Category తెలంగాణ

నవీన్‌ విజయం.. ధ్రువీకరణ పత్రం అందజేత‌

– ప్రశాంతంగా ముగిసిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 14: జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్‌ నగరంలోని కోట్ల విజయ భాస్కర్‌ రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. రిటర్నింగ్‌ అధికారి ఆధ్వర్యంలో సాగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌…

పెట్టుబడులకు తెలంగాణ అనువైనది

– ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంకు బృందంతో సీఎస్‌ హైదరాబాద్‌, నవంబర్‌ 14 : రాష్ట్రం పెట్టుబడులకు అనువైనదని, దేశంలోనే ఫాస్ట్‌ గ్రోయింగ్‌ స్టేట్‌గా ఉన్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌, మూసీ నది సుందరీకరణ, యంగ్‌ ఇండియా స్కిల్‌,…

వ్యక్తి మానసిక వికాసానికి గ్రంథాయాలు కీలకం

– కిట్స్‌ వరంగల్‌ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కోమల్‌రెడ్డి – కళాశాలలో గ్రంథాలయాల వారోత్సవాలు ప్రారంభం వరంగల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 14: సమాజ అభివృద్ధికి, వ్యక్తి మానసిక వికాసానికి గ్రంథాలయాలు కీలకమైనవని కిట్స్‌ కళాశాల రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం.కోమల్‌ రెడ్డి పేర్కొన్నారు. పుస్తకాలే జ్ఞానానికి ఆధారం అని విద్యార్థులు రోజూ గ్రంథాలయాన్ని వినియోగించుకుని తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని…

కిశోర బాలికల కోసం స్నేహ సంఘాలు

– ప్రజాభవన్‌లో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 14: కిశోర బాలికల కోసం ఏర్పాటు చేసిన స్నేహ సంఘాలను మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రజాభవన్‌లో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాల మాదిరిగానే స్నేహ సంఘాలు కూడా…

జూబ్లీహిల్స్‌ ఓటర్లకు శిరసా నమామి

– మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 14: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు అపూర్వ విజయాన్ని కట్టబెట్టిన ఓటర్లకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నామని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థి నవీన్‌ మాదవ్‌కు విజయం కోసం కష్టపడ్డ ప్రతీ కాంగ్రెస్‌ కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు.…

బీజేపీకి మహనీయులనూ గౌర‌వించే సంప్ర‌దాయం ఉంది

–  రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 13: ఎన్నికలు అంటే చాలా పార్టీలకు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఒక సాధనం మాత్రమే. కానీ బీజేపీకి ఎన్నికలతోపాటు దేశ గౌరవం కోసం, భారతదేశ స్వాతంత్య్రం కోసం, దేశ సంస్కృతి, ధర్మాన్ని కాపాడేందుకు పోరాడిన మహనీయులను గౌరవించే సంప్రదాయం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు…

అవ‌య‌వాల‌ను మెల్ల‌గా దెబ్బ‌తీసే మ‌ధుమేహం

– కేర్ హాస్పిట‌ల్‌లో అందుబాటులో స‌మ‌న్వ‌య చికిత్స – నేడు ప్ర‌పంచ మ‌ధుమేహ దినం హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌,  నవంబర్ 13 : మ‌ధుమేహం గుండె, మూత్రపిండాలు, కళ్లూ, నరాలు, పాదాలు వంటి అవయవాలను మధుమేహం మెల్లగా దెబ్బతీస్తుందని కేర్ హాస్పిటల్స్‌ డాక్టర్లు హెచ్చరించారు. మధుమేహం వల్ల కలిగే ఇలాంటి సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచడం, వాటిని…

బకాయిలు చెల్లించండి.. ప్రాణాలు కాపాడండి

– రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ బకాయిల సాధన కమిటి ధర్నా వరంగల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 13: రిటైర్డ్‌ ఉద్యోగుల, టీచర్ల పెండిరగ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ బకాయిల సాధన ఉమ్మడి వరంగల్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏకశిలా జయశంకర్‌ పార్కు వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ప్రొఫెసర్‌ కూరపాటి…

‘సుప్రీమ్’ ఆదేశాలను పాటించని స్పీకర్

న్యూదిల్లీ, నవంబర్ 13: తెలంగాణ రాజకీయాల్లో మరోమారు ఉత్కంఠ మొదలయ్యింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణలో స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్దారని బిఆర్ఎస్ సుప్రీంలో కేసు దాఖలు చేసింది. అయితే అంతకుముందే ఎమ్మెల్యేల ఫిరాయిం పు విచారణపై స్పీకర్ సుప్రీంను గడువు కోరు తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో పార్టీ మారిన ఫిరాయింపు…