Category ముఖ్యాంశాలు

సిరిసిల్ల‌లో గులాబీ జెండా ఎగ‌ర‌డం ఖాయం

– బీఆర్ఎస్ పాల‌న‌లోనే సిరిసిల్ల అభివృద్ధి – కాంగ్రెస్ బాకీ కార్డుల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించండి – కాంగ్రెస్‌కు షాకిచ్చిన పంచాయ‌తీ ఫ‌లితాలు – సిరిసిల్ల ఎన్నిక‌ల‌ను నేనే ప‌ర్య‌వేక్షిస్తా – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సిరిసిల్ల‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 22: సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో గులాబీ జెండానే ఎగరబోతుందని మెజారిటీ వార్డులను…

తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌కు డ‌బ్ల్యూఈఎఫ్‌ మద్దతు

– రైజింగ్ 2047 విజన్‌లో భాగస్వామ్యం పంచుకుంటాం – వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్  జెరెమీ జర్గెన్స్ దావోస్, ప్రజాతంత్ర, జనవరి 22: దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డ‌బ్ల్యూఈఎఫ్‌) సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్  జెరెమీ జర్గెన్స్, సీ4ఐఆర్ నెట్‌వర్క్…

కాంగ్రెస్ పాలనలో పల్లెలు, పట్టణాలు ఆగమాగం

– నిధులు లేక పడకేసిన అభివృద్ధి. – మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్‌లో క్లీన్ స్వీప్ – బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 22: కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలను నిర్వీర్యం చేస్తోందని, అభివృద్ధిని గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక…

మేడారంలో జాతర సందడి

– ఘనంగా మండమెలిగె పండగ నిర్వహణ – భారీగా తరలి వస్తున్న భక్త జనం – గద్దెల వద్ద పూజారుల ప్రత్యేక పూజలు ములుగు, ప్రజాతంత్ర, జనవరి21: మేడారం సమ్మక్క సారలమ్మ దేవతల మండ మెలిగే పండుగను పూజారులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయాన్నే మేడారం సమ్మక్క దేవత పూజరులు సిద్ధబో యిన, కొక్కెర,…

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్

– అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య విద్య – ఉస్మానియాలోనైనా, ఆసిఫాబాద్లోనైనా ఒకేస్థాయి విద్య అందాలి – అధికారులకు మంత్రి దామోదర్ ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 21 : రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య బోధనను మెరుగుపరిచే దిశగా వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35 ప్రభుత్వ మెడికల్…

ప్రాజెక్టు ప‌నులు శ‌ర‌వేగంగా పూర్తిచేయాలి

– ఎస్.ఎల్.బి.సి టన్నెల్ పనుల కోసం ప్ర‌త్యేక విభాగం – నిధుల కేటాయింపున‌కు సీఎం ఓకే – పూడిక‌తీత ప‌నుల‌కు ప్రాధాన్యం – కాళేశ్వ‌రం పున‌రుద్ధ‌ర‌ణ డిజైన్లు నెల‌లోపు పూర్తి – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 21: రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకం…

నైనీ బ్లాక్ టెండ‌ర్లు పిలిచి వెన‌క్కి త‌గ్గ‌డ‌మేంటి?

– అవినీతి అక్ర‌మాల వార్త‌లు దుర‌దృష్ట‌క‌రం – సైట్ విజిట్ స‌ర్టిఫికెట్ నిబంధ‌న దుర్వినియోగం – సింగ‌రేణికి రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.47వేల కోట్ల బ‌కాయిలు – ఏ బొగ్గు గ‌ని సంస్థ‌కూ ఇంత‌టి ఇబ్బందులు లేవు – సింగ‌రేణిని రాష్ట్ర ప్ర‌భుత్వాలు దోచుకున్నాయి – కేంద్రం త‌ర‌పున పూర్తిగా స‌హ‌క‌రిస్తా – మంత్రి కిష‌న్‌రెడ్డి న్యూదిల్లీ,…

సభకు రాకుండా జీతాలు తీసుకుంటే ఎలా?

– ఇది ముమ్మాటికీ అనైతిక చర్యే అవుతుంది – ఇలాంటివి నిరోధించేలా చట్టం తీసుకు రావాలి – శాసనసభాపతుల సదస్సులో స్పీకర్‌ అయ్యన్న వ్యాఖ్య లక్నో, జనవరి 21: శాసనసభకు ఒక్క రోజు కూడా హాజరు కాకుండా కొందరు ఎమ్మెల్యేలు జీతభత్యాలు తీసుకుంటున్నారని ఏపీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అన్నారు. నో వర్క్.. ‌నో పే’ అనే…

ఒకే రోజు ముగ్గురు రైతుల ఆత్మహత్య

– తెలంగాణ దుర్భర పరిస్థితులకు నిదర్శనం – ప్రభుత్వ తీరుపై మండిపడ్డ బీఆర్‌ఎస్‌ ‌నేత కెటిఆర్‌ ‌-రైతులకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 21: రాష్ట్రంలో ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు ఆత్మహత్యల‌కు పాల్ప‌డ్డారు. భూపాలపల్లి, మెదక్‌ ‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఈ సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. భూపాలపల్లి జిల్లా కాటారం…