Category తెలంగాణ

రైతులకు బాసటగా నిలుస్తాం

– మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని, ప్రకృతి వైపరీత్యాల బారినపడ్డ రైతాంగానికి బాసటగా ఉంటామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తవమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతాంగానికి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలబడుతుందని తెలిపారు. హుజుర్‌నగర్‌ నియోజకవర్గ కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనల…

బాంబు పేలుళ్లపై విమర్శలు అర్థరహితం

– సోషల్‌ విూడియా విమర్శలపై ఎంపీ రఘునందన్‌ ఆగ్రహం సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌12: దిల్లీ బాంబు పేలుళ్ల ఘటనపై సోషల్‌ విూడియాలో బీజేపీ ప్రభుత్వంపై జరుగుతున్న దుష్పచ్రారాన్ని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు తీవ్రంగా ఖండిరచారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 150వ జయంతి సందర్భంగా సంగారెడ్డిలోని ఐబీ నుంచి కలెక్టరేట్‌ వరకు ’సర్దార్‌ ` ఏక్తా’ పాదయాత్ర…

బీఎస్సీ(ఆనర్స్‌) అగ్రికల్చర్‌ కోర్సులో ప్రవేశానికి 14న కౌన్సెలింగ్‌

– ఎంజేపీ కార్యదర్శి బడుగు సైదులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) అనుబంధ కళాశాలల్లో బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్‌ కోర్సు లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈనెల 14న కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈమేరకు మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ…

దేశ భవిష్యత్తు మార్చేది విద్య మాత్రమే

– ప్రతి ఒక్కరూ చదువుకోవాలి – ఇదే జాతీయ విద్యా విధానం – మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ ఆశయాలే లక్ష్యం – స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ వికారాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 11: దేశ భవిష్యత్తును మార్చ గల శక్తి విద్యకు మాత్రమే ఉందని శాసన సభ సభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అన్నారు.…

రాయదుర్గంలో చదరపు గజం ధర రూ.3.40లక్షలు

– మునుపటి రికార్డు(చదరపు గజానికి రూ.88,000) బద్దలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : స్టేట్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టీజీఐఐసీ) హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సిటీకి నడిబొడ్డున ఉన్న రాయదుర్గంలో వ్యూహాత్మకంగా కేటాయించిన సుమారు ఎకరం భూమి వేలాన్ని మంగళవారం విజయవంతంగా ముగించింది. ఈ వేలంలో చదరపు గజానికి రూ.3,40,000ల చొప్పున గణనీయమైన ధర పలికింది.…

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో టాప్‌ అచీవర్‌ తెలంగాణ

– అవార్డును అందుకున్న ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సంజయ్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 11: ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ రిఫార్మ్స్‌ (బీఆర్ఏపీ-2024)లో తెలంగాణ రాష్ట్రం టాప్‌ అచీవర్‌గా గుర్తింపు పొందింది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం(డీపీఐఐటీ) భారత ప్రభుత్వం – రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ను బలోపేతం చేయడానికి…

ఆయిల్ పామ్‌ ఉత్పత్తిలో అగ్రభాగాన‌ నిలపాలి

– ఏడాదికి 2 లక్షల ఎకరాల్లో సాగు ప్రభుత్వ లక్ష్యం –  సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాదన, ప్రజాతంత్ర, నవంబరన 11: ఆయిల్‌ పామ్‌ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, హ్యాండ్లూమ్‌, టెక్స్‌టైల్స్‌ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆయిల్‌ పామ్‌…

‌సిట్‌ ‌విచారణకు హాజరైన విజయ్‌ ‌దేవర కొండ

– బెట్టింగ్‌ ‌యాప్‌లకు ప్రమోషన్‌ వ్యవహారంలో .. హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 11: ‌బెట్టింగ్‌ ‌యాప్‌లకు ప్రమోషన్‌ ‌కేసులో నటుడు విజయ్‌ దేవరకొండ సీఐడీ సిట్‌ ‌విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్‌ ‌యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో ఆయ‌న‌ను గంటకుపైగా సిట్‌ అధికారులు ప్రశ్నించారు. బెట్టింగ్‌ ‌యాప్‌ల నుంచి తీసుకున్న పారితోషికం, కమీ షన్లపై ఆరా…

సుస్థిర, దీర్ఘకాలిక రవాణా వ్యూహ రూపకల్పనకు సీఎంపీ

– ప్లాన్‌ తయారీకి కన్సల్టెన్సీగా మెసర్స్  లీ అసోసియేట్స్ – భాగస్వామ్య విభాగాల సమన్వయ సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్ఎండీఏ) ద్వారా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ప్రాంతం (హెచ్ఎంఏ) కోసం సమగ్ర మొబిలిటీ ప్రణాళిక (కాంప్రెహెన్సివ్‌ మొబిలిటీ ప్లాన్‌) 2050 తయారీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ…