Category ముఖ్యాంశాలు

‘డబుల్ ఇంజన్’ అంటే పేపర్ల లీకేజేనా?

– కేంద్రం అసమర్థతకు ‘నీట్’ కుంభకోణమే నిదర్శనం – జీళ్లచెరువు క్లస్టర్ ప్రజా దర్బార్‌లో మంత్రి పొంగులేటి కూసుమంచి, ప్రజాతంత్ర, మే 13 : ‘కేంద్రంలోని బీజేపీ సర్కార్ తన అసమర్థతతో దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది.. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అభివృద్ధి చేయడం కాదు.. పేపర్లు లీక్ చేసి నిరుద్యోగుల…

అత్యవసరమైతేనే బయటకు రండి

– 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం – ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి – రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి…

రైతుల ఖాతాల్లోకి రూ.4,520 కోట్లు

-30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : వరి ధాన్యం కొనుగోళ్లను సజావుగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు పౌరసరఫరాల శాఖ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తోంది. ఇప్పటివరకు విజయవంతంగా 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం.స్టీఫెన్ రవీంద్ర వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల…

వేసవి దుక్కి.. భూమికి బలం, రైతుకు లాభం!

– కలుపు మొక్కలు, పురుగుల గుడ్లు, లార్వాల సహజ నియంత్రణ – నేలలో సేంద్రియ కర్బనం, మిత్ర సూక్ష్మజీవుల పెరుగుదల – వర్షపు నీటి నిల్వ సామర్థ్యం మెరుగుదల – సాగు ఖర్చులో తగ్గుదల అవకాశం – పంట దిగుబడిలో పెరుగుదల సాధ్యం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : పంట కోత అనంతరం భూమిని…

పోలీసుల విచారణకు భగీరథ్ గైర్హాజరు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో  ఆయనపై పోక్సో కేసు నమోదు అయిన విషయం విదితమే. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) ఈ కేసును విచారిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రావాల్సిందిగా భగీరథ్‌కు పోలీసులు…

కఠిన చర్యలు తీసుకుంటాం

~ డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరికలు ~ బక్రీద్ సందర్భంగా పోలీసు అధికారులతో వీసీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతోందని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ సీఎస్…

ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ

– ఫ్యూచర్ సిటీలో ఉబెర్ కార్పొరేట్ ఆఫీస్ – ముఖ్యమంత్రితో భేటీ అయిన ఉబెర్ సీఈవో హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉబెర్ సంస్థకు సూచించారు. అవకాశం ఉంటే మల్టీ లెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు.…

మహిళా వారోత్సవాలను విజయవంతం చేయాలి

– మహిళల సాధికారతను ప్రతిబింబించేలా కార్యక్రమాలు – మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12 : ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25 నుంచి 31 వ తేదీ వరకు నిర్వహించనున్న మహిళా వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించేలా సమగ్ర కార్యాచరణ…

పోక్సో కేసులో కుల ప్రసక్తి ఉండదు

– చట్టం అందరికీ ఒకేలా ఉంటుంది – పొన్నం వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం: పీసీసీ చీఫ్ మహేశ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12: మంత్రి పొన్నం ప్రభాకర్ వాఖ్యలను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఖండించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసు వ్యవహారంలో మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు ఆయన…