Category ప్రత్యేక వ్యాసాలు

మెరుగైన నైపుణ్యమే అసలైన సంపద

 ” ఉద్యోగాల స్వరూపం, వాటికి కావాల్సిన నైపుణ్యాలు వేగంగా మారుతున్నాయి. కాబట్టి, మనం కూడా మన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండాలి. ఈ మార్పులకు అనుగుణంగా పరిశ్రమలు, పరిశోధన సంస్థలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు కాలానుగుణంగా తమను తాము నవీకరించుకోవడం అత్యవసరం..”   కాలం ఎంత వేగంగా మారుతోందో మీకు తెలుసు. ఒక నైపుణ్యాన్ని నేర్చుకుని అది జీవితాంతం సరిపోతుందనే…

వృద్ధాప్య భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యం..

“హైకోర్టు తన పరిశీలనలో ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించింది—పెన్షన్, రిటైర్మెంట్ ప్రయోజనాలు అనేవి ఉద్యోగి హక్కులు గానీ, ప్రభుత్వం ఇచ్చే దయాధర్మం కాదని. ఉద్యోగి సేవలు పూర్తయిన వెంటనే ఈ చెల్లింపులు జరగాల్సిందేనని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు గత తీర్పులను ఉటంకిస్తూ, పెన్షన్ చెల్లింపుల్లో జాప్యం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనకు సమానమని పేర్కొంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో…

కవిత పార్టీ పేరేంది ..?

తెలంగాణ జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత రాజకీయపార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. మేడ్చల్‌ ‌పరిధిలోని ముదిరాబాద్‌ ‌శివారులో ఈ నెల 25వ తేదీన ఉదయం పదిగంటలకు పార్టీ పేరు, జంఢా, ఎజండాను ప్రకటించనున్నట్లు ఆమె స్వయంగా ప్రకటించారు. బిఆర్‌ఎస్‌ ‌పార్టీనుండి సస్పెండ్‌ అయిన తర్వాత మొదటిసారిగా ఫిబ్రవరి 6న రాజకీయ పార్టీని ఏర్పాటుచేస్తున్నట్లు ఆమె ప్రకటించిన…

సాంస్కృతిక బానిసత్వం ఎన్నాళ్ళు!?

“తెలంగాణా సాంస్కృతిక సలహామండలి అనేది ఒకటి ప్రజాగాయకుడు గద్దర్ కుమార్తె డా.గుమ్మడి వెన్నెల ఛైర్‌పర్సన్‌గా, ప్రొ కోదండరామ్ సలహాదారుగా ఏర్పాటు చేశారు.తెలంగాణాలో తెలంగాణా భావజాలం వ్యాప్తి ప్రకటనలు ఉద్దేశ్యపూర్వకంగా అణచివేస్తున్న నోరు విప్పడం లేదు.ఆంధ్ర సరిహద్దుల నుండి వచ్చి తెలంగాణా అధికారంలో తిష్టవేసి తెలంగాణా ప్రజల కొంప,గోడు కూల్చినా కోదండరాం తో సహా,చాంతాడంత సలహామండలి సభ్యులు…

డెడ్‌లైన్‌ ముగిసింది, మరి… మావోయిజం అంతమయిందా ..?

“దశాబ్దకాలంగా దేశ సంపదను దోపిడీ వర్గాలకు కట్టబెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఆదివాసి పోరాటాలు దేశ అంతర్గత భత్రదకు ముప్పని, అన్నలు సంఘ విద్రోహ శక్తులంటూ కాంగ్రెస్‌ ఆదివాసీ ముక్త్‌, మావోయిస్ట్‌ ముక్త్‌ భారత్‌ను కాంగ్రెస్‌ అపరేషన్ గ్రీన్‌ హాంట్, సల్వాజుడం, సమాధాన్‌ వంటి మధ్య భారత్‌లో సొంత ప్రజలపై అర్థసైనిక మిలటరీ ఆపరేషన్‌లు…

ప్రజాస్వామ్య సుస్థిరతకు పత్రికలు ప్రధాన సాధనాలు

“శ్రీ ఆచార్య సంపాదకీయాలకు ఒక ప్రత్యేకమయిన ‘ఆచార్య ముద్ర’ ఉంటుంది. ఆయన భాషా ప్రయోగంలో ‘చమత్కారం’ అంతర్వాహినిగా ప్రవహిస్తుంటుంది. శైలిలో ఒక విధమయిన ‘తెలంగాణా’ యాస పొట మరించి చమత్కరింపజేస్తుంది. సూటిగానే, ఋజువుగా భావం బలంగా వ్యక్తీకరిస్తూనే వ్యంగ్యాన్ని సంతరించు కొంటుంది. శీర్షికలు రూపొందించటంలోనూ, విషయం మొదలు పెట్టడంలోనూ, ముగించటంలోనూ చురుకయిన రచన ఆకట్టుకుంటుంది. ఈ…

దళితుల అనైక్యతకు మరో కుట్ర

“చాలా రాజకీయ పార్టీలు వర్గీకరణకు మద్దతు ప్రకటించాయి. చివరగా కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వ చొరవతో గౌరవ సుప్రీం కోర్టు వర్గీకరణను బలపరుస్తూ తీర్పు ఇవ్వడం తో వర్గీకరణ అంశానికి తెరపడింది. ఈ తీర్పు వెలుగులోనే రెండు తెలుగు రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకొచ్చాయి. ఇప్పుడు అదే సుప్రీం కోర్టు తీర్పుతో దళితుల మధ్య…

ప్రమాదంలో తెలంగాణా అస్తిత్వం

“గోదావరి, కృష్ణా జలాల వాటా కోసం ఆంధ్రప్రదేశ్ తో పంచాయతీ పుష్కరకాలమైనా తేలలేదు. కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ పబ్బం గడుపుకుంటున్నది. ఏపీ కృష్ణా జలాలను యథేచ్ఛగా తరలించుకు పోతున్నా… అడ్డుకునే ప్రయత్నం కూడా సీఎం రేవంత్ రెడ్డి చేయడం లేదు. బనకచర్ల స్థానంలో నల్లమల సాగర్ పేరు తెచ్చి… పనులు చేస్తున్నా అడ్డుకోవాల్సిన రీతిలో…

Assam Elections: ప్రాంతీయ, అస్తిత్వ పోరాటంగా అస్సాం ఎన్నికలు ..!

“అస్సాంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బాగా ప్రభావం చూపనుంది. కొత్త వోటర్లతో పాటు భారీగా వోట్ల గల్లంతు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బోడోలాండ్లో ప్రాంతీయ పార్టీల వైఖరి, ఎగువ అస్సాంలో బీజేపీ ఎదుర్కొంటున్న అగ్నిపరీక్ష, దిగువ అస్సాంలో అస్తిత్వ పోరాటం ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి. అదే సమయంలో స్వతంత్రంగా బరిలోకి దిగుతున్న…