్యం భవిష్యత్ తరాలకు విద్యుత్ ఇవ్వని గత ప్రభుత్వం : మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చీకట్లు తొలగిపోతున్నాయి. చిన్నారుల భవిష్యత్తుకు పునాది వేసే అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై…

ఎస్సీ విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కేంద్రం అండ

– కేంద్ర మంత్రి రాందాస్ – ఎస్సీ విద్యార్థుల సంక్షేమానికి రూ.150 కోట్లు విడుదల హైదరాబాద్, జూలై 15: తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తక్షణ సహకారం అందిస్తోంది. రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి…