Category తెలంగాణ

నగరంలో నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి

– వాటర్‌ వ‌ర్క్స్‌ పనితీరుపై సీఎస్‌ సమీక్ష హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబర్‌ 11 : ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గ్రేటర్‌ హైదరాబాద్‌లో రానున్న రోజులలో తాగు నీటి సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సచివాలయంలో హైదరాబాద్‌ వాటర్‌ వర్క్స్‌ విభాగం పని తీరుపై…

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ‌నేతల బెదిరింపులు

– మహిళ అని కూడా చూడకుండా హేళన – ఓటమి భయంతోనే ఆగడాలకు దిగారన్న మాగంటి సునీత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,నవంబర్‌ 11:‌ జూబ్లీహిల్స్‌లో వోటర్లను కాంగ్రెస్‌ ‌నేతలు బెదిరించారని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌ ‌తెలిపారు. కాంగ్రెస్‌కు వోటేయాలని బెదిరింపులకు దిగుతూ.. మాట వినకపోతే బూతులు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ అభ్యర్థి…

మధ్యాహ్న భోజనంలో చేపల ఆహారం !

– మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి – ఎన్నడూ లేనివిధంగా రూ.123 కోట్ల బడ్జెట్‌ కేటాయింపు – మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మత్స్య శాఖ క్రియాశీలకంగా మారేలా ప్రణాళికలు రూపాందించామని, మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మత్స్య, క్రీడల శాఖల…

ఇండ్ల లబ్ధిదారులకు రూ.202.93 కోట్ల విడుదల

– హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ గౌతం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 11: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిల్లుల రూపేణా ఈ వారంలో రూ.202.90 కోట్లను విడుదల చేశారు. ఇండ్ల నిర్మాణపు పనుల దశలను బట్టి విడుదల చేయాల్సిన బిల్లు మొత్తాలను ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రక్రియలో…

21, 22తేదీల్లో ఐమాక్స్‌లో బ‌హు భాషా చిత్రాల ప్రద‌ర్శ‌న‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : నార్త్ ఈస్ట్‌ క‌నెక్ట్‌ ప్రోగ్రాంలో భాగంగా ఈ నెల 21, 22 తేదీల్లో ఐమాక్స్‌లో థియేటర్‌లోని స్క్రీన్‌-4, స్క్రీన్‌-5 లలో పలు భాషల సినిమాలను ప్రదర్శించనున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌ సిహెచ్‌.ప్రియాంక తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 8 సినిమాలతోపాటు 4 తెలుగు సినిమాలు…

వర్షాలతో దెబ్బతిన్న ఇళ్ళకు రూ.12.99 కోట్ల తక్షణ సాయం

– నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 11: మొంథా తుఫాను ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలు, వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సాయం అందిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలతో దెబ్బతిన్న ఇళ్ళకు రూ.15 వేల చొప్పున సాయం అందిస్తూ రెవెన్యూ విభాగం ప్రత్యేక…

గుండె లయ రుగ్మతలకు ‘క్యూ డాట్’ చికిత్స

– ప్రారంభించిన కేర్ హాస్పిటల్స్‌, బంజారాహిల్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్‌ 11: మహిళల‌ను దీర్ఘకాలంగా ఇబ్బంది పెడుతున్న క్రమరహిత హృదయ స్పందన సమస్యకు వినూత్న చికిత్సతో ఉపశమనం లభించింది. దేశంలో ఆధునిక హృదయ చికిత్సలో ముందంజలో ఉన్న బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్స్ మరో మైలురాయిని సాధించింది. తాజాగా ప్రారంభమైన క్యూ డాట్ టెక్నాలజీ సహాయంతో ఆట్రియల్…

అందెశ్రీ మృతితో రేబర్తిలో విషాదఛాయలు

– తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్న గ్రామస్థులు సిద్దిపేట,ప్రజాతంత్ర,నవంబర్‌10:‌రాష్ట్ర గీత రచయిత, ప్రజా కవి, గాయకుడు డాక్టర్‌ అం‌దెశ్రీ గుండెపోటుతో  సోమవారం మృతి చెందాడు. అందెశ్రీ మృతితో ఆయన స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలోని రేబర్తి గ్రామానికి చెందిన అందే బొడ్డయ్య, ఎల్లమ్మ దంపతులకు…

ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం

– గడువులోగా విచారించని స్పీకర్‌ ‌- మరోమారు సుప్రీం కోర్టు గడప తొక్కిన బిఆర్‌ఎస్‌ న్యూదిల్లీ,నవంబర్‌10:‌తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ ‌దాఖలైంది. ఫిరాయింపు ఎమ్మెల్యే అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసినా, ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ ఈ ‌పిటిషన్‌ ‌దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను…