Category ప్రత్యేక వ్యాసాలు

తెరపై ఎర- జేబుకు చెర-డార్క్ పాటర్న్ మాయ

“ఆన్‌లైన్‌లో ఒక వస్తువు చూసిన వెంటనే అదే వస్తువుకు సంబంధించిన ప్రకటనలు మన ఫోన్‌లో వరుసగా కనిపిస్తుంటాయి. చాలామందికి అప్పుడొక సందేహం వస్తుంది. “నేను ఏం వెతుకుతున్నానో వీళ్లకెలా తెలుసు?” అని. నిజానికి ఇది డిజిటల్ మార్కెట్‌కు వెన్నెముకలా మారిన డేటా సేకరణ ఫలితం. మనం ఏం చూస్తున్నాం, ఏం కొనుగోలు చేస్తున్నాం, దేనిపై ఆసక్తి…

భారతదేశంలో మధ్యతరగతి సౌఖ్యం – అమెరికాతో ఒక తులనాత్మక పరిశీలన

ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో అమెరికా అనగానే అందరికీ ఒక కలల ప్రపంచం, విలాసవంతమైన జీవితం గుర్తుకువస్తాయి. కానీ నాణేనికి మరోవైపు చూస్తే, అక్కడ జీవితం నిరంతర పరుగు పందెంలా ఉంటుంది. మానసిక ఒత్తిడి, యాంత్రికత అక్కడ నిత్యకృత్యం. దీనికి భిన్నంగా భారతదేశంలో మధ్యతరగతి ప్రజలు తక్కువ ఖర్చుతో, ఎంతో సౌఖ్యంగా, మానసిక ప్రశాంతతతో మరియు విశ్రాంతితో…

అన్ని బడుల ను ఆరుట్లలా లా మార్చండి..

“ఊర్లలో ఉన్న బడులన్నిటినీ మూసేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి బెంగలూరు హిందూ పత్రిక సమావేశంలో మాట్లాడటం తెలంగాణ ఆకాంక్షను కాలరాయడం లాంటిది. తెలంగాణ ఆవిర్భావానంతరం మొదటి దశాబ్ద కాలంలో 37000 ఉన్న ప్రభుత్వ పాఠశాలలు 29 వేలకు తగ్గితే ఈ రాష్ట్ర ప్రభుత్వం లో మరో రెండు వేలు మూతపడి 27 వేలకు చేరుకున్నాయి. ఇప్పుడు ఆ…

ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా ఎందుకు చేయరు?

“ప్రక్క దేశాలైన నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి చోట్ల వచ్చిన జెన్ జెడ్ తిరుగుబాటు ప్రభావం భారతీయ యువత పై ఉంది.ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం లో పేరుకుపోయిన అవినీతి మూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ప్రవేశ పరీక్ష పేపర్లు పదేపదే లీక్ కావడం, పరీక్షలు రద్దు కావడం.కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంతో విద్యార్థుల్లో అసహనం…

నిష్పాక్షిక సంస్కరణా? వివాదాల సుడి గుండమా?

“గత కొన్నేళ్లుగా ఎన్నికల షెడ్యూళ్ల ఖరారు, ఎన్నికల నియమావళి అమలు, ఈవీఎంల పనితీరు, విపక్ష నాయకులపై చర్యల వంటి విషయాల్లో ఎన్నికల సంఘం తీరు అధికార పక్షానికి అనుకూలంగా ఉందనే ఆరోపణలు దేశంలో బలంగా వినబడు తున్నాయి. ఈ నేపథ్యంలో, ఎస్ఐఆర్‌ వంటి సున్నితమైన ప్రక్రియను కూడా రాజకీయ విశ్లేషకులు, పౌర సమాజం అనుమానపు దృక్పథంతోనే…

ఏజెన్సీ గుండెల్లో రగులుతున్న జల సంక్షోభం

“రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను సైతం బేఖాతరు చేస్తూ సాగుతున్న తీరు అత్యంత ఆందోళనకరం. గార్ల మండలం పూర్తిగా ఐదవ షెడ్యూల్డ్ ఏజెన్సీ పరిధిలోకి వస్తుంది. పీసా చట్టం ప్రకారం ఇక్కడ ఎలాంటి భూసేకరణ లేదా ప్రాజెక్టు చేపట్టాలన్నా స్థానిక ‘గ్రామసభ’ తీర్మానం, ఆమోదం తప్పనిసరి. కానీ ఏ ఒక్క గ్రామసభ అనుమతి తీసుకోకుండా చట్టాలను…

2026: ఈనాటి భారతదేశానికి పాఠాలు

M.S. Acharya's Editorial for Warangal Vani

“ఆచార్య గారి సంపాదకీయంలోని అంతర్లీన సందేశం ఎన్నికలకంటే పాలన ముఖ్యమన్నది. భారతదేశంలో ప్రస్తుతం ఎన్నికలు మరింత ఖరీదైనవి, మరింత ప్రచార ఆధారితమైనవి, మరింత వ్యక్తి కేంద్రీకృతమైనవి అయ్యాయి. ప్రజాస్వామ్యం అంటే కేవలం: ఎన్నికలు నిర్వహించడం, ఓట్లు లెక్కించడం, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం కాదు..” యం.యస్. ఆచార్య గారి వరంగల్ వాణి సంపాదకీయం (10-4-1981) నేపథ్యంలో సమకాలీన…

జవహర్‌నగర్: కళ్లముందే జరుగుతున్న పర్యావరణ విపత్తు

“జవహర్‌నగర్ నేడు భారత నగరాలు ఎదుర్కొంటున్న ఒక పెద్ద సంక్షోభానికి ప్రతీకగా మారింది. బలహీన వర్గాలపై పర్యావరణ వ్యయాలను మోపే అభివృద్ధి నమూనాకు ఇది అద్దం పడుతోంది.శాస్త్రీయ ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. చట్టపరమైన బాధ్యతలు నిర్దిష్టంగా ఉన్నాయి. ప్రజల బాధలు నిరాకరించలేనివి.కమిటీలు, అధ్యయనాలు, హామీల సమయం ముగిసింది. జవహర్‌నగర్ డంప్‌యార్డ్‌ను మూసివేసి, శాస్త్రీయంగా పునరుద్ధరించి, ప్రభావిత…

సంఘ‌ర్ష‌ణ‌ల ఉచ్చులో ఇరాన్ ఫుట్‌బాల్!

“మేము అమెరికా, ఇరాన్‌ల మధ్య జరుగుతున్న చర్చలను నిశితంగా గమనిస్తున్నాం. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి సంబంధించిన ఒప్పందానికి ఇరు పక్షాలు మునుపెన్నడూ లేనంత దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అయితే ఈ వివాదం ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు జ‌రుగుతున్న సమయంలోనే చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఎందుకంటే ఈ పోటీ ఇరాన్ జట్టుకు ఇది చాలా కీలకమైనది.…