Category ప్రత్యేక వ్యాసాలు

నవంబర్‌ ఎన్నికలు, భారత మార్కెట్‌ను శాసించే పెద్దన్న కుట్రలు..!!

“భారత మార్కెట్‌ను, రాజకీయాలను శాసించే పెద్దన్న వ్యూహం కూడా ఉంది. నవంబర్ 2026 మొదటి వారంలో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అధికారంలోకి వస్తే యుద్దాలు ముగిస్తానన్న ట్రంప్‌ ,అనేక దేశాల్లో మరిన్ని యుద్దాలను సృష్టించి ప్రపంచవ్యాప్తంగా నరమేధ యాగం చేస్తున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగానే కాదు అమెరికాలో కూడా ట్రంప్‌పై వ్యతిరేకత…

అమానుషత్వం: యం.ఎస్. ఆచార్య హెచ్చరికలు – నేటి భారతదేశానికి ఒక అద్దం

“ఆచార్యగారు ఒక గొప్ప చారిత్రక సత్యాన్ని గుర్తు చేశారు. వేల సంవత్సరాలుగా అనేక దాడులు, అంతర్గత ఘర్షణలు, విదేశీ ఆక్రమణలు ఎదురైనా భారతదేశం నిలిచింది. దానికి కారణం కేవలం రాజకీయ శక్తి కాదు. వైవిధ్యాన్ని అంగీకరించే నాగరికతా సంప్రదాయం. భిన్నత్వంలో ఏకత్వం అనే భావన కేవలం నినాదం కాదు. అది భారతీయ సమాజం మనుగడకు మూలాధారం.రాజ్యాంగం కూడా అదే…

చార్ ధామ్ యాత్ర సాహసోపేతం

7/7/2026 తేదీన ప్రజాతంత్ర దినపత్రికలో శ్రీధర్ దేశ్ పాండే గారు రాసిన ” చార్ ధాం యాత్రికులకు ఒక అడ్వైజరీ ” అనే వ్యాసం చదివాను. ఆయన తన వ్యాసంలో..” పైడిమర్రి గిరిజగారు రాసిన గిరిగమనం పుస్తకంలో ఒక వ్యాసం తప్ప మరేమీ దొరకలేదు. అందులో కూడా పోయాము, వచ్చాము అన్న రీతిలో కొంత సమాచారాన్ని,…

వైవిధ్యంలోని సామ‌ర‌స్య‌తే మ‌న దేశ ఐక్య‌త‌కు మూలం

” భారతదేశమనే ఈ బృహత్తర, రంగుల మొజాయిక్‌ను చూసినప్పుడు, ప్రతి ఒక్కరినీ సమానంగా ఉండమని బలవంతం చేస్తే దేశం విచ్ఛిన్నమవుతుందని వారికి అర్థమైంది. అందుకే, వారు మనకు భారత లౌకికవాదం రూపంలో ఒక ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చారు. పాశ్చాత్య దేశాలలో, లౌకికవాదం అంటే ప్రభుత్వం మతానికి పూర్తిగా దూరంగా ఉండటం. కానీ భారతదేశంలో, లౌకికవాదం అంటే…

నేటి యువతరానికి విలువల వికాసం అత్యవసరం

“నేటి యువతలో ఎక్కువ సమయం వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలకే పరిమితమవుతోంది. సమాచార సేకరణకు ఉపయోగపడాల్సిన సాంకేతికత సమయాన్ని వృథా చేసే సాధనంగా మారుతోంది. సోషల్ మీడియా ప్రపంచంలో మునిగిపోవడం వల్ల సామాజిక స్పృహ, కుటుంబ అనుబంధాలు, సామాజిక బాధ్యతలు క్రమంగా తగ్గిపోతున్నాయి.” “యువతకు విలువల వికాసం – వివేకానంద స్ఫూర్తి,…

ట్రిబ్యునల్స్ కోర్టులతో నీటి వివాదాలు పరిష్కారమౌతాయా?

“తీర్పులు ఎట్లు వచ్చినా ఎవరో ఒకరు కోర్టులను ఆశ్రయించితే ఇంతే సంగతులు. కోర్టుల్లో కేసు ఓడిన వాడు కోర్టు దగ్గరనే ఏడ్చితే గెలుపొందిన వాడు ఇంటికి వచ్చి ఏడ్చినట్లు. అందుకు భిన్నంగా రెండు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో సామరస్యంగా వ్యవహరించడం ఉత్తమం. కోర్టులు ట్రిబ్యునల్ తీర్పులు వలన ప్రయోజనం శూన్యం. ఇది అనంతంగా సాగుతూనే…

ప్రజా సేవకు జీవిత కాలం త్యాగం.. వృద్ధాప్యంలో హక్కుల కోసం ఆర్తనాదాలు!

” ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేశామని, కార్మికుల కష్టాలన్నీ పూర్తిగా తీరిపోయాయని పాలకులు వేదికలపై గొప్పలు చెప్పుకుంటున్నా, క్షేత్రస్థాయిలో విరమణ పొందిన ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు పాలకుల మాటల్లోని నిజాయితీ లేమిని నగ్నంగా అద్దం పడుతుంది.” మన సమాజ గమనంలో ప్రజల రవాణాకు రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఎంతో కీలకమైనది. రాత్రింబవళ్లు, ఎండనక వాననక,…

విలువ కోల్పోతున్న ప్రజా తీర్పు..!

“భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న అసలు సవాలు ఏ పార్టీ గెలిచింది, ఏ పార్టీ ఓడింది అనేది కాదు. ప్రజలు ఇచ్చిన తీర్పు ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు వరకు మాత్రమే పరిమితమా? లేక ఆ ఐదేళ్ల కాలమంతా గౌరవించబడుతుందా? అనేదే అసలు ప్రశ్న. ఈ ప్రశ్నకు రాజకీయ పార్టీలు, రాజ్యాంగ సంస్థలు, న్యాయవ్యవస్థ కలిసి విశ్వసనీయమైన…

ఆకాంక్షల నుంచి కార్యాచరణ దాకా ..

“ఉపాధి, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ప్రాంతీయ అసమానతలు వంటి అంశాలు ఇప్పటికీ ప్రధాన ప్రశ్నలుగానే ఉన్నాయి. ప్రజల అంచనాలు పెరిగిన కొద్దీ ఈ ప్రశ్నలు కూడా మరింత బలంగా వినిపిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్య బలం. ఆశలు పెరిగిన చోట జవాబుదారీతనం అవసరం కూడా పెరుగుతుంది..” గత పన్నెండేళ్ల భారత ప్రయాణం దేశాలు ఒక్కరోజులో మారవు. ముందుగా…