Category ప్రత్యేక వ్యాసాలు

భాషా సంస్కృతుల సమైక్య శంఖారావం

మేరీల్యాండ్‌లో ఆటా మహాసభల ప్రాశస్త్యం అట్లాంటిక్ మహాసముద్ర తీరాన మాతృభాషా సువాసనలు పరిమళిస్తున్నాయి. ఉద్యోగ, వ్యాపార, సాంకేతిక, పరిశోధనా రంగాలలో ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికాలోని ప్రతి ప్రధాన నగరంలోనూ తమ ముద్ర వేసిన ప్రవాస తెలుగు సమాజం ఒక బృహత్తర వేదికపైకి చేరుతోంది. ప్రవాస భారతీయ సాంస్కృతిక సమ్మేళనానికి, తెలుగు భాషా పరిరక్షణకు, తరతరాల సంస్కృతీ…

పిల్లలు వర్ధిల్లాలంటే పెద్దలు మారాల్సిందే!

పుస్తక సమీక్ష ‘పిల్లలు వర్ధిల్లాలి’ అనే నినాదంతో అధ్యాపకులు,జనవిజ్ఞాన వేదిక కార్యకర్త ,మాజీ శాసన మండలి సభ్యులు బాల సుభ్రమణ్యం  మరియు ఆదర్శ ఉపాధ్యాయులు సి. వి.కృష్ణయ్య కలిసి రాసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని జనవిజ్ఞాన వేదిక వారు ప్రచురించారు. పిల్లల పక్షం వహించే వ్యక్తులకు,సంఘాలకు,సామాజిక కార్యకర్తలకు విధాన నిర్ణేతలకు ఎంతో ఉపయోగం. పిల్లల ప్రపంచం…

చైనా యూనివ‌ర్సిటీల నుంచి నేర్చుకోవ‌ల‌సిన పాఠాలు!

“చైనా ఉన్నత విద్య పరివర్తనాత్మక అనుభవం కొన్ని పాఠాలను అందిస్తుంది. కొంతౌజం సర్దా మరియు ఈ రచయిత కలిసి ‘ఇండియన్ పబ్లిక్ పాలసీ రివ్యూ’లో ప్రచురించనున్న ఒక పత్రం ప్రకారం, చైనాలో విశ్వవిద్యాలయాల అభివృద్ధి మూడు దశాబ్దాలుగా అనుసరించిన ప్రభుత్వ విధానం ఫలితమేనని ఘంటాప‌థంగా చెబుతున్నారు. 2004లో, ‘అకాడమిక్ ర్యాంకింగ్ ఆఫ్ వరల్డ్ యూనివర్సిటీస్’ ప్రపంచంలోని…

చట్టపాలనలో పాఠాలు.. హైడ్రా వివాదంపై హెచ్చరిక

“ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ఒక్క అధికారిక వ్యవస్థా లేదా ప్రభుత్వ యంత్రాంగమూ చట్టానికి అతీతం కాదన్న సత్యాన్ని ఈ తీర్పు మరొకసారి గుర్తుచేసింది. రాజకీయాభిప్రాయాలు, విమర్శలు ఎన్నున్నప్పటికీ, కోర్టు తీర్పుల అంతరార్థం పరిపాలనను సంపూర్ణంగా చట్టబద్ధమైన చట్రంలోకి తీసుకురావడమే..” తెలంగాణ రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ, ప్రభుత్వ భూముల పరిరక్షణ, నగర పరిధిలోని అక్రమ ఆక్రమణల నిరోధం…

విద్యా ఆశయాలు ఘనం… పంపిణీలో విలంబనం!

పాఠశాల పునఃప్రారంభమై నెల రోజులు దాటిపోతున్నా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందాల్సిన విద్యా కిట్లు పూర్తిస్థాయిలో చేరకపోవడం విద్యా పరిపాలనా యంత్రాంగపు ప్రణాళికారాహిత్యానికి, నిరంతర అలసత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. విద్యా సంవత్సరం తొలి రోజు నుంచే సమాన అవకాశాలతో, నాణ్యమైన చదువును అందించడంతో పాటు పేద కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించాలనే ఉన్నతాశయంతో ప్రభుత్వం ఉచితంగా…

ఈ జాడ్యానికి ముగింపు ఏదీ!?

“ప్రజాస్వామ్యంలో రాజకీయ హక్కులు అనేవి అందరికీ సమానంగా ఉండాలి.కనుక “వారసత్వ రాజకీయ నిరోధక చట్టం”గురించి ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టానికి నూటికి నూరు శాతం ఆలోచించాల్సిన అంశం ! అవసరమే కాదు, అనుసరణీయం కూడా! ఒకసారి చట్టసభ కు ఎన్నికైన వారి కుటుంబం నుండి మరొకరికి ప్రాతినిధ్యం కల్పించకుండా నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది.అంతేకాదు, ఒకసారి…

గురువు ఒక వ్యక్తి కాదు, ఒక విలువ, ఒక మార్గం, ఒక స్ఫూర్తి

“జాతీయ విద్యా విధానం (NEP–2020) విద్యార్థి కేంద్రిత విద్య, బహుళ నైపుణ్యాలు, పరిశోధన, సృజనాత్మకత, డిజిటల్ అభ్యాసం, విలువలతో కూడిన విద్యకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ లక్ష్యాలను సాకారం చేయాలంటే గురువులు: జీవితాంతం నేర్చుకునే అభ్యాసాన్ని కొనసాగించాలి. సాంకేతికతను సమర్థంగా వినియోగించాలి. పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వాలి..” (జూలై 29న గురుపూర్ణిమ సందర్బంగా)   భారతీయ సంస్కృతిలో…

రక్తం రంగు ఒక్కటే..

“నువ్వు నీ పిల్లలకు ద్వేషం నేర్పకు అదే చాలు, ఒక తరం మారిపోతుంది. నువ్వు వేరే కులం, మతం వాడితో మనసు తెరచి మాట్లాడు అదే చాలు, ఒక గోడ కూలిపోతుంది. నువ్వు ఇతరుల బాధలో స్పందించు అదే చాలు, ఈ జగత్తు కొంచెం మెరుగుపడుతుంది.ఈ వ్యాసం చదివి మీరు ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే…

కాంగ్రెసు సంస్కృతి పై యం యస్ ఆచార్య సంపాదకీయం

“నేటి రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే, ఆచార్య గారు విమర్శించింది కాంగ్రెస్ పార్టీని మాత్రమే కాదు, అధికార రాజకీయాల స్వభావాన్ని అని స్పష్టమవుతుంది. 1984లో ఆచార్య గారు కాంగ్రెస్ పార్టీలో పెరిగిపోతున్న “సంస్కృతి” గురించి చేసిన హెచ్చరిక నేటికీ ప్రాసంగికంగానే కనిపిస్తుంది. ఆయన విమర్శ ఒక వ్యక్తి మీద కాదు; ఒక రాజకీయ వ్యవస్థ మీద. ప్రతిభను…