Category ప్రత్యేక వ్యాసాలు

ఆట అక్కడే మోదలైంది”తెలంగాణీయం”!? 

“పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత “మోషా”ల తదుపరి కార్యక్షేత్రం తెలంగాణానే.అయితే అనుకోని విధంగా తెలంగాణా బీజేపీ లో కీలకపాత్ర మధ్య అనైక్యత,పదవుల చదరంగం తో పనికాదని గ్రహించిన కేంద్ర పెద్దలు తమదైన శైలిలో వికెట్లు కదిలించడం మొదలెట్టారు.ఈ దశలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరద్ వ్యవహారం బయట పడడం పోక్సో కేసు…

ప్రజాస్వామ్య పునర్నిర్మాణం: బ్యూరోక్రసీ విచక్షణ నుండి పౌర సార్వభౌమత్వానికి ‘మూడో స్తంభం’ రోడ్‌మ్యాప్

“వోటు హక్కును ఆర్టికల్ 19 కింద ప్రాథమిక హక్కుగా మార్చడం, ఎన్నికల సంఘాన్ని మరింత బహుళ-సభ్యులతో కూడిన జవాబుదారీ సంస్థగా విస్తరించడం, జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ “జిల్లా పౌర హక్కుల అథారిటీ” అనే మూడో స్తంభాన్ని ప్రతిష్టించడం, మరియు అధికారుల బ్యూరోక్రాటిక్ నిరంకుశత్వాన్ని అరికట్టేలా ‘ఇండియన్ కాన్‌స్టిట్యూషన్ అథారిటీ’ (ICA) వంటి సరికొత్త అఖిల భారత సర్వీసును…

తెలంగాణాపై ఆంధ్ర పెత్తనానికి తెగింపు

“తెలంగాణ అనే పదం 14వ శతాబ్దం నాటి తెల్లాపూర్ శాసనంలో స్పష్టంగా ఉన్నది. అక్బర్ నామా గ్రంథంలోనూ ఫజల్ రచనల్లో ఈ ప్రాంతాన్ని తెలంగాణ అనిపిలిచారు. కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం మధ్యాహ్నం ఉన్న ఈ భూభాగాన్ని త్రిలింగాణం అనగా,కాలక్రమంలో తెలంగాణగా మార్పు చెందింది. ఇలాంటి చారిత్రిక, సాహిత్య ఆధారాలు కోకొల్లలు. కాలగమనాన్ని ఏ మాత్రం పరిశీలించాలనే…

పటేల్ నుంచి పవన్ దాకా తెలంగాణపై అవే కుట్రలు.!!

“తెలంగాణవాదం దేశానికి ప్రమాదమంటూ ప్రచారం మొదలు పెట్టి, తెలంగాణవాదులు జాతీయ భద్రతకు విఘాతం కల్పిస్తారంటూ నాడు జాతీయవాదం ముసుగులో పటేల్‌ సైన్యం కమ్యూనిస్టులను నిర్మించినట్లే. నేడు పవన్‌ అండ్ ఎన్డీయే కూటమి తెలంగాణవాదులను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న తెలంగాణ ప్రమాదంలో పడుతుంది. ప్రజల అప్రమత్తతే తెలంగాణకు రక్ష..”…

మణిపూర్‌ను వెంటాడుతున్న భూమి, అస్తిత్వాల పోరాటం

“గత శతాబ్దపు తొంభైల కాలంలో నాగా, కుకీ సమాజాల మధ్య జరిగిన ఘర్షణలు వేలాది కుటుంబాల జీవితాలను అతలాకుతలం చేశాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోగా, మరెందరో తమ నివాస ప్రాంతాలను విడిచి వెళ్లవలసి వచ్చింది. ఆ చేదు జ్ఞాపకాలు ఇంకా ప్రజల మనసుల్లో చెరిగిపోలేదు. ప్రస్తుతం కనిపిస్తున్న పరిణామాలు ఆ రక్తచరిత్ర మళ్లీ పునరావృతమవుతుందనే…

రెండు రాష్ట్రాల మధ్య పవన్ కళ్యాణ్ మరింత చిచ్చు రగిల్చారు? 

“బిడ్డ పోయినా పురిటి వాసన మిగిలినదన్నట్లు రెండు వేపుల సైలెంట్ అయినా సోషల్ మీడియా మాత్రం యధావిధిగా వికటాట్టహాసం చేస్తోంది. సోషల్ మీడియా రెండు వేపుల రెచ్చిపోయి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలను సృష్టించుతోంది. సోషల్ మీడియా ఏదైనా మిగిల్చి ఉంటే  పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్లి కాస్త పూర్తి చేశారు..” ఆంధ్రప్రదేశ్…

జాతీయ పార్టీల హైకమాండ్ మార్కు రాజకీయం

” భారత రాజకీయ చరిత్ర చెబుతున్న గొప్ప సత్యం ఏమిటంటే, జాతీయ పార్టీలు రాష్ట్ర నాయకత్వాన్ని గౌరవించకపోతే చివరకు రాష్ట్రాలను కోల్పోతాయి. రాష్ట్రాలను కోల్పోయిన పార్టీలు క్రమంగా జాతీయ ప్రభావాన్ని కూడా కోల్పోతాయి. కాంగ్రెస్ గత మూడు దశాబ్దాల ప్రయాణం దీనికి సాక్ష్యం. అందుకే నేడు కర్ణాటకలో జరుగుతున్న చర్చను కేవలం ఒక ముఖ్యమంత్రి మార్పు…

ప్రజాస్వామ్య శక్తిపై ఆచార్యగారి విశ్వాసం

“ప్రజలు ప్రభుత్వాలను సృష్టిస్తారు; ప్రజలే వాటిని మార్చుతారు. కానీ ప్రజాస్వామ్యం నిలబడాలంటే అధికారపక్షం మాత్రమే కాదు, బలమైన ప్రతిపక్షం కూడా అవసరం.” 1977లో కాంగ్రెస్ ఓడిపోయింది. 1980లో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత భారత రాజకీయాలు ఎన్నో మార్పులు చూశాయి. కానీ ఎం.ఎస్‌. ఆచార్య గారి ఆ సంపాదకీయంలోని మూలసందేశం మాత్రం 2026లో కూడా యథాతథంగా వర్తిస్తుంది: “ఏ పార్టీ శాశ్వతం కాదు.…

ఎలినో వర్షాభావ పరిస్థితులు తిప్పి కొట్టేందుకు ఫోర్ వాటర్ పరిష్కారం

సుప్రసిద్ధ పర్యావరణవేత్త నీటి సంరక్షణావేత్త టి. హనుమంతరావు  అభివృద్ధి చేసిన వినూత్న నీటి నిర్వహణ వ్యూహం “ఫోర్ వాటర్స్” భావన. ఈ భావన నాలుగు రకాల నీటి వనరుల స్థిరమైన నిర్వహణను నొక్కి చెబుతుంది. ముఖ్యంగా కాలానుగుణ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో భవిష్యత్తులో ఉపయోగం కోసం వర్షపు నీటిని సంగ్రహించడం  నిల్వ చేయడం. రెయిన్ వాటర్…