Category ప్రత్యేక వ్యాసాలు

దళిత ఎమ్మెల్యేలతో పొలిటికల్‌ గేమ్..!!

” మరోవైపు రాష్ట్రంలో దళిత ఎమ్మెల్యేలు ఏకం అవుతున్నట్లు కనిపిస్తుంది. అయితే వాళ్ళు స్వతహాగానే ఏకం అవుతున్నారా లేదా నెంబర్‌ టూలంటూ చెప్పుకునే వాళ్లుగానీ, కేబినెట్‌లో సీఎం ప్రశ్నిస్తున్న మంత్రులుగానీ, లేదా సీఎమ్మే స్వయంగా తన అధిపత్యాన్ని పదవిని కాపాడుకునేందుకు సీఎం రేస్‌లో ఉన్నవాళ్లను బద్నాం చేసేందుకు దళిత ఎమ్మెల్యేలను ఏమైనా ఎగదోస్తున్నారా అన్న చర్చ…

యువ ప్రాతినిధ్యం: ప్రజాస్వామ్య వ్యవస్థలో సరికొత్త అధ్యాయం

“”చట్టసభల పోటీ వయోపరిమితిని 25 నుండి 21 సంవత్సరాలకు తగ్గించాలన్న ప్రతిపాదన ప్రజాస్వామ్య వ్యవస్థలో యువత పాత్రను పునర్నిర్వచించే దిశగా పడిన ఒక వినూత్న ముందడుగు. ఇది కేవలం వోట్ల రాజకీయాల కోసం చేసిన ప్రచారం కాకుండా, సుదీర్ఘకాలంగా పరిష్కారం కాని రాజ్యాంగ వ్యత్యాసాన్ని సరిదిద్దే ప్రయత్నంగా రూపాంతరం చెందాలంటే పార్లమెంట్‌లో లోతైన చర్చలు జరగాలి.…

భారత విద్యా వ్యవస్థ లోని లోతైన సంక్షోభం

“రాజకీయ విజయాలు తాత్కాలికం; నిర్మాణాత్మక సంస్కరణలే శాశ్వత మార్పును తీసుకువస్తాయి.ఈ పరిణామాలు విధాన నిర్ణేతలకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. విద్య అనేది కేవలం పరిపాలనా రంగం కాదు; అది కోట్లాది భారత యువత కలలు, ఆశయాలు, భవిష్యత్తుకు ప్రతీక. పరీక్షా వ్యవస్థ విశ్వసనీయతను పునరుద్ధరించడం, పాలనలో పారదర్శకత పెంపొందించడంలో, విద్యార్థుల రాజ్యాంగబద్ధ హక్కులు రక్షించడం,…

‛కాక్రోచ్ ఉద్యమం’ కాంగ్రెస్ కు రాజకీయాస్త్రంగా మారిందా?

“అన్నా హజారే ఉద్యమ పర్యవసానంగా నాటి ప్రతిపక్షం బీజేపీ బలోపేతమైంది. ‘ఆప్’ ఆవిర్భవించింది. అప్పటి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగి, మంత్రులు వరుసగా రాజీనామాలు చేశారు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని ప్రభుత్వం ప్రారంభంలో కఠినంగా అణచివేసే ప్రయత్నం చేసింది. తర్వాత సత్వర సంప్రదింపులు జరుపుతున్నది. ఈ ఉద్యమం ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు…

జ్ఞాన స‌ముపార్జ‌న‌కు ప్ర‌తీక‌ ఎఫ్ఈటీఈ

“మీడియా పరిణామం, ప్రజాస్వామ్య ప్రక్రియలు, ప్రజా విధానాలు,రాజ్యాంగ సంస్కరణలు, న్యాయపరమైన జోక్యాలు, మరియు రాజ్యం, సమాజం,మీడియాల మధ్య ఉన్న సంబంధం వంటి అంశాలను ఈ చర్చలు అన్వేషిస్తాయి. కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడానికే కాకుండా, వర్తమానాన్ని సందర్భోచితంగా అర్థం చేసుకోవడానికి చారిత్రక సంఘటనలను పునఃసమీక్షిస్తారు. పాల్గొనే ఆహ్వానితుల‌తో పాటు అప్పుడప్పుడు వచ్చే అతిథులు పంచుకునే అద్భుతమైన…

విద్యార్థులకు అండగా రాహుల్…. ఆత్మ రక్షణలో మోదీ ..!

ఎన్ని కుట్రలు జరిపినా,ఎన్ని ఎత్తులు వేసినా ఎంతటి దమననీతిని అమలు చేసినా మోదీ  ప్రభుత్వం ఈ దేశాన్ని ఇక పాలించలేని సంభస్థితి ఆరంభం అయ్యింది. ప్రజాస్వామ్యం పై దాడి చేసి ఎల్లకాలం పరిపాలించాలనే తత్వాన్ని అలవర్చుకొని  రైతులు, నిరుద్యోగులు కడుపు మండితే ఎదురుదాడి చేసి ఏమి సాధిస్తారు? వందల సంవత్సరాలు పాలించిన బ్రిటిష్ పాలకులు మూటాముల్లె…

సర్కారు బడికి ఏఐ విప్లవం..

AI in Education

– హ్యూమనాయిడ్ టీచర్లతో విద్యలో సరికొత్త అధ్యాయం  సాంకేతికతతో విద్యార్థులకు మరింత ఆసక్తికరమైన అభ్యాసం కేటీఆర్ చొరవతో సిరిసిల్లకు హ్యూమనాయిడ్ టీచర్.. స్థానికుల్లో ఆనందం తెలంగాణలో తొలి హ్యూమనాయిడ్ టీచర్‌కు గీతానగర్ ప్రభుత్వ పాఠశాల వేదిక.. సిరిసిల్ల టౌన్  : విద్యారంగం రోజురోజుకూ సాంకేతికతతో కొత్త రూపు సంతరించుకుంటోంది. ఒకప్పుడు బ్లాక్‌బోర్డు, చాక్‌తో సాగిన బోధన…

యుద్ధం అక్కడ… భారం ఇక్కడ!

“కొద్ది రోజుల క్రితమే యుద్ధ విరమణతో పరిస్థితులు చక్కబడతాయనే ఆశలు వ్యక్తమయ్యాయి. చమురు ధరలు తగ్గుతాయని, దిగుమతి వ్యయం తగ్గుతుందని, ద్రవ్యోల్బణం అదుపులోకి వొస్తుందని ప్రభుత్వం కూడా ఆశించింది. కానీ ఆ ఆశలు ఎక్కువ కాలం నిలవలేదు. అమెరికా దాడులు, ఇరాన్ ప్రతిదాడులు, హోర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ ఇంధన మార్కెట్ మళ్లీ సంక్షోభంలో పడింది.…

చైతన్యంతో భారత్‌ ప్రశ్నిస్తుంది..!

“ప్రజల పక్షానా సుదీర్ఘకాలంగా, దశాబ్దాలపాటు అన్ని త్యాగాలకు సిద్దపడి పని చేసిన వారు ప్రజలు చైతన్యం కావడం లేదు, వారిలో పోరాటం చేసే పరిపక్వత ఇంకా రాలేదని, పాలక, దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే చైతన్యం రాలేదని ప్రకటించడం బాధాకరం. మారిన పరిస్థితుల్లో ప్రజా పోరాటాలకు అస్కా రం లేదని చెప్పడం పరిస్థితులను, ప్రజల్లో…