ఆట అక్కడే మోదలైంది”తెలంగాణీయం”!?

“పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత “మోషా”ల తదుపరి కార్యక్షేత్రం తెలంగాణానే.అయితే అనుకోని విధంగా తెలంగాణా బీజేపీ లో కీలకపాత్ర మధ్య అనైక్యత,పదవుల చదరంగం తో పనికాదని గ్రహించిన కేంద్ర పెద్దలు తమదైన శైలిలో వికెట్లు కదిలించడం మొదలెట్టారు.ఈ దశలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరద్ వ్యవహారం బయట పడడం పోక్సో కేసు…








