Category Crime

కన్నతండ్రే కాలయముడయ్యాడు

– ఇద్దరు చిన్నారులకు ఉరివేసి తండ్రి ఆత్మహత్య – మద్యం మత్తులో ఘాతుకం – అమ్మాపురం గ్రామంలో విషాదం] తొర్రూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : నాన్న వెంట వెళ్తే రక్షణ ఉంటుందన్న ఆ చిన్నారుల నమ్మకమే వారి పాలిట శాపమైంది. చాక్లెట్లు కొనిస్తాడన్న తండ్రి మాటలు నమ్మి హుషారుగా బైక్ ఎక్కిన ఆ పసి…

పరీక్షల్లో ఫెయిల్ అవుతానన్న భయం

– విద్యార్థిని ఆత్మహత్య మెదక్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమో అన్న భయంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మెదక్ జిల్లా కొత్తపల్లి తండాలో ఈ విషాద ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తపల్లి తండాకు చెందిన బానోత్ సాయిప్రియ (16) స్థానిక జడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఈ…

రీల్స్ మోజులో బాలుడు

– బిల్డింగ్‌పై నుంచి పడి తీవ్ర గాయాలు – చికిత్స పొందుతూ మృతి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : గంటలతరబడి రీల్స్ స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేసేవారు కొందరైతే.. రీల్స్ కోసం రిస్క్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకునేవారు మరికొందరు. రీల్స్ కోసం రిస్క్ చేసి మరో బాలుడు ప్రాణాలు వదిలిన సంఘటన…

రూ.వంద అప్పు ఇవ్వనందుకు దంపతులపై దాడి

– భర్త మృతి, భార్య పరిస్థితి విషమం మంచిర్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: మంచిర్యాలలో దారుణం చోటుచేసుకుంది. అప్పు ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి దంపతులపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో భర్త చనిపోగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన శంకరయ్య దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఓ వ్యక్తి…

పేలిన గ్యాస్ సిలిండర్లు

– నలుగురు మృత్యువాత శ్రీ సత్యసాయి, ఏప్రిల్ 15: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కదిరి రూరల్ మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ మంటలు చుట్టుపక్కలకు వ్యాపించడంతో భారీ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది,…

కాంగ్రెస్ నేత జావీద్ ఇక లేరు

– పిల్లలమర్రి శివారులో రోడ్డు ప్రమాదంలో మృతి – భట్టి, పొంగులేటి, తుమ్మల దిగ్బ్రాంతి ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15 : మహమ్మద్ జావీద్.. కరడుగట్టిన కాంగ్రెస్‌వాది. మైనార్టీ నాయకుడు. అతని మోముపై ఎపుడు చిరునవ్వే ఉంటుంది. పదేళ్ల బీఆరఎస్ పాలనలోనూ కాంగ్రెస్ జెండా విడవలేదు. పార్టీ తరఫున ఆందోళనలు నిర్వహించారు. ఖమ్మం ఎమ్మెల్యే కాంగ్రెస్…

రిమాండ్ ఖైదీ మృతి

– మృతుడు భార్య, కుమారుడిని హత్య చేసిన రాందాస్ – విచారణ జరిపించాలి : కుటుంబ సభ్యుల డిమాండ్ అమనగల్లు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : అమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారాం నగర్ తండా గ్రామ పంచాయతీ పులిగోనిపల్లి తండాలో మార్చి 31న తాగిన మత్తులో భార్యపై అనుమానంతో భర్త బాణావత్ రాందాస్ భార్య…

ఒంటరి వృద్దురాలిపై దాడి

– రోకలిబండతో మోదిన దుండుగులు – బంగారం దోచుకుని పరార్ కామారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో ఓ ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిపై రోకలిబండతో దాడి చేసి ఆమె బంగారు ఆభరణాలను అపహరించిన ఘటన ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఓ వృద్ధురాలు ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని…

విషగుళికలు కలిపిన బాలామృతం తిని చిన్నారి మృతి

ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: ములుగు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కోతుల బెడద తప్పించుకోవడానికి పెట్టిన విషగుళికలు తిని నాలుగేళ్ల బాలుడు మరణించాడు. గోవిందరావుపేటలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. దీంతో కోతులను చంపేందుకు అంగన్‌వాడీ కేంద్రంలోని నర్సరీ ప్రాంతంలో గ్రామ పంచాయతీ సిబ్బంది చిన్న పిల్లలకు ఇచ్చే బాలామృతంలో వాసన లేకుండా ఉండే…