Category ప్రత్యేక వ్యాసాలు

కాళేశ్వరం పై అధికార ప్రతి పక్షాల మధ్య మాటల తూటాలు?

కెసిఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తనే చీఫ్ ఇంజనీర్ గా పర్యవేక్షించుతూ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో బిఆర్ఎస్ పార్టీ హయాంలోనే నిర్మాణ లోపాలు బయట పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుపై జరిగిన తతంగం ప్రత్యేకంగా చెప్ప పని లేదు. అయితే ఘోష్ కమిషన్ రిపోర్టు మాత్రం కీలకంగా మిగిలింది. ప్రస్తుతం దేశ…

రేవంత్‌ ‘‌బ్లడ్‌’ ‌కామెంట్‌

Revanth’s ‘blood’ comment

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఇటీవలకాలంలో చేస్తున్న ప్రసంగాలు పలువురిని విస్మయపరుస్తున్నాయి. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా వాడని భాషతో రాష్ట్ర రాజకీయాలను సంచలనాత్మకంగా మారుస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన నోటికి హద్దు లేకుండా పోతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకానొక సందర్భంగా తనకు హిట్లర్‌ ‌మార్గదర్శి అని చెప్పుకున్నారు. దానికి నిదర్శనంగా ‘రక్తం’ పారించడంపై ఆయన…

తెలంగాణా మేధావులూ … మీరు ఎటువైపు..?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసలు రంగు బయటపడుతోంది.ప్రభుత్వం పదవి కాలం దగ్గర పడుతున్నాకొద్దీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిస్వారూపం బయటపడుతోంది..జాతీయ కాంగ్రెస్ పార్టీ చెపుతున్నట్లు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హస్తం పార్టీ ప్రజాస్వామ్య పార్టీ, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ కాదని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను బట్టి అర్థమవుతోంది.రాజ్యాంగ బద్ధమైన పాలనా, పౌరహక్కుల…

తెలంగాణలో ‘సార్’ (SIR) పప్పులుడకవు

SIR Voter List Revision Sparks Nationwide Debate Over Electoral Rolls

భారతదేశ రాజకీయ యవనికపై ఒక్కో ప్రాంతానిది ఒక్కో నైజం. ఉత్తరాది రాష్ట్రాల్లో సాగే సాంప్రదాయ సమీకరణాలు విద్యావంతులు, ఉద్యమకారులతో కూడిన దక్షిణాది రాష్ట్రాలపై పని చేయవు. మరీ ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో సాగే కుల, మత, ప్రాంతీయ చదరంగం తెలంగాణ మట్టిపై అస్సలు సాగదు. ఎందుకంటే, తెలంగాణ కేవలం…

వోటుహ‌క్కు ప‌రిర‌క్ష‌ణ‌కు పౌర‌స్నేహ విధానాలు అవ‌స‌రం!

ప్రజాస్వామ్యం అంతిమంగా ఒక సరళమైన ఇంకా లోతైన విశ్వాస ఒప్పందంపై ఆధారపడి ఉంటుంది. పౌరులు తమ రాజ్యాంగ హక్కులను పరిరక్షించడానికి సంస్థలను విశ్వసిస్తారు. సంస్థలు పౌరులు ప్రజా జీవితంలో బాధ్యతాయుతంగా పాల్గొంటారని విశ్వసిస్తాయి. ఎన్నికలు ఈ పరస్పర విశ్వాసానికి అత్యంత స్పష్టమైన వ్యక్తీకరణ. ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ప్రతి సంస్కరణ రెండు ర‌కాల‌…

భూబకాసురులు ప్రజలా? ప్రభుత్వమా?

ఖమ్మంలో ఒక సభలో మాట్లాడుతూ కేటీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం కోటి ఎకరాల భూమిని తెలంగాణలో నిషేధ జాబితాలో పెట్టిందని చెప్పారు. ఇంత విస్తృతమైన భూమి చట్టప్రకారం సాక్షాత్తు ప్రభుత్వం నియమించిన రిజిస్ట్రేషన్ శాఖ ఆమోదంతో కొన్ని లక్షలమంది కొనుక్కొని వారి పేరున చేసుకున్నారు. చాలామంది దశాబ్దాలుగా వారి కోర్కెలన్నీ ఎంచుకొని వారి పిల్లల భవిష్యత్తు…

“సరళ జీవితం – శాశ్వత ఆనందం”

జూలై 12 – జాతీయ సరళత దినోత్సవం: ప్రపంచం అధిక వేగంతో ముందుకు సాగుతున్నప్పటికీ, జీవితంలో సమస్యలు నానాటికీ అధిక మవుతూ, మానసిక ప్రశాంతత కోల్పోతున్న యుగంలో మనకు నిశ్శబ్దత, స్పష్టత, సరళత అత్యవసరం. ప్రతి సంవత్సరం జూలై 12న జరుపుకునే జాతీయ సరళత దినోత్సవం మనల్ని ఈ నిజాల వైపు మళ్లిస్తుంది. అమెరికన్ తాత్వికుడు,…

జ్ఞాపకాల గిడ్డంగిలో… మతిమరపు ఒక వరం!

అసలు నీకు బుర్ర ఉందా లేదా? చెప్పిన ముక్క గుర్తుండదు, అంతా మతిమరపు! చిన్నప్పటి నుంచి ఇళ్లల్లో, స్కూళ్లల్లో, ఆఫీసుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో వినే విసురు ఇది. మన సమాజంలో గుర్తుపెట్టుకోవడం అనేది ఒక అద్భుతమైన నైపుణ్యం, మేధస్సుకు కొలమానం. అదే సమయంలో మరచిపోవడం అనేది ఒక పెద్ద నేరం, బలహీనత,…

పేదరైతుకు అందుతున్న ‛భరోసా’ ఎంత?

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడి సహాయం అనేది రైతులకు కేవలం ఒక ఆర్థిక ఊరట మాత్రమే కాదు. అది రాష్ట్ర రాజకీయ గమనాన్ని శాసించే అత్యంత శక్తివంతమైన సాధనంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2018లో ప్రారంభమైన ‘రైతుబంధు’ పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.10,000, రెండు విడతలలో రూ. 5,000 చొప్పున…