Category ప్రత్యేక వ్యాసాలు

పటేల్ నుంచి పవన్ దాకా తెలంగాణపై అవే కుట్రలు.!!

“తెలంగాణవాదం దేశానికి ప్రమాదమంటూ ప్రచారం మొదలు పెట్టి, తెలంగాణవాదులు జాతీయ భద్రతకు విఘాతం కల్పిస్తారంటూ నాడు జాతీయవాదం ముసుగులో పటేల్‌ సైన్యం కమ్యూనిస్టులను నిర్మించినట్లే. నేడు పవన్‌ అండ్ ఎన్డీయే కూటమి తెలంగాణవాదులను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న తెలంగాణ ప్రమాదంలో పడుతుంది. ప్రజల అప్రమత్తతే తెలంగాణకు రక్ష..”…

మణిపూర్‌ను వెంటాడుతున్న భూమి, అస్తిత్వాల పోరాటం

“గత శతాబ్దపు తొంభైల కాలంలో నాగా, కుకీ సమాజాల మధ్య జరిగిన ఘర్షణలు వేలాది కుటుంబాల జీవితాలను అతలాకుతలం చేశాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోగా, మరెందరో తమ నివాస ప్రాంతాలను విడిచి వెళ్లవలసి వచ్చింది. ఆ చేదు జ్ఞాపకాలు ఇంకా ప్రజల మనసుల్లో చెరిగిపోలేదు. ప్రస్తుతం కనిపిస్తున్న పరిణామాలు ఆ రక్తచరిత్ర మళ్లీ పునరావృతమవుతుందనే…

రెండు రాష్ట్రాల మధ్య పవన్ కళ్యాణ్ మరింత చిచ్చు రగిల్చారు? 

“బిడ్డ పోయినా పురిటి వాసన మిగిలినదన్నట్లు రెండు వేపుల సైలెంట్ అయినా సోషల్ మీడియా మాత్రం యధావిధిగా వికటాట్టహాసం చేస్తోంది. సోషల్ మీడియా రెండు వేపుల రెచ్చిపోయి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలను సృష్టించుతోంది. సోషల్ మీడియా ఏదైనా మిగిల్చి ఉంటే  పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్లి కాస్త పూర్తి చేశారు..” ఆంధ్రప్రదేశ్…

జాతీయ పార్టీల హైకమాండ్ మార్కు రాజకీయం

” భారత రాజకీయ చరిత్ర చెబుతున్న గొప్ప సత్యం ఏమిటంటే, జాతీయ పార్టీలు రాష్ట్ర నాయకత్వాన్ని గౌరవించకపోతే చివరకు రాష్ట్రాలను కోల్పోతాయి. రాష్ట్రాలను కోల్పోయిన పార్టీలు క్రమంగా జాతీయ ప్రభావాన్ని కూడా కోల్పోతాయి. కాంగ్రెస్ గత మూడు దశాబ్దాల ప్రయాణం దీనికి సాక్ష్యం. అందుకే నేడు కర్ణాటకలో జరుగుతున్న చర్చను కేవలం ఒక ముఖ్యమంత్రి మార్పు…

ప్రజాస్వామ్య శక్తిపై ఆచార్యగారి విశ్వాసం

“ప్రజలు ప్రభుత్వాలను సృష్టిస్తారు; ప్రజలే వాటిని మార్చుతారు. కానీ ప్రజాస్వామ్యం నిలబడాలంటే అధికారపక్షం మాత్రమే కాదు, బలమైన ప్రతిపక్షం కూడా అవసరం.” 1977లో కాంగ్రెస్ ఓడిపోయింది. 1980లో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత భారత రాజకీయాలు ఎన్నో మార్పులు చూశాయి. కానీ ఎం.ఎస్‌. ఆచార్య గారి ఆ సంపాదకీయంలోని మూలసందేశం మాత్రం 2026లో కూడా యథాతథంగా వర్తిస్తుంది: “ఏ పార్టీ శాశ్వతం కాదు.…

ఎలినో వర్షాభావ పరిస్థితులు తిప్పి కొట్టేందుకు ఫోర్ వాటర్ పరిష్కారం

సుప్రసిద్ధ పర్యావరణవేత్త నీటి సంరక్షణావేత్త టి. హనుమంతరావు  అభివృద్ధి చేసిన వినూత్న నీటి నిర్వహణ వ్యూహం “ఫోర్ వాటర్స్” భావన. ఈ భావన నాలుగు రకాల నీటి వనరుల స్థిరమైన నిర్వహణను నొక్కి చెబుతుంది. ముఖ్యంగా కాలానుగుణ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో భవిష్యత్తులో ఉపయోగం కోసం వర్షపు నీటిని సంగ్రహించడం  నిల్వ చేయడం. రెయిన్ వాటర్…

రక్తాక్షరాల ప్రస్థానం… స్వరాష్ట్ర సాకారం!

“ఈ వైభవం వెనుక ఉన్న పునాదులను విశ్లేషించినప్పుడు 1969 నాటి తొలిదశ పోరాటమే సమున్నతంగా కనిపిస్తుంది. ఆనాడు 369 మంది అమరవీరులు చిందించిన రక్తం, కార్చిన కన్నీరు వ్యర్థం కాలేదని, వారి ఆకాంక్షలే మలిదశ ఉద్యమానికి ఇంధనంగా మారి నేటి సస్యశ్యామల తెలంగాణ సాకారానికి దారితీశాయని స్పష్టమవుతోంది. జూన్ 2 తెలంగాణ ప్రజల పండుగ దినం…

‘సబ్బండ వర్గాల’ ఆకాంక్షలు నెరవేరలే..!

“ఉద్యమ లక్ష్యాలు, అమరుల ఆశయాలు సాధించిన నాడే తెలంగాణ సాధనకు సార్థకత ఉంటుంది.తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా ప్రణాళికలు, తెలంగాణ రైజింగ్ 2047 నూతన విధానాల రూపకల్పన రూపొందించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసేందుకు సాగుతున్నది. రైతులకు రుణమాఫీ , కోటిమంది మహిళలను కోటీశ్వర్లుగా తీర్చిదిద్దే ప్రయత్నం, నిరుద్యోగులకు 67వేల…

తెలంగాణపై కోరలు చాస్తున్న సమైక్య విష నాగులు..!!

“సమైక్యవాదులు తెలంగాణలో కుట్రలు చేస్తునే ఉండాలి, తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం, ఉద్యమకారులపై అవాకులు చెవాకులు పేలుతూనే ఉండాలి, ఆ కుట్రలను, ఆ చిల్లర కూతలకు తెలంగాణ సమాజం పదేపదే ఐక్యమవుతూ ఆ ద్రోహుల కుట్రలు భగ్నం చేస్తూనే ఉండాలి. చిల్లర సైనిక్స్ తెలంగాణ సెంటిమెంట్ ను ఎంత రెచ్చగొట్టితే, తెలంగాణ సమాజం పార్టీలకతీతంగా ఏకమవుతుంది. పార్టీలుగా…