Category ప్రత్యేక వ్యాసాలు

సోమంచి ‘సాహిత్య యజ్ఞం’ శాస్త్రి

“సోమంచి గారు డిప్యూటి కమిషనర్ అయినప్పటికీ, ఆంధ్ర మహాసభకు స్థలాన్ని కేటాయించినప్పటికీ, ఆయన ముందుగా ఆంధ్ర మహాసభ కార్యవర్గ సభ్యుడిగానే మహాసభలో ప్రవేశించారు. ఆ తర్వాత ఆయన సాహిత్య విభాగానికి ఉపాధ్యక్షుడి గా సేవలందించారు. ఆ తర్వాత ఆయన అధ్యక్షుడిగా విధులు స్వీకరించారు.. ఆంధ్ర మహాసభ చరిత్రలో అదొక స్వర్ణయుగం. ఆంధ్ర మహాసభలో ఉత్తమ విద్యార్థులకు…

యుద్ధాన్ని నిలప‌గ‌లిగేది చ‌మురు ధ‌ర‌లు మాత్ర‌మే!

“ఇక్కడ నేను చెప్పేది ఒక్కటే. ఈ యుద్ధంలో సహేతుకత ఎంత అనేదాన్ని నేను ప్రశ్నించడం లేదు. కాకపోతే ఇంతటి ఘోర తప్పిదం (స్కూల్‌పై దాడి) జరిగిన తర్వాత ఈ యుద్ధాన్ని ఎందుకు ముగించలేదనేదే నా ప్రశ్న. మూడు క్షిపణులతో 100 మంది అమాయకులైన స్కూల్ పిల్లలను హతమార్చి, “అపారనష్టం” అని పేర్కొంటున్న ఈ ప్రపంచం జీవించడానికి…

కేయూ మాజీ వీసీ ‘లింగమూర్తి ‘మానవతావాది’ ..!

“తెలంగాణ ఏర్పాటు ప్రకటన, వెనక్కి తీసుకున్న క్రమంలో సాగుతున్న ఉద్యమకారుల, పోలీసుల వైరుధ్యంలో నా విశ్వవిద్యాలయంలో పోలీసులు అడుగుపెడితే నా ఉపకులపతి పదవికి రాజీనామా చేస్తానని,ఉద్యమకారుల, విద్యార్థులు పక్షాన నిలిచి తన ఆకాంక్షను జయశంకర్ శిష్యుడుగా నిలబడ్డారు.” సామాజిక హక్కుల నేత, కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స లర్ ప్రొఫెసర్‌ నాగిశెట్టి లింగ మూర్తి…

నిబద్ధత లేని తటస్థ వైఖరి!!

“క్రూరమైన అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ తన చమురు అవసరాల కోసం నైతికత అనే దిక్సూచిని ఉపయోగిస్తోంది. ఇరాన్ పాఠశాలలపై క్షిపణుల దాడులను ఖండించకుండా మౌనం పాటిస్తూ, తన చమురు ట్యాంకర్లు సురక్షితంగా స్వదేశానికి పంపాలని ఇరాన్‌ను అడుక్కుంటోంది. అంటే ఇక్కడ రక్తం కంటే చమురుకే అధిక ప్రాధాన్యం! ఇరాన్ కూడా మన దేశంపై ప్రేమతో చేయడం…

చలంగారిచ్చిన మరో మిత్రుడు

ఆగస్ట్1965 లో నేను హైదరాబాదు తిరిగి వచ్చాను. కొద్ది రోజులకే కనాట్ ప్లేస్ లో పరధ్యానంగా రోడ్డు దాటుతూ బస్సు కింది కొచ్చి గోపాలకృష్ణమూర్తి మరణించాడని తెలిసింది. పార్థసారథి గారి ద్వారా పరిచయమైన రిజర్వ్ బ్యాంక్ సహోద్యోగి లీపారియా పేరుతో సృజనలో రాసిన మరో ట్రేడ్ యూనియన్ యాక్టివిస్ట్, భూమయ్య, కిష్టాగౌడ్ ఉరిశిక్ష రద్దు 1974-75…

మిడిల్‌ ఈస్ట్‌లో యుద్ద ప్రభావం

ఎయిర్‌ ‌స్పేస్‌ ‌మూసివేతతో ఇక్కట్లు 13 అంతర్జాతీయ విమానసర్వీసులు రద్దు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి14: మిడిల్‌ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మన హైదరాబాద్‌ ‌ప్రయాణికులపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్‌ – ఇ‌జ్రాయిల్‌ ‌యుద్ధ ప్రభావంతో 13 అంతర్జాతీయ సర్వీసులు రద్దు అయ్యాయి. హైదరాబాద్‌లోని రాజీవ్‌ ‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన పలు అంతర్జాతీయ…

ఎవరికి వారే !యమునా తీరే?

ఇక జర్నలిస్ట్ సంఘాలు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.గతంలో మాదిరిగా, దాడులు, దౌర్జన్యాలు ఎదుర్కొనే విధంగా ఆయా సంఘాలు లేవు.ఎందుకంటే ఎవరి ముఠా వారిదే! అంతేకాదు చాలా చిత్రమైన విషయం ఏమంటే ఈ జర్నలిస్టు సంఘాలు వృత్తి సంఘాలులా కనిపించవు.. కార్మిక సంఘాలు గా అనిపించవు..అన్నింటికంటే చిత్రమైన విషయం ఏమంటే..ఒక్క ప్రెస్ క్లబ్బులు తప్ప,జిల్లాలో నైనా,…

నేను ఈసా.. నేను మీ మూసీ..

నేనిప్పుడు నదిని కాదు… మీ నగరపు మురుగునై ప్రవహిస్తున్న, ఒకప్పుడు మీ దాహాన్ని తీర్చిన ఈసాను.. మీ పొలాలకు పచ్చదనాన్ని పంచిన మూసీని! నా దేహం పై కాంక్రీటు కోటలు కడుతుంటే.. నా గర్భాన్ని విషపు రసాయనాలతో నింపుతుంటే.. నా ప్రాణం ఊపిరి ఆడక కొట్టుకుంటున్నది! వేల కోట్లతో రంగులద్దుతారట.. గాంధీ సరోవరం అంటారట! నా…

సుప్రీం తీర్పు..

“ఫిరాయింపు ఎంఎల్యేలు ఏ పార్టీలో కొనసాగుతున్నారంటూ వస్తున్న విమర్శలకు ఈ తీర్పు సమాధానమైంది. అంతేగాక త్రిశంఖు స్వర్గంలో కొనసాగుతున్న ఆ పదిమంది ఎంఎల్యేలకు ఊరట లభించినట్లైంది. అలాగే తమకు మద్దతుగానిలిచిన పదిమంది ఎంఎల్యేలను కాపాడుకునే విషయంలో ఇంతకాలం మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్‌ ‌పార్టీకి కూడా ఉపశమనం లభించినట్లైంది. కాగా తెలంగాణ రాజకీయాల్లో ఇదొక కొత్తమలుపుకు దారితీసింది..“…