Category తెలంగాణ

నరేంద్ర కీర్తి అజరామరం

– నగరంలో కాషాయ జెండా రెపరెపలు ఆయన చలవే – వర్ధంతి కార్యక్రమంలో రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: నగరంలో ఈరోజు కాషాయ జెండా రెపరెపలాడుతోందంటే, వేలాదిమంది కార్యకర్తలు ధైర్యంగా పనిచేస్తున్నారంటే అది ఆలె నరేంద్ర స్ఫూర్తితోనే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. నరేంద్ర (టైగర్ నరేంద్ర) 12వ వర్ధంతి సందర్భంగా…

జలవిహార్‌ ఆర్వో ప్లాంట్ లో పేలుడు

– ఇద్దరు కార్మికులకు గాయాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: జలవిహార్‌లో ఆర్వో ప్లాంట్ పేలుడు ఘటన కలకలం రేపింది. నీటిని సరఫరా చేసే ఆర్వో ప్లాంట్ ఒక్కసారిగా పేలడంతో సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జలవిహార్‌కు నీటిని సరఫరా చేసే ఆర్వో ప్లాంట్ పేలింది. ఈ…

కాలుష్య కాసారంగా బంజారా లేక్

– రక్షణకు చర్యలు తీసుకుంటామన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ – ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి పరిశీలన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: బంజారాహిల్స్‌లో ఉన్న బంజారా లేక్‌ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాజ్ బంజారా ముందున్న చెరువు తీవ్ర కాలుష్యంతో దుర్గంధభరితంగా మారిందంటూ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన ఫిర్యాదుతో రంగంలోకి…

మానవతా దృక్పథం అవసరం

– గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు క‌ల్పించాలి – వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ప్రభుత్వ సంకల్పం – అధికారులకు మంత్రి అడ్లూరి దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: గిరిజన ప్రాంత సమస్యల పరిష్కారంలో అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి…

ఆ భూముల్లో హైడ్రాకు అడుగుపెట్టే హక్కు లేదు

– హైకోర్టు న్యాయవాది ముఖిమ్ పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: బలహీనవర్గాల భూములపై కన్నేసిన రేవంత్ సర్కార్ హైడ్రా పేరుతో దోపిడీకి పాల్పడుతున్నదని హైకోర్టు న్యాయవాది ముఖిమ్ అన్నారు. హైడ్రాపై ధ్వజమెత్తిన న్యాయవాది ముఖీమ్ మాకు అనుకూలమైన డిక్రీ ఉందని, రెవెన్యూ అధికారులు, హైడ్రా అధికారులు ఐలాపూర్ భూములలో ప్రవేశించే హక్కు లేదని అన్నారు.…

తెలంగాణ భవన్ ముట్టడికి యత్నం

– ఉద్యమకారుల జేఏసీని అడ్డుకున్న పోలీసులు – స్వల్ప ఉద్రిక్తత హైదరాబాద్, ప్రజాతంత్ర,  ఏప్రిల్ 8: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సభ్యులు ముట్టడించారు. తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ వారు ఆందోళనకు దిగారు. పలువురు ఉద్యమకారులు తెలంగాణ భవన్ లోపలికి వెళ్లేందుకు…

వనపర్తిలో హరీష్‌రావు సభకు అనుమతి రద్దు

– హైకోర్టుకు వెళతామన్న మాజీ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 8: ‌కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ‌ప్రజాపాలనలో అప్రజాస్వామిక విధానాలు కొనసాగుతున్నాయని బీఆర్‌ఎస్‌ ‌నేతలు మండిపడుతున్నారు. పరిగి రైతుల పరామర్శకు వెళ్తున్న‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అక్రమ అరెస్టు చేసిన సర్కార్‌ ‌వనపర్తిలో హరీష్‌ ‌రావు బహిరంగ సభకు అనుమతులను రద్దు చేసింది. వనపర్తి నియోజకవర్గం…

2బిహెచ్‌కె కాలనీల్లో దుకాణాల విక్రయాలు

– నేటినుంచి బహిరంగ వేలం ప్రక్రియ షురూ – అందుబాటులో 1400కుపైగా షాపులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: హైదరాబాద్ పరిసరాల్లోని ‘క్యూర’ పరిధిలోని డబుల్ బెడ్ రూం కాలనీల్లోని 1400కు పైగా దుకాణాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించే ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని…

వచ్చే రెండు నెలలు కీలకం

– తాగునీటి సరఫరాలో అంతరాయం ఉండొద్దు – ‘ఉపాధి’ పనుల బకాయిలను కేంద్రం విడుదల చేయాలి – పెసా చట్టం అమలుకు త్వరలో శిక్షణ – పంచాయతీ, గ్రామీణాభివృద్ది శాఖపై మంత్రి సీతక్క సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: వేసవి నేపథ్యంలో వచ్చే రెండుమూడు నెలలు అత్యంత కీలకమని, ఈ సమయంలో ఎక్కడా తాగునీటి…