Category ప్రత్యేక వ్యాసాలు

త్యాగాల విత్తనాలు మొలకెత్తుతున్నాయి..!!

విత్తనం మరణిస్తూ మొక్కను వాగ్దానం చేయడం ప్రకృతిలో ఒక శాశ్వత సత్యం. అదే విధంగా వీరుడు మరణిస్తూ మరో పోరాటాన్ని వాగ్దానం చేస్తాడు. అమరుడు తన రక్తాన్ని విత్తనాలుగా చల్లుతూ భవిష్యత్‌ ఉద్యమాలను వాగ్దానం చేస్తాడు..ఇదంతా ఎందుకంటే కేంద్రం డెడ్‌ లైన్ పెట్టుకుని మరీ మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేసింది. మావోయస్టు ముక్త్‌ భారత్‌ అయ్యిందంటూ పార్లమెంట్‌లో…

బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక

గ్రామదేవతల పూజలకు ఉద్దేశిత మైనది, తెలుగు జానపదుల సంస్కృతిక వైభవానికి ఉత్తుంగ శిఖరంలా నిలుస్తున్నది బోనాల పండుగ. ఇది తెలంగాణ సాంప్రదాయాల ప్రత్యేకతను, విశిష్టతను చాటిచెప్పే పండుగ. జూలై లేదా ఆగస్టు మాసంలో వచ్చే ఆషాడం వచ్చిందంటే, తెలంగాణ లోని అన్ని ప్రాంతాలలో జాతర సందడి నెలకొంటుంది. ఎక్కడ చూసినా భక్తిశ్రద్ధలతో మహిళలు సమర్పించే బోనాలే…

తెలంగాణ ఉద్యమకారులకు ఏం కావాలి?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలు, “నీళ్లు, నిధులు, నియామకాలు” అనే ప్రాథమిక డిమాండ్లపై మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఈ ఉద్యమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయాలు కేంద్రాలుగా మారాయి. విద్యార్థి జేఏసీలు ఏర్పడి ధర్నాలు, రాస్తారోకోలు, మిలియన్ మార్చ్, సాగర హారం వంటి కార్యక్రమాలతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.…

వ్యవస్థా ‘జాడ్యం’.. ఆరుగురి ప్రాణం!

ఆధునిక సమాజం సాంకేతికంగా ముందడుగు వేస్తున్నప్పటికీ, మానవీయ విలువలు, నైతికత విషయంలో తీవ్ర పతనానికి గురవుతున్నదనే సత్యాన్ని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో జరిగిన ఆరు హత్యల ఉదంతం మరోసారి నిరూపించింది. మానవ ప్రవర్తనలో క్రూరత్వం పెరగడానికి కేవలం వ్యక్తిగత రాక్షసత్వమే కారణం కాదు. దాని వెనుక సామాజిక, ఆర్థిక ఒత్తిడులు, వ్యవస్థాగత వైఫల్యాలు కూడా…

యుద్ధ మేఘాలు… ఎగుమతులకు సవాళ్లు

Rising Global Conflicts Pose Fresh Challenges for Exports

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ స్థిరత్వాన్ని పూర్తిగా అందుకోలేదు. కోవిడ్ అనంతర సంక్షోభాలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రక్షణాత్మక వాణిజ్య విధానాలు, అమెరికా సుంకాల అనిశ్చితి వంటి పరిణామాలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఇప్పుడు పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతుండటం భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఆందోళనగా మారింది. ముఖ్యంగా ఎగుమతులపై ఆధారపడిన…

నైపుణ్యత యువత విజయానికి ఆలంబన

(జూలై 15, వరల్డ్ యూత్ స్కిల్స్ డే సందర్భంగా) చిత్తశుద్ధితో లక్ష్యాన్ని చేధించగలిగే నైపుణ్యం అలవడితే క్లిష్టమైన కార్యాన్ని సైతం పట్టుదలతో సాధించగలం.అసాధ్యం అనుకున్న పనిని సైతం సుసాధ్యం చేయగల ప్రతిభను “నైపుణ్యం” లేదా నేర్పరితనం అంటారు. ఇలాంటి నేర్పరితనాన్ని వర్తమాన విద్యావ్యవస్థకు అన్వయిస్తే, ఫలితాలు అద్భుతంగా ఉంటాయనడంలో సందేహం లేదు. చదువు లేకపోయినా గతంలో…

“జవహర్ లాల్ నెహ్రూపై అక్కసు ఎందుకు?”

మనిషి పుట్టుకనే కోరికల పుట్ట..ఆర్థిక అసమానతల సమాజంలో కోరికలు ఉండటం సహజం.కోరికలను నెరవేర్చుకోవడానికి,వైయక్తిక నేరాలను నియంత్రించడానికి సాంఘిక కట్టుబాట్లు,సాంప్రదాయాలు,సామాజిక పరివర్తన,విలువలు మరియు రాజ్యాంగం,చట్టాలు ఉన్నవి.అదే పాలకుడు అనే అధికారం తప్పు చేస్తే నిలువరించే అధికారం ఎవరికి లేదు.లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ చెప్పినట్లు “”ప్రభుత్వ శక్తికి ప్రజాశక్తి అనునిత్యమూ అంకుశంగా ఉండి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం అంత…

లక్ష్యం 2028..! తెలంగాణ,కర్ణాటక పై అందరి దృష్టి

దక్షిణ భారతదేశంలో  బీజేపీ రాజకీయ వ్యూహం బలహీనంగా మారడమే కాకుండా, దాని ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌కు ఇక్కడ వరుసగా బలం పెరుగుతోంది. దక్షిణాదిలో బీజేపీకి గట్టి పట్టు ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. అయితే అక్కడ కూడా ప్రస్తుతం పార్టీ అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది. ఈ పరిస్థితుల్లో 2028లో జరగనున్న తెలంగాణ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు…

2026లో భారత రాజకీయాల అద్దం: ఇసుక తక్కెడ…!

1983లో యం. యస్. ఆచార్య హెచ్చరిక, “దేశంలో రాజకీయాలు పూర్తిగా లొష్టమైపోయినై.  మానావమానాలు శష్ప సమానాలైనవి.” — ఈ ఒక్క వాక్యం చాలు. 1983 నవంబరు 17న జనధర్మ సంపాదకుడు యం.యస్. ఆచార్య రాసిన సంపాదకీయం ఎంత దూరదృష్టితో రాయబడిందో అర్థం చేసుకోవడానికి. నాలుగు దశాబ్దాల క్రితం రాసిన ఈ వ్యాసం నేటి రాజకీయాలను చదివినట్లే…