Category ప్రత్యేక వ్యాసాలు

పచ్చని పొలాల్లో శిలాజ ఇంధనాల మంట!

 భారత వ్యవసాయం ఎదుర్కొంటున్న కొత్త సవాలు ​డీ-బుల్లకైజేషన్, పశువుల శక్తి కనుమరుగు.. డీజిల్ ఇంజన్ల ఆధిపత్యం భారతదేశం ఒకప్పుడు వ్యవసాయాధారిత దేశంగా, తన సొంత వనరుల మీద తాను ఆధారపడి జీవించిన ఘన చరిత్ర కలిగిన దేశం. కానీ, గత ఎనిమిది దశాబ్దాల్లో సంభవించిన పారిశ్రామిక మరియు సాంకేతిక విప్లవాలు వ్యవసాయ రంగం యొక్క రూపురేఖలను…

గణిత మంజరిలో అసత్యాలు

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్  రూపొందించిన కొత్త 9వ తరగతి గణిత పాఠ్యపుస్తకం, సింధు-సరస్వతి నాగరికతను గ్రిడ్-ఆధారిత ఆలోచనను ఉపయోగించిన మొదటి క్రమబద్ధమైన నాగరికతగా పేర్కొంది. ఉజ్జయినీ (మధ్యప్రదేశ్) ప్రాచీన ప్రపంచంలో కేంద్ర రేఖాంశంగా గుర్తించబడిందని  అలాగే  ఆధునిక సంఖ్యా వ్యవస్థకు పునాది వేయడంలో ఋగ్వేదం కీలక పాత్ర పోషించిందని ఈ…

ప్రజాఉద్యమాల పాటలఊట బెల్లిలలిత

“కాలికి గజ్జె కట్టి, గొంగడి భుజాన వేసుకొని, గ్రామ గ్రామాన తిరుగుతూ తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివరిస్తూ ఆట-పాటలతో ఊర్రూతలూగించిన తెలంగాణ కళా సమితి రాష్ట్ర కో-కన్వీనర్ బెల్లి లలిత. తెలంగాణ పాటలు పాడొద్దని, ప్రచారం చెయ్యొద్దని పలుమార్లు బెదిరించినా అదరక బెదరక ముందడుగేసిన చైతన్య దీప్తి బెల్లి లలిత. అదే సమయంలో ఆంధ్ర పెత్తందారుల…

మరో వసంతంలోకి బీఆర్ఎస్‌..భవిష్యత్‌లో మరిన్ని సవాళ్లు.!!

“ఇప్పుడు బీఆర్ఎస్ కు కూడా బీజేపీ, కమ్యూనిస్ట్‌ పార్టీల తరహా సిద్ధాంతం అవసరం. బీజేపీకి ఆర్ఎస్ఎస్, లెఫ్ట్ పార్టీలకు కమ్యూనిజం తరహా బీఆర్ఎస్ కు బలమైన సిద్ధాంతం, అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలి..విద్యార్థి యువజన మహిళా రైతు కార్మిక కర్షక ఉద్యోగ సంఘాల బలోపేతం బీఆర్ఎస్ కు అవసరం.ఆ వైపుగా కొత్త వసంతంలో బీఆర్ఎస్ అడుగులుండాలి.…

‘జన ‘ గణాంక విప్లవం.. సరికొత్త ‘స్వీయ’ చరిత్రకు శ్రీకారం

“సాంకేతికతతో కూడిన ఈ ప్రయాణంలో సవాళ్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. భారతదేశం లాంటి భిన్నత్వంతో కూడిన దేశంలో ‘డిజిటల్ విభజన’ ఒక ప్రధాన సమస్య. పట్టణాల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం అధికంగా ఉన్నప్పటికీ, మారుమూల గిరిజన ప్రాంతాల్లో, వెనుకబడిన గ్రామాల్లో ఇంటర్నెట్ లభ్యత, సాంకేతిక అవగాహన తక్కువ. వృద్ధులు, చదువుకోని వారు స్వీయ గణనలో పాల్గొనడం…

నీళ్ళలో నిప్పులు రగిలించినవాడు

“సాగునీటి మంత్రి హరీశ్ రావు గారు ప్రతీ శనివారం క్రమం తప్పకుండా నిర్వహించే మిషన్ కాకతీయ వీడియో కాన్ఫరెన్స్ లకు, ప్రాజెక్టులపై నిర్వహించే సమీక్షా సమావేశాలకు, క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాలకు తప్పనిసరిగా విద్యాసాగర్ రావు గారిని ఆహ్వానించే వారు. దిల్లీలో అంతర్ రాష్ట్ర సంబంధిత అంశాలను పరిష్కరించే బాధ్యతని  మంత్రిగారు విద్యాసాగర్ రావు గారికే అప్పగించేవారు. దిల్లీలో కేంద్ర…

ఒంటరి మహిళలే టార్గెట్

నమ్మించి అత్యాచారం చేసి బంగారు నగలు దోచుకుంటున్న వ్యక్తి అరెస్ట్ రిమాండ్ కు తరలింపు ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 26 : ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకొని వారిని మాయమాటలతో నమ్మించి మోసగించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి వారి ఒంటిపై ఉన్న బంగారు నగలను దోచుకెళ్తున్న ఘరానా దొంగను అరెస్టు చేసి కోర్టులో…

కాంబోడియా ప్రయాణం 

“బాధితులను చంపడానికి బుల్లెట్లను ఉపయోగించకుండా వ్యవసాయ పనిముట్లను వాడేవారు. గొడ్డళ్లు, గునపాలు, సుత్తులు, పారలతో క్రూరంగా నరికి చంపేవారు. పదునైన వెదురు కర్రలను, ఈత కమ్మలను కూడా వాడేవారు. దానివల్ల బాధితులు ఒకేసారి కాకుండా చిత్ర హింసలకు గురై మరణించేవారు. బుల్లెట్స్ కూడా ఆదా అయ్యేవి. టామ్ ఒక చెట్టు గింజను చూపించి దానిని మనిషి…

విజయాన్ని వెతుకుంటున్న మోదీ ..!

“ప్రధాని మోదీ ఏ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు,ఆయనకు గుజరాత్ నమూనా అన్నది ఇప్పుడు ప్రచారంలో ప్రధానాంశం కాదు అభివృద్ధి అనేది ప్రధానాస్త్రం కానీ కాదు.. ఆయన చేసిన అభివృద్ధి చెప్పుకోవాలని లేదు.. ఇప్పుడు బులెట్ రైలు గురించి మాట్లాడడం లేదు.. సంక్షేమ పథకాలు, సబ్సిడీ మొదలైన వాటి గురించి మాట్లాడడం ఆయనకు ఇష్టం లేదు. తమిళనాడు, పశ్చిమ…