Category ముఖ్యాంశాలు

జర్నలిస్టుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తా

–  సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 1: జర్నలిస్టుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని, తన పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలను తన దృష్టికి తెస్తే తప్పకుండా వాటిని పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ప్రతినిధి బృందం సచివాలయంలో సియంను కలిసి…

పాలమూరు పూర్తి చేయాలంటే రూ.80 వేల కోట్లు కావాలి

-‌ నీళ్లు-నిజాలు’ అంశంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌ ‌పీపీటీ – రూ.27వేల కోట్లు ఖర్చే చేశామన్న బిఆర్‌ఎస్‌ ‌తట్టెడు మట్టి ఎత్తలే – కార్యక్రమంలో పాల్గొన్న సిఎం రేవంత్‌, ‌తదితరులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర ,జనవరి 1: పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రూ.80 వేల కోట్లు అవసరమని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి…

ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉంటా

– నేరుగా రండి.. అపాయింట్‌మెంట్ అవ‌స‌రంలేదు – అన్ని హంగుల‌తో ఆడిటోరియం నిర్మాణం – ఏఈల‌కు ల్యాప్‌టాప్‌లు – ప‌దోన్న‌తుల స‌మ‌స్య‌కు ప్రాధాన్యం ఇచ్చాం -ఆర్ అండ్ బి డైరీ ఆవిష్క‌ర‌ణలో మంత్రి కోమ‌టిరెడ్డి  హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 1: రోడ్లు భవనాలు శాఖ ఇంజనీర్లు,ఉద్యోగులు తనకు కుటుంబ సభ్యులతో సమానమని రాష్ట్ర రోడ్లు భవనాలు,…

రెండేళ్లు గడిచినా హామీల అమలులో నిర్లక్ష్యం

– కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ తీరుపై మండిపాటు – బీఆర్‌ఎస్‌ ‌డైరీని ఆవిష్కరించిన కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 1: క్యాలెండర్లు మారుతున్నాయే తప్ప కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై ఎన్నో ఆశలతో వోటేసిన ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి సానుకూల మార్పు రాలేదని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌తీవ్రంగా విమర్శించారు. రెండేళ్లుగా  రాష్ట్రం అభివృద్ధి వైపు కాదు..…

ప్రజాస్వామ్యం – ప్రశ్నార్థకంలో భవిష్యత్తు

ఇరవై ఒకటవ శతాబ్దం రెండో దశాబ్దం చివరికి వచ్చేసరికి, ప్రజాస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు “ప్రజల పాలన”గా కీర్తించబడిన ప్రజాస్వామ్య వ్యవస్థలు, నేడు అధికార కేంద్రీకరణ, అసహనం, నియంత్రణ రాజకీయాల మధ్య నలిగిపోతున్నాయి. 2025 నాటికి ఈ సంక్షోభం మరింత బహిరంగంగా బయటపడింది.   ప్రజల నిరసనలు – అసంతృప్తికి అద్దం ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రజలు…

2025: ప్రపంచ చరిత్రలో మరో మలుపు

“2025 సంవత్సరం ప్రపంచానికి ఒక హెచ్చరికగా నిలిచింది. శాంతి, సమానత్వం, పర్యావరణ పరిరక్షణ వంటి విలువలు కాపాడుకోకపోతే భవిష్యత్తు మరింత ప్రమాదకరంగా మారుతుందనే సంకేతాలను ఈ సంవత్సరం ఇచ్చింది. దేశాలు పరస్పర సహకారం, మానవతా దృక్పథంతో ముందుకు సాగితేనే ప్రపంచం నిలదొక్కుకోగలదని 2025 మనకు నేర్పిన కఠినమైన పాఠం..2025లో చోటుచేసుకున్న  పరిస్థితులు ప్రజాస్వామ్య భవిష్యత్తుపై గంభీర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యం కేవలం వోటు వేయడం మాత్రమే కాదు..…

నీటిపారుదల అంశంపై హరీష్ అబద్ధాల పరంపర

– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధంగా, దృఢం గా పోరాడుతున్నదానికి స్పష్టమైన నిదర్శనమే సుప్రీంకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్పై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ జనవరి 5వ…

‌ప్రణాళికాబద్దంగా నగరాభివృద్ధి

– చెత్త, కాలుష్య నివారణ అతిపెద్ద టాస్క్ ‌- చెత్త ఏరివేతకు వారానికి మూడ్రోజులు స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌- ప్లాస్టిక్‌ రహిత నగరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు – నాలాలు, చెరువుల ఆక్రమణలు కాకుండా చూడాలి – జనవరి నుంచి నాలాల పూడికతీత పనులు – గుడ్‌ ‌గవర్నెన్స్ ‌నుంచి స్మార్ట్‌కు మారాలి – జోనల్‌ ‌కమిషనర్లకు…

కొత్త రూటులో జ‌ల‌దోపిడీకి తెర‌లేపిన ఏపీ

– బ‌న‌క‌చ‌ర్ల‌నుంచి న‌ల్ల‌మ‌ల సాగ‌ర్‌కు మార్పు – క‌త్తి బాబుదైనా పొడిచేది రేవంత్‌రెడ్డే – బ‌న‌క‌చ‌ర్ల‌కు వ్య‌తిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి – తెలంగాణ నీటి ప్ర‌యోజ‌నాల‌కు గండి – దానికి కీల‌క అనుమ‌తి వ‌చ్చినా ఈ ప్ర‌భుత్వానికి సోయి లేదు – మాజీ మంత్రి హ‌రీష్‌రావు ఫైర్‌ \హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 30:  గోదావరి…