Category తెలంగాణ

ఉమ్మడి ఖమ్మం రహదారులు అభివృద్ధి చేయండి

-కేంద్ర మంత్రికి మంత్రి తుమ్మల లేఖ ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 15 :  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి, ప్రయాణికుల భద్రత లక్ష్యంగా రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత-జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి నితిన్ జైరాం గడ్కరీకి నాలుగు ప్రత్యేక లేఖలు…

బిఆర్‌ఎస్‌ ‌కుట్రలపై ఊరూరా ప్రచారం

– కెసిఆర్‌ ‌హాయంలోనే కూలిన కాళేశ్వరం – కేంద్ర నిపుణలు సూచనల మేరకు నీటి విడుదల – మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 14: కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడక ముందే కాళేశ్వరం కుంగిపోయిందని బీఆర్‌ఎస్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌మరోసారి విరుచుకుపడ్డారు.  కాళేశ్వరం కూలడానికి కారణం బీఆర్‌ఎస్‌ అని ఆరోపించారు. ఊరూరా…

పసి హృదయాలకు సంజీవని

– మానవతకు చిరునామాగా శ్రీ సత్యసాయి సంజీవని హార్ట్‌కేర్ సెంటర్ – 20 నెలల్లో 500 ఉచిత గుండె శస్త్రచికిత్సలు – 14 దేశాల చిన్నారులకు జీవనభరోసా – 233 ఓపెన్ హార్ట్ సర్జరీలు, 103 కార్డియాక్ ఇంటర్వెన్షన్లు విజయవంతం – పుట్టుకతో వచ్చే గుండె లోపాలకే ప్రత్యేక చికిత్స – అత్యాధునిక పరికరాలతో వైద్యం, వంద…

సోషల్ మీడియాలో ఇందిరమ్మ ఇండ్ల హవా

– హోం టూర్ వీడియోల హల్ చల్ – ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తాం – ‘ఎక్స్’ వేదికగా మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14: ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయిన రోజు నుంచి గృహ ప్రవేశం వరకు తమ ఆనందా న్ని, అనుభవాలను అనేక మంది లబ్దిదారులు యూట్యూబ్ వంటి…

ముద్రగడ మృతి రాజకీయ రంగానికి తీరని లోటు

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతాపం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14 : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ముద్రగడ పోషించిన పాత్ర చిరస్మరణీయమని మంగళవారం ఒక…

ఎన్యూమరేషన్ ఫారాలు పూరించి త్వరగా ఇవ్వండి

– ఓటర్లకు సీఈవో సుదర్శన్ రెడ్డి సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14 : రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎసఐఆర్ కార్యక్రమంలో భాగంగా తీసుకున్న ఎన్యూరేషన్ ఫారాలను పూర్తి చేసి బీఎల్‌వోలకు వెంటనే అందజేసి మీ ఆమూల్యమైన ఓటు హక్కును కాపాడుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి ఓ ప్రకటనలో ఓటర్లకు పిలుపునిచ్చారు.…

పోలీస్ అకాడమీ- ఆస్కీ మధ్య ఎంవోయూ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14: పరస్పర సహకారం, నాయకత్వ వికాసం, సామర్థ్య నిర్మాణం, శిక్షణ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడంపై తెలంగాణ పోలీస్ అకాడమీ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ) హైదరాబాద్ మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్, ఆస్కీ రిజిస్ట్రార్ సెక్రటరీ ఓ.పి.సింగ్…

సీఎం రేవంత్‌ ‌రెడ్డిపై వెంటనే కేసు పెట్టాలి

– రక్తం చిందిస్తే వానలు పడతాయన‌డం బాధాకరం – డీజీపీని కోరిన బీఆర్‌ఎస్‌ ‌నేత ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 14 : రక్తం చిందిస్తే వానలు బాగా వస్తాయని, పంటలు పండుతాయని సీఎం రేవంత్‌ ‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ ‌నేత ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌తీవ్రంగా మండిపడ్డారు. ఆయనపై వెంటనే కేసు…

సింగరేణిని మరింత బలోపేతం చేస్తాం

– గ‌త ప్ర‌భుత్వాల‌వ‌ల్ల సింగరేణి కార్మికుల్లో పెరిగిన అభద్రత – సింగరేణి లైఫ్ లైన్ తాడిచెర్ల బ్లాక్ -2  బొగ్గు గని – కేటీకే-8 గనిలో సింగరేణి భరోసా యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర ,జూలై 14 : గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాల వల్ల సింగరేణి…