Category ముఖ్యాంశాలు

ముస్లింలకు సీఎం బక్రీద్ శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27 : త్యాగనిరతి, దైవభక్తికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ (ఈద్ ఉల్ అజ్హా) పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం చేయడానికి సిద్ధపడిన గొప్ప సంఘటనను స్మరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని గుర్తు చేశారు. బక్రీద్ పండుగ…

రణరంగంగా గాంధీ భవన్

– మంత్రుల సమక్షంలోనే నేతల బాహాబాహీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27: హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ సమావేశంలో ఘర్షణ చోటుచేసుకుంది. గాంధీ భవన్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్, ప్రభుత్వ సలహాదారు వీహెచ్, ఎమ్మెల్సీలు బల్మూమూరి, అద్దంకి దయాకర్‌ల సమక్షంలోనే నేతలు ఫిరోజ్‌ఖాన్, ఉస్మాన్ అల్ హజీ బాహాబాహీకి దిగారు. ప్రొటోకాల్ విషయంలో వీరి మధ్య…

కల్లాల వద్ద దైన్యంగా రైతులు

– ప్రభుత్వం వారిని వెంటనే ఆదుకోవాలి – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27: అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా అనేక వ్యవసాయ మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి, మొక్కజొన్న తదితర పంటలు తీవ్రంగా దెబ్బతినడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు ఒక…

త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ

– జీహెచ్‌ఎంసీ పరిధిలో 18వేల ఇళ్లు మంజూరు – కేటీఆర్ సవాల్‌పై మరోమారు ఘాటు విమర్శలు – మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27: రాష్ట్రవ్యాప్తంగా త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేపడతామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే సుమారు లక్ష ఇళ్ల నిర్మాణం…

‘ఎస్ఐఆర్‌’ ప్రక్రియను తిప్పికొట్టాలి

– కాంగ్రెస్ శ్రేణులకు డిప్యూటీ సీఎం భట్టి పిలుపు – బీజేపీకి అనుకూలంగా ఉంటేనే ఓటు.. లేదంటే తొలగింపు – సమర్థులైన బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం. – జూన్ 30 లోగా అన్ని గ్రామ, మండల కమిటీల భర్తీ పూర్తి కావాలి ఖమ్మం, ప్రజాతంత్ర, మే 27 :  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా…

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే వడ్లు తడిసాయ్‌

– ఆంక్షలు లేకుండా ప్రతి గింజనూ కొనాలి – ఇసుక రవాణా ఆపి ఆ లారీల్లో ధాన్యం తరలించాలి – రైతు సమస్యలు వదిలేసి ధర్నాలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలు – చిన్నకోడూరులో మాజీ మంత్రి హరీశ్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, మే 27 : ప్రభుత్వం సకాలంలో వడ్లు కొనకపోవడం వల్లే ఆరుగాలం పండించిన…

చల్లబడిన వాతావరణం

– పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో వర్షం – కల్లాల్లో తడిసిన ధాన్యం.. రైతుల ఆందోళన – తక్షణమే ధాన్యం కొనుగోళ్లు చేయాలని డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27: భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు భారీ వర్షం ఉపశమనం కలిగించినా అన్నదాతలకు కన్నీరు మిగిల్చింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి పలు జిల్లాల్లో…

ఎబోలా కేసులు నమోదు కాలేదు

– ప్రజలు ఆందోళన చెందొద్దు – ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది – వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : రాష్ట్రంలో ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఆ లక్షణాలు ఉన్న వ్యక్తులను కూడా ఇప్పటివరకు గుర్తించలేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఎబోలా విషయంలో…

మీ పాలనలో ఎంత ధాన్యం కొన్నారో..

– ఆత్మ పరిశీలన చేసుకోవాలి – బీఆర్‌ఎస్‌కు మంత్రి ఉత్తమ్ సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : బీఆర్‌ఎస్ తన పదేళ్ళ పాలనలో ఎంత ధాన్యం కొనుగోలు చేసిందో ఒకసారి విమర్శ చేసుకోవాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం యాసంగి పంట కంటే ఎక్కువ ధాన్యాన్ని…