Category ప్రత్యేక వ్యాసాలు

ఛత్తీస్ ఘడ్ అంగీకరించితేనే గోదావరి కావేరి అనుసంధానం?

“తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కన్నా ముందుగా బిఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు అప్పుడే పెద్ద ఆందోళనకు శ్రీకారం చుట్టారు. గోదావరి కావేరి అనుసంధానం వాస్తవంలో తెలంగాణకు తీవ్ర నష్టదాయక పథకమని పైగా తెలంగాణ భూభాగం నుండి కాకుండా ఆంధ్ర ప్రదేశ్ నుండి అనుసంధానం మొదలు పెడితే తెలంగాణ వాటా నీళ్లు ఆంధ్ర ప్రదేశ్ కు…

సవాళ్ళ మధ్య సర్కార్ బడులు

“తల్లి తన పిల్లలను చంపుకున్నచందంగా ప్రభుత్వమే ప్రభుత్వ విద్యను సమాధి చేయటం ఏకంగా 23000 బడులను మూసివేయబోవటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పేద ,దళిత ,బాలికల చదువుకునే హక్కును కాలరాసే ప్రజా వ్యతిరేక నిర్ణయమిది. ఈ నేపధ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయివేట్ బడులలోనే చేర్పించందుకు సిద్దపడటమే కాదు,బడిబాట లక్ష్యాలు నెరవేరే అవకాశాలు కూడా దూరమవుతాయి.”   …

మీనాక్షి నటరాజన్ కేసు: నామినేషన్ తిరస్కరణ సమంజసమేనా ?

సుప్రీంకోర్టు తీర్పులు, ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలు పరిశీలిస్తే, తప్పుడు సమాచారం ఇచ్చినందుకు లేదా సమాచారం దాచినందుకు మాత్రమే రిటర్నింగ్‌ అధికారి నామినేషన్‌ను తిరస్కరించే అధికారం కలిగి లేడని తెలుస్తోంది. అలాంటి సందర్భాల్లో సరైన మార్గం అభ్యర్థిపై క్రిమినల్‌ ఫిర్యాదు చేయడమే.అందువల్ల, పెండింగ్‌లో ఉన్న కేసును వెల్లడించలేదనే కారణంతో మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ను తిరస్కరించడం ద్వారా రిటర్నింగ్‌…

పరాయి దేశాల ముంగిట భారత్!

“ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం కేవలం రసాయన ఎరువుల దిగుమతి కోసమే దాదాపు ఒక లక్షా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా భారీ మొత్తాన్ని విదేశీ మారక ద్రవ్యం రూపంలో వెచ్చించాల్సి రావడం మన ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ఒట్టిడికి స్పష్టమైన నిదర్శనం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో చెలరేగుతున్న ఉద్గారాలు, చైనా ఎగుమతులపై…

తెలంగాణలో ఒంటరి పోటీ వెనుక బీజేపీ అసలు వ్యూహం..!

“టీడీపీతో కలిసి చంద్రబాబు, లోకేశ్‌ను ఎవరిని ముందు పెట్టి రాజకీయాలు చేసిన నష్టం తప్పదని మోదీ  షాలు భావిస్తున్నట్లుంది. చంద్రబాబు తాత్కాలిక మిత్రుడు జగన్‌ దీర్థకాలిక మిత్రుడన్న బీజేపీ వ్యూహమే తెలుగు రాష్ట్రాల్లో సెంటిమెంట్ రాజకీయాలకు కారణం.తెలంగాణలో జనసేన టీడీపీతో పాటు వైసీపీ వోటు బ్యాంక్‌ కూడా బీజేపీకి అవసరం కాబట్టి ఒంటరి పోటీ అనేది కాషాయ పార్టీ…

ఆయుధాధిపత్య చారిత్రక క్రమం

“చరిత్రలో “కర్ర చేతిలో ఉన్నవాడిదే బర్రె” అనే సామెత అక్షరాలా నిజమైంది. అయితే, ఆ క్రూరత్వాన్ని, హింసను పవిత్రీకరించి, సమాజంపై రుద్దడానికి ప్రతీ యుగంలోనూ కొన్ని ‘సిద్ధాంతాలు’ లేదా ‘నినాదాలు’ పుట్టుకొచ్చాయి. ఆయుధాలు సమకూర్చుకున్న వారే అధికారంలోకి వస్తారు అనే ఈ చిన్న ఆచరణాత్మక సత్యానికి… కొండంత రాగం తీసినట్టు ఇన్ని సిద్ధాంతాలు, ఇంతటి మేధో…

ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత వైద్యం అమలయ్యేదెప్పుడు..?

“తెలంగాణ మంత్రివర్గ సభ్యులకు కానీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇతర రాజకీయ నాయకులకు మరియు ఐఏఎస్, ఐపీఎస్ పెద్ద అధికారులకు మిగతా అధికారులు మాత్రం రాష్ట్రంలో ఎక్కడైనా కానీ, అవసరమైతే విదేశాలలో కానీ కార్పొరేట్ వైద్యం చేయించుకునే అవకాశం కల్పించుకుంటున్న విధంగా ఉద్యోగులను, పెన్షనర్లను ప్రభుత్వం ఎందుకు చూడడం లేదు? మా ఆరోగ్యం పట్ల వివక్షత ఎందుకు?.…

ప్రగతిపథంలో తెలంగాణ..!

“ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు, ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ కావడం, ప్రభుత్వ సేవలను వేగవంతంగా అందించడం, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతముగా నిర్వహించింది. ఈ ప్రణాళిక ద్వారా ప్రజల…

హృద‌యాన్ని స్పృజించే నిజ జీవిత అనుభవాలు

“డాక్టర్ పి.వి. రమేష్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సమయంలో, గ్రామ సేవకుల (కొన్ని ప్రాంతాల్లో వీరిని ‘నీరడులు’ లేదా ‘సుంకరీలు’ అని పిలుస్తారు) వేతనాన్ని పెంచాలని కోరుతూ తాను, మరొక ప్రతినిధితో కలిసి ప్రభుత్వాన్ని ఎలా సంప్రదించారో లక్ష్మయ్య గుర్తుచేసుకున్నారు. క్షేత్రస్థాయి ఉద్యమ కార్యకలాపాలను ఉన్నత స్థాయి ప్రజా విధానాలతో అనుసంధానించడమే మల్లెపల్లి…