Category ప్రత్యేక వ్యాసాలు

డిజిటల్ ప్రపంచంలో ‘బొద్దింక’ గర్జన.

“ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వచ్చిన జెన్జీ  ఉద్యమాలకు, మనదేశంలో కనిపిస్తున్న ఈ కాక్రోచ్ జనతా పార్టీ మూవ్‌ మెంట్‌కు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. అమెరికా, ఐరోపా దేశాల్లో పర్యావరణ మార్పులపై జరిగిన ఉద్యమాలు, కెన్యాలో యువత నడిపించిన ఆర్థిక సంస్కరణల వ్యతిరేక ఆందోళనలు, అలాగే బంగ్లాదేశ్‌లో విద్యార్థులు సాధించిన చారిత్రాత్మక మార్పులు అన్నీ కూడా…

వ్యాపారీకరణ ముసుగులో చార్ ధాం యాత్ర

  మోక్ష మార్గంలో హిమాలయ సాక్షిగా మహా దోపిడీ – భీతిల్లజేసే నిజాలు భారతీయ సనాతన ధర్మంలో తీర్థయాత్రలకు అత్యున్నత ప్రాధాన్యత ఉంది. మోక్ష సాధనకు, ఆత్మశుద్ధికి ఇవి మార్గాలుగా భావిస్తారు. ముఖ్యంగా హిమాలయ పర్వత శ్రేణుల ఒడిలో, ప్రకృతి రమణీయత నడుమ వెలిసిన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను దర్శించడం హిందువుల ఆధ్యాత్మిక…

అధికార గడప దాటిన రిజర్వేషన్లు!?

“కేవలం ప్రభుత్వ అధికారుల పిల్లలు మాత్రమే కాదు, సమాజంలో అత్యున్నత రాజకీయ పదవులు అనుభవిస్తున్న నాయకుల పిల్లలకు కూడా నేడు రిజర్వేషన్ల రక్షణ లభిస్తోంది. మంత్రులుగా, ప్రజాప్రతినిధులుగా ఉంటూ కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉండి, సమాజంలో అగ్రభాగాన నిలిచే రాజకీయ నాయకుల పిల్లలు సాధారణ అట్టడుగు వర్గాల పేద పిల్లలతో పోటీ పడాల్సింది పోయి,…

టెక్నాలజీ దుర్వినియోగం- సమాజానికి శాపం

Misuse of Technology – A Curse on Society

“ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అత్యంత వేగంగా విస్తరించే అవకాశముంది. ఇప్పటికే ఏఐ ప్రకంపనలు మొదలయ్యాయి.  అనేక అంతర్జాతీయ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ గడించడానికి కృత్రిమ మేథను ప్రవేశ పెడుతున్నాయి. “సైన్స్ అండ్ టెక్నాలజీ” మానవ జీవితాలను శాసిస్తున్నది.  ప్రయోజనాలతో పాటు అనేక విపరీత పరిణామాలకు కూడా విజ్ఞాన,సాంకేతిక పరిజ్ఞానం దోహదం చేయడం బాధాకరం..”…

సుస్థిర వ్య‌వ‌సాయాభివృద్ధికి కృషిచేసిన గోపాల్‌!

“రైతులు ఇకపై నిరవధికంగా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) లేదా హామీతో కూడిన ప్రభుత్వ కొనుగోళ్లపై ఆధారపడలేరని ఆయన అభిప్రాయపడ్డారు. దానికి బదులుగా, ఈ రంగం అనుకూల‌ ఉత్పత్తి, గతిశీల ధరల నిర్ధారణ,  పెద్ద కార్పొరేషన్లు, ఆహార శృంఖ‌లాలు, ఎగుమతిదారుల ఆధిపత్యంలో ఉండే  ఏకీకృతమైన జాతీయంగా మార్కెట్ల యుగంలోకి పరివర్తన చెందుతుందన్నారు. సాధారణ సరుకులు, స్థానిక…

టుబాకో కంట్రోల్ హీరో మాచన – 22 ఏళ్లకు పైగా నిశ్శబ్ద పోరాటం

అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం (వరల్డ్ నో టుబాకో డే(మే 31) సందర్భంగా…)  పొగాకు వ్యసనం సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన మహమ్మారి. ఆ వ్యసనాన్ని మాన్పించడంలో మాచన రఘునందన్ తన నిస్వార్థ కృషితో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.  ఆయన కేవలం ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి. టుబాకో నియంత్రణలో ఆయన చేసిన సేవల” మాత్రం అమÖల్యం. ఆయన…

తెలంగాణ జర్నలిస్టుల గోస..

పుష్కరకాలం దాటినా మారని వివక్ష! అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో అన్యాయంపై ఆగ్ర‌హం.. ఏపీ కార్డుల్లో ఇక్కడి వారికి చోటుండదు.. తెలంగాణ కార్డుల్లో మాత్రం వారికే పెద్దపీట! ‘ఫ్యూచర్ సిటీ’ ఇళ్ల స్థలాల్లో ‘జెన్-జీ’ జర్నలిస్టులకు తొలి ప్రాధాన్యమివ్వాలి.. “రాష్ట్రం వొచ్చి పుష్కరకాలం అయిపోయిన అప్పటికీ తెలంగాణ జర్నలిస్టుల పరిస్థితిలో మార్పు లేదు.  ప్రభుత్వంలో పలు…

వీళ్ళ నాలికలు చాలా పొడవు!? 

డైవర్టేషన్ పాలిటిక్స్ చేయడం కూడా కనాకష్టంగా ఉన్న నేటి పరిస్థితుల్లో సోయి,సొరంపులేని మాటలతో స్థాయిని మరిచి పాలకులు ప్రజల్ని మభ్య పెడుతున్నారు.ఒక్కోసారి మాట్లాడేది వారేనా అన్న అనుమానం కూడా కలుగుతోంది. ఈమాటల మాటున దాగిన మర్మమేమి?అమాత్యా!  రాచరిక వ్యవస్థ లో ప్రభువుల నోట ఏమాట వస్తుందో ఆమాటేశాసనం. ఆమాటేచెల్లుబడి. అది ఎవరికి మోదమో? ఎవరికి ఖేదమో?అర్థం…

శాస్త్ర సాంకేతిక భారత రూపశిల్పి రాజీవ్ గాంధీ

rajiv gandhi

“దేశ సేవ కోసం  త్యాగం అవసరం, మంచి భవిష్యత్తు కోసం తమ వర్తమానాన్ని త్యాగం చేసే తరాల నుంచి దేశాలు ఏర్పడ్డాయి అని భావించేవారు. విచారకరంగా, తన ఉత్తమమైన పనిని చేయాలనే పవిత్రమైన రాజీవ్ గాంధీ  కోరిక ఆయన విచారకరమైన  క్రూరమైన హత్యతో భంగమైంది. ఆయన  ఆకస్మిక  దురదృష్టకర మరణం దేశాన్ని రాజకీయ శూన్యంలోకి నడిపించింది. 21వ…