Category ముఖ్యాంశాలు

‘నీట్’ రద్దు.. మోదీ నిరంకుశ నిర్ణయం

– మోదీ హయాంలోనే 93 పేపర్లు లీక్ – ఆందోళనలో రెండు కోట్ల మంది విద్యార్థులు – కేంద్రం తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : నీట్-యూజీ 2026 రద్దు మోదీ ప్రభుత్వ నియంతృత్వ, నిరంకుశ నిర్ణయమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంతో…

శిక్షణ, పాఠ్యాంశాల్లో ఆధునికత ఉండాలి

– గ్రేహౌండ్స్ ఆపరేషన్స్‌పై డీజీపీ ఆనంద్ సమీక్ష ~ ప్రభుత్వ పరిశీలనలో పోస్టుల 708 సరెండర్ ప్రతిపాదన  హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14: ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా గ్రేహౌండ్స్ సిబ్బందికి అందిస్తున్న శిక్షణ ప్రమాణాలు, పాఠ్యాంశాలు, మాడ్యూల్స్‌లో నిరంతరం ఆధునికత ఉండాలని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రధానమైన గ్రేహౌండ్స్…

ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

– భగీరథకు మధ్యంతర బెయిల్‌పై నేడు హైకోర్టు నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14: పోక్సో కేసులో నిందితుడైన బండి సాయి భగీరథ్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిన్‌పై విచారణను హైకోర్టు వెకేషన్ బెంచ్ వారం రోజులకు వాయిదా వేసింది. అతని తరపు న్యాయవాది కృష్ణకాంత్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు…

మీ సేవ ద్వారా మరో పోటీ పరీక్ష హాల్ టికెట్లు

– వాట్సాప్ ద్వారా రేపటినుంచి డీఈఈ సెట్ హాల్ టికెట్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్‌డీ) విభాగం, డీఈఈసెట్ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) హాల్ టికెట్లను మీ సేవ వాట్సాప్/చాట్‌బాట్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థులు ఈనెల…

సింగరేణిలో మహిళా శక్తి

– డంపర్ ఆపరేటర్లుగా నియామకానికి సన్నాహాలు – హెచ్‌ఎంవీ శిక్షణను పూర్తి చేసిన 13మంది – 13 దశాబ్దాల చరిత్రలో తొలిసారి అవ‌కాశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : మహిళాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థలో కూడా మహిళా శక్తిని ప్రోత్సహించాలని ఆదేశించడంతో సంస్థ చరిత్రలో తొలిసారిగా భారీ డంపర్ ఆపరేటర్లుగా…

మెగా గ్రోత్ కారిడార్ రాష్ట్రానికి కీలకం

– రాబోయే ఎయిర్ పోర్టులకు రోడ్లు నిర్మించాలి – అభివృద్ధిపై ఒకే తరహా ప్రణాళికతో ముందుకెళ్లాలి – వివిధ అంశాలపై సీఎం రేవంత్ సమీక్ష హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 13: వరంగల్, కరీంనగర్, ఖమ్మం మెగా గ్రోత్ కారిడార్ భవిష్యత్ తెలంగాణకు చాలా కీలకమని, ఎయిర్ పోర్టు రాకతో ఈ ప్రాంతం రూపురేఖలు మారనున్నాయని ముఖ్యమంత్రి…

పలు అంతర్జాతీయ సర్వీసుల నిలిపివేత

–  ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం న్యూదిల్లీ, మే 13 : ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇంధన ధరల పెరుగుదల, గగనతల ఆంక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు మొత్తం ఆరు ప్రధాన అంతర్జాతీయ మార్గాల్లో…

క్రైమ్‌లో తెలంగాణ రైజింగ్

– వెల్‌డన్ రాహుల్ గాంధీ అంటూ కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : తెలంగాణలో ఆడబిడ్డలపై నేరాలు పెరగడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అత్యధిక కేసులు కలిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మహిళలపై నేరాల్లో దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆరోపించారు. తెలంగాణ…

పొదుపు సూత్రాలు తెలంగాణకు.. నిధులు ఆంధ్రాకు

– ప్రధాని తీరుపై మండిపడ్డ కవిత – భగీరథ్ పై లుకౌట్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చి పొదుపు సూత్రాలు చెప్పారని, డబ్బులు మాత్రం ఏపీకి ఇచ్చారని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యానించారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ…