Category తెలంగాణ

భదాద్రి వద్ద తగ్గుతున్న గోదావరి ఉధృతి

ఇంకా వరదముంపులోనే అనేక గ్రామాలు – పునరావాస కేంద్రాలు కొనసాగింపు పునరావాస కేంద్రాల్లో భోజన సౌకర్యాలు సరిగా లేవంటూ రోడ్లపై ధర్నా కరకట్ట ఎత్తు పెంచాలని భదాద్రివాసులు భారీ ధర్నా – పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలను కలిసిన ప్రత్యేక అధికార బృందం నేడు భదాద్రికి రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళసై రాజన్‌ ‌రాక ఏరియల్‌ ‌సర్వే…

రాష్రానికి వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయాలు

పోరాడాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిలదీసేందుకు పార్లమెంటే సరైన వేదిక పార్లమెంట్‌ ‌సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టిఆర్‌ఎస్‌ ఎం‌పిలకు సిఎం కెసిఆర్‌ ‌దిశానిర్దేశం రాష్ట్రాన్ని అణచివేయాలని చూస్తుందని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 16 : తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని తీవ్రంగా…

సమస్యల లోగిళ్ళలో ప్రభుత్వ పాఠశాలలు

ప్రభుత్వ బడుల్లో భారీగా విద్యార్థుల చేరికలు స్కూల్‌ ‌యూనిఫామ్స్ ‌లేకుండానే  బడులకు.. పుస్తకాలు లేకుండానే తరగతులు ప్రారంభం ఎస్‌సిఇఆర్‌టి సైట్‌ ‌నుంచి పిడిఎఫ్‌ ‌ద్వారా ఇంగ్లీష్‌ ‌మీడియం బోధన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు క్రమంగా పెరుగుతున్నాయి. కానీ సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ…

లక్షల ఎకరాల్లో మునిగిన పంట

దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ఇసుకమేటలతో పాటు..నీటి నిల్వతో కుళ్లిన మొక్కలు ఇంకా రంగంలోకి దిగని వ్యవసాయ శాఖ అధికారులు సాయం కోసం నష్టపోయిన రైతుల ఎదురుచూపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలపై ఇసుక మేటలు వేశాయి. నీటమునిగి మొక్కలు కుళ్లిపోతున్నాయి. నష్టపోయిన రైతుల వేదన…

ములుగు జిల్లాలో తగ్గని గోదావరి ఉధృతి

వరదలతో ప్రజల్లో ఆందోళన ఎక్కడ చూసినా నీట మునిగిన పంటపొలాలు రామప్ప ఆలయంలోకి వరద నీరు ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో వానలు తగ్గుముఖం…మత్తడి దుంకుతున్న పాకాల చెరువు ములుగు, ప్రజాతంత్ర, జూలై 15 : ఏటూరునాగారం మండలం, రామన్నగూడెం పుష్కర ఘాట్‌ ‌దగ్గర 18.600 వి•టర్ల మేర గోదావరి ప్రవాహం ఉంది.ములుగు, వాజేడు మండలంలోని పేరూరు…

ఇరిగేషన్‌ అధికారుల బాధ్యతారాహిత్యం..

స్లూయీస్‌ ‌మూసివేయటంలో నిర్లక్ష్యం భద్రాచలం పట్టణాన్ని చుట్టుముట్టిన గోదావరి వరద ప్రతీఏటా పట్టణానికి ఇదే దుస్థితి భద్రాచలం,ప్రజాతంత్ర ,జూలై 15 : కోట్ల రూపాయలతో గోదావరి వరద నిరోధక కరకట్టను నిర్మించినప్పటికి భద్రాచలం పట్టణానికి మాత్రం ప్రతీఏటా వరదముంపు తప్పటం లేదు. పట్టణంలో వచ్చిన నీటిని గోదావరిలోకి పంపేందుకు కరకట్ట నిర్మించిన సమయంలోనే స్లూయీస్‌ను ఏర్పాటు…

జల దిగ్బంధనంలో భద్రాచలం

71 అడుగుల ప్రమాదకర స్థాయికి నీటిమట్టం వరద ముంపులోనే పలు కాలనీలు, గ్రామాలు డివిజన్‌లో అస్తవ్యస్తంగా జనజీవనం పునరావాస కేంద్రాలను తరలివెళ్తున్న ముంపుబాధితులు పరిస్థితిని సమీక్షించేందుకు నలుగురు ప్రత్యేక అధికార బృందం రక్షించేందుకు భదాద్రికి ఆర్మీ బృందాలు, వైద్య నిపుణులు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 15 : భద్రాచలంకు భారీ వరదనీటితో ముంచెత్తింది. ఎగువ ప్రాంతంనుండి…

సిఎంగా కేసీఆర్‌కు హ్యాట్రిక్‌ ‌ఖాయం

ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదు టీఆర్‌ఎస్‌కు 90 స్థానాల్లో గెలుపు ఖాయం మీడియాతో మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : కెసిఆర్‌ ‌మూడోసారి సిఎం అయి హ్యాట్రిక్‌ ‌కొట్టడం ఖాయమని మంత్రి కెటిఆర్‌ అన్నారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు తెరదించుతూ తమకు ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం…

కేంద్ర విధానాలపై ఇక ప్రత్యక్ష పోరు

పార్లమెంట్‌ ‌వేదికగా నిలదీయనున్న టిఆర్‌ఎస్‌ ‌నేడు ఎంపిలతో సిఎం కెసిఆర్‌ ‌భేటీ పార్లమెంటులో అనుసరించే వ్యూహంపై చర్చ హైదరాబాద్‌, ‌జూలై 15: కేంద్రం అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తన కార్యాచరణను మళ్లీ ముందుకు తసీఉకుని పోయేందుకు సిద్దం అవుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి వచ్చే అన్ని…