Category ప్రత్యేక వ్యాసాలు

భారతావనిలో బ్రాహ్మణ రాజ్యాలు, రాజులు, చక్రవర్తులు

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి ‘బ్రాహ్మణ రాజ్య సర్వస్వం’ ఆధారంగా)  స్వర్గీయ డాక్టర్ బి ఎన్ శాస్త్రి రచించిన ఏడువందల పేజీల బృహత్ అధ్యయనాత్మక, పరిశోధనాత్మక గ్రంథం, ‘బ్రాహ్మణ రాజ్య సర్వస్వం’  భారతావనిలో బ్రాహ్మణ రాజ్యాల ఆవిర్బావం, ఆరోహణ, అవరోహణల సమగ్ర విశ్లేషణ ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. దాని క్లుప్తీకరణ ఈ 21 పేజీల వ్యాసం. భారత…

తవాంగ్ సందర్శన

గిరియానం – 23 అరుణాచల్ ప్రదేశ్ లో తవాంగ్ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. దారి అంతటా బోర్డర్స్ రోడ్డు ఆర్గనైజేషన్ వారి హెచ్చరిక బోర్డులు రెండు మూడు ఫర్లాంగులకు ఒకటి కనిపిస్తూనే ఉన్నాయి. ఇంత జాగ్రత్త ఎందుకంటే.. అది భారీ పర్వత ప్రాంతం. అక్కడ రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం. డిరాంగ్ నుంచి తవాంగ్ నూటా ముప్పై కిలోమీటర్ల దూరం.…

లష్కర్ బోనం.. దక్కన్ సంస్కృతి వైభవం!

తెలంగాణ మాతృదేవతారాధన వైజ్ఞానిక, చారిత్రక, సామాజిక ప్రస్థానం తెలంగాణ జానపద సంస్కృతికి, ఆధ్యాత్మిక వైభవానికి అత్యున్నత ప్రతీకగా నిలిచే ఉత్సవం ‘బోనాలు’. దక్కన్ పీఠభూమి సామాజిక చరిత్రలో, ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల పరిణామక్రమంలో ఈ పండుగ ఒక బలమైన సామాజిక సంశ్లేషణగా రూపాంతరం చెందింది. కేవలం ఒక సాదాసీదా మతపరమైన ఆచారంగానే కాక, సమాజంలోని శ్రామిక వర్గాల అస్తిత్వానికి, ప్రకృతి ఆరాధనకు, వర్షాకాలంలో ప్రబలే మహమ్మారుల నివారణకు సంబంధించిన వైజ్ఞానిక…

ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్ కష్టకాలం

వ్యవసాయం ప్రకృతిపై ఆధారపడిన జీవన విధానం. వర్షం సకాలంలో కురిస్తే రైతు ఇంట ఆనందం వెల్లివిరుస్తుంది.వర్షం ముఖం చాటేస్తే అదే రైతు జీవితంలో ఆందోళన మొదలవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎర్లీ ఎల్‌నినో ప్రభావం ఖరీఫ్ వ్యవసాయంపై ఆందోళన కలిగిస్తోంది. మాన్సూన్ ప్రారంభంలోనే వర్షపాతం తీరులో కనిపిస్తున్న అస్థిరత రైతులను తీవ్ర అనిశ్చితిలోకి నెట్టుతోంది. ఒకవైపు వర్షాలు…

ఒకే దేశం – ఒకే ఎన్నికలు..! రాజ్యాంగ విరుద్ధం, అహేతుకం

భారతదేశంలో లోక్‌సభ , అన్ని రాష్ట్రాల శాసనసభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు వీలుగా, సరికొత్త రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రతిపాదిత బిల్లు ద్వారా మన రాజ్యాంగంలో కొత్తగా నిబంధన 82A ను చేర్చడంతో పాటు, నిబంధనలు 83, 172 లను సవరించాలని యోచిస్తున్నారు. అయితే ఈ చట్ట…

ఇస్రో నుంచి నిష్క్రమణలు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పేరు వినగానే ప్రపంచానికి గుర్తుకొచ్చేది అత్యల్ప వ్యయంతో అత్యున్నత సాంకేతిక విజయాలు సాధించిన సంస్థ. చంద్రయాన్–3తో చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. మంగళయాన్, ఆదిత్య–ఎల్1, నావిక్, గగన్‌యాన్ వంటి ప్రాజెక్టులు భారత శాస్త్ర సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటాయి. ఇలాంటి సంస్థ…

సత్యాగ్రహం బలహీనత కాదు, ఇది నైతిక శక్తి

భారత ప్రజాస్వామ్యం ఒక కీలక మలుపు వద్ద నిలిచింది. అధికారాన్ని ప్రశ్నించే స్వరాలను వినడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణం. కానీ నేడు ఆ స్వరాలు క్రమంగా బలహీనపడే వరకు వేచి చూసే రాజకీయ సంస్కృతి పెరుగుతోందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకప్పుడు సత్యాగ్రహం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించింది. నేడు అదే సత్యాగ్రహం ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కదిలించలేకపోతోందా?…

అసమర్థ ప్రధానికి సోనమ్ వాంగ్చుక్ ప్రాణం పణంగా పెట్టాలా..?

నీట్ సంక్షోభం మరింత తీవ్రం ఇరవై మంది విద్యార్థుల ఆత్మహత్యలు, పరీక్షల అవకతవకలు, సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్షతో విద్యా సంస్కరణలపై దేశవ్యాప్త డిమాండ్ వినిపిస్తుంది. భారతదేశంలోని పోటీ పరీక్షల వ్యవస్థ గత కొన్ని సంవత్సరాలలో ఎన్నడూ లేనంత విశ్వసనీయత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నీట్-యూజీ పరీక్షలకు సంబంధించి విద్యార్థుల ఆత్మహత్యలు, పరీక్షలలో అవకతవకల ఆరోపణలు, విద్యా…

మామునూర్‌ ఎయిర్‌పోర్టు క్రెడిట్‌ ఎవరిది ?

 నేటికి సరిగ్గా రెండేళ్ళనాటికి ఉమ్మడి వరంగల్‌ ‌మామునూర్‌ ‌విమానాశ్రయాన్ని వినియోగంలోకి తీసుకొస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్‌నాయుడు మంగళవారం చేసిన ప్రకటనపై ఆ క్రెడిట్‌ ‌తమకే దక్కుతుందని రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు తగవులాడుకుంటున్నాయి. తమ కృషివల్లే అది సాధ్యమైందని కాంగ్రెస్‌, ‌బిజెపిలు ఏకంగా తమ కేంద్ర నాయకుల చిత్రపటాలకు గురువారం…