Category తెలంగాణ

దశలవారీగా హ్యాం రోడ్లు చేపట్టండి

– ట్రాఫిక్‌ సర్వేను దృష్టిలో పెట్టుకోవాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9: రాష్ట్రంలో హ్యామ్‌ రోడ్ల నిర్మాణాలు దశలవారీగా, త్వరితగతిన చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి హ్యామ్‌…

జూబ్లీహిల్స్ బరిలో దించండి

– బీజేపీని కోరిన మాధవీలత హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌8: ‌జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదల అవ్వడంతో రాష్ట్ర రాజధానిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రముఖ రాజకీయ పార్టీలు నేతలు జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలో ఎవరిని బరిలోకి దించాలా అని చర్చలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేత మాధవీలత జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు…

అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలి

– వాహ‌న‌ మ‌ర‌మ్మ‌తులు వేగంగా చేప‌ట్టాలి – చెత్త వాహ‌నాల‌కు అలారం ఏర్పాటు చేయాలి – బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌ వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 8 : బల్దియాలోని అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని  బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు.  ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఇంజనీరింగ్ ,శానిటేషన్ఐ,…

ఆర్టీసీని విధ్వంసం చేసి మొసలి కన్నీరు

– ‘చలో బస్‌ భవన్‌’ పేరుతో రాజకీయ కుట్రలు -బీఆర్‌ఎస్‌ తీరుపై మండిపడ్డ మంత్రి పొన్నం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 8: బీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టబోతున్న చలో బస్‌ భవన్‌ కార్యక్రమంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. చలో బస్‌ భవన్‌ కార్యక్రమంతో అనవసరమైన రాజకీయ కుట్రకు తెరలేపుతున్నారని ఆరోపించారు. ఆయన బుధవారం…

మాగంటి సునీత గెలుపే లక్ష్యం

– జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కలిసికట్టుగా కృషి – ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలి – పార్టీ నేతలకు కేటీఆర్‌ దిశానిర్దేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 8: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థి మాగంటి సునీత విజయానికి కృషి చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు బీఆర్‌ఎస్‌ అగ్రనేతలు కేటీఆర్‌, హరీశ్‌రావులు దిశానిర్దేశం…

రూర‌ల్‌ డిజిటల్‌ కనెక్టివిటీలో తెలంగాణ రోల్‌ మోడల్‌

– ‘టీ-ఫైబర్‌’ గ్రామాల పైలట్‌ ప్రాజెక్టు దేశానికే ఆదర్శం – మంత్రి శ్రీధర్‌బాబుకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య అభినందన న్యూదిల్లీ, అక్టోబర్‌ 8 : గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్‌ కనెక్టివిటీని అందించడంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రోల్‌ మోడల్‌గా మారిందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఎం.సింధియా కితాబు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన…

మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి

– సీఎం రేవంత్‌ రెడ్డికి హరీష్‌ రావు బహిరంగ లేఖ శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి గారికి.. విషయం: తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయటం గురించి.. రాష్ట్రంలోని రైతులు పడుతున్న ఇబ్బందులను పదేపదే మీకు గుర్తు చేయాల్సి రావడం చాలా బాధాకరం. పంటల దిగుబడి సమయంలో ఓ ముఖ్యమంత్రిగా…

6 జిల్లాల్లో 12న పల్స్‌ పోలియో స్పెషల్‌ డ్రైవ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 8: గత మూడేళ్లుగా బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ తదితర దేశాల్లో పోలియో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆయా దేశాల నుంచి మన దేశానికి రాకపోకలు జరుగుతున్న జిల్లాల్లో పోలియో వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 290 జిల్లాలను ఎంపిక చేయగా అందులో మన రాష్ట్రం…

‌బీసీ రిజర్వేషన్లపై తీవ్ర ఉత్కంఠ

–  తీర్పు ఎలా ఉంటుందో అన్న టెన్షన్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 8: ‌బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో బుధవారం విచారణ వాయిదా పడింది. అయితే విచారణ ప్రారంభమైన కాసేపటికే వాయిదా వేస్తూ ధర్మాసనం ప్రకటించింది. మధ్యాహ్నం 12.30 గంటలకు వాయిదా వేసింది హైకోర్టు. తొలుత విచారణ ప్రారంభమవగానే.. రిజర్వేషన్లపై ప్రస్తుత పరిస్థితి ఏంటని ప్రశ్నించింది హైకోర్టు.…