Category ముఖ్యాంశాలు

కన్న పేగును క్షోభ పెడుతున్నారు

– నా కుటుంబానికి నిప్పంటించారు – ఆ నిప్పు వాళ్లనే దహించి వేయబోతోంది – తప్పు చేయలేదని నా కొడుకు చెబుతున్నాడు – తప్పు చేసినట్లు తేలితే శిక్ష అనుభవించాల్సిందే – కోర్టు నిర్ణయమే నాకు శిరోధార్యం – కరీంనగర్ హిందూ ఏక్తా యాత్రలో కేంద్ర మంత్రి బండి కరీంనగర్, ప్రజాతంత్ర, మే 12 :…

సభ్యత్వ నమోదు, ఇన్‌చార్జిల నియామకాలపై దృష్టి

– పార్టీ పునర్వ్యవస్థీకరణ, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై చర్చ – కీలక నేతల సమీకరణతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం – ప్రభుత్వ వైఫల్యాలపై పోరుకు కార్యాచరణ – ఎర్రవెల్లిలో కేసీఆర్ వ్యూహాత్మక సమావేశం సిద్దిపేట, ప్రజాతంత్ర, మే 12: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి పెంచే దిశగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో…

రైతులను గాలికి వదిలేసిన ప్రభుత్వం

– ధాన్యం కొనుగోళ్లలో ఘోర వైఫల్యం – 40 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో రైతుల పడిగాపులు – లారీల, సంచుల సమస్యలతో అవస్థలు – రైస్ మిల్లులు ధాన్యం దించుకోవడం లేదు – దిల్లీ చుట్టూ తిరగడం మానేసి రైతుల కష్టాలు చూడాలి – సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు సిద్దిపేట, ప్రజాతంత్ర,…

హైకోర్టును ఆశ్రయించిన భగీరథ్

– 14న విచారించనున్న వెకేషన్ బెంచ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే1 2: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో వెకేషన్ బెంచ్‌లో పిటిషన్ వేశారు.…

2న ఆదిలాబాద్‌లో 2వ విడత ఇందిరమ్మ ఇండ్లు

– క్యూర్ పరిధిలో 5 నుంచి 8 కి.మీ పరిధిలోనే.. – నియోజకవర్గం యూనిట్‌గా స్థలాల గుర్తింపు – డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపుపై స్పెషల్ డ్రైవ్ – నెలాఖరులోగా నగరంలో స్ధలాలు కలిగిన వారికి ఇళ్ల పత్రాలు – ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల సమీక్షలో మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే…

జైలు మ్యూజియం ఏర్పాటు చరిత్రాత్మక ఘట్టం

– గవర్నర్ శివప్రతాప్ శుక్లా – చంచల్‌గూడలో జైలు మ్యూజియం, ఫీల్ ది జైల్ ఎక్స్‌పీరియన్స్ ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12: తెలంగాణ జైలు మ్యూజియం స్థాపన రాష్ట్ర కారాగార పరిపాలన చరిత్రలో ఒక చరిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. హైదరాబాద్ చంచల్‌గూడలో జైలు మ్యూజియం, ప్రత్యేకమైన ఫీల్ ది…

యుద్ధప్రాతిపదికన పెండింగ్ పనులు పూర్తి చేయాలి

– సనత్‌నగర్ టిమ్స్‌లో ట్రయల్ రన్‌ పరిశీలించిన మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12 : సనత్‌నగర్ టిమ్స్‌ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మంగళవారం పరిశీలించి పెండింగ్ పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆరఅండ్‌బి, ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు. హాస్పిటల్‌లోని ఎ, బీ, సీ బ్లాకులన్నీ కలియతిరిగారు. ఓపీ రిజిస్ట్రేషన్, ఐపీ…

మిషన్ మోడ్‌లో ధాన్యం సేకరణ జరగాలి

– కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు – రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలి – కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి – కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12 : మిషన్ మోడ్‌లో పనిచేసి రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను…

గవర్నర్ శుక్లాతో సీఎం భేటీ

– డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞా కార్యక్రమానికి ఆహ్వానం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : జూన్ 12వ తేదీన పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా పొగాకు, మద్యం, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్‌కు తెలిపారు. పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు కిట్లు అందజేస్తామన్నారు. లోక్‌భవన్‌లో గవర్నర్‌తో సీఎం భేటీ అయి…