Category ముఖ్యాంశాలు

మేడారంలో 5500 తాత్కాలిక న‌ల్లాల ఏర్పాటు

– 5700 టాయ్‌లెట్ల నిర్మాణం పూర్తి – టాయ్‌లెట్ల నిర్వ‌హ‌ణ‌కు 255 మంది సిబ్బంది – పారిశుధ్య‌ కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌త్యేక దృష్టి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 23:  మేడారం సమ్మక్క జాతరకు హాజరయ్యే కోట్లాది మంది భక్తులకు సురక్షిత తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తోంది.…

తరతరాల విశ్వాసం.. గిరిజన బిడ్డల పోరాటం

– సమ్మక్క త్యాగమే గిరిజన ఆధ్యాత్మిక సమాగమానికి మూలం – గిరిజన ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యం – వారి సంస్కృతికి గుర్తింపు – మహా జాతరకు మూడు కోట్లమంది వస్తారని అంచనా – సకల ఏర్పాట్లు పూర్తిచేసిన ప్రభుత్వం ములుగు, ప్రజాతంత్ర, జనవరి 22: అడవు ల్లో పుట్టిన ఒక గిరిజన మహిళ పోరాటం తరతరా…

కృతజ్ఞతలు చెప్పడానికే వచ్చా

– నాటి పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలను పరిష్కరించా – ధరణి స్థానంలో భూభారతి తెచ్చాం – సమస్యలుంటే 1912కు కాల్ చేయండి – లక్ష్మీబాయి, గంగు భాయ్ లకు ప్రజాభవన్ కు ఆహ్వానం – ఉప‌ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆసిఫాబాద్, ప్రజాతంత్ర, జనవరి 22: మీరంతా కోరుకున్న‌ట్టే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. ఈ…

జార్ఖండ్ లో భారీ ఎన్ కౌంట‌ర్‌

– 15 మంది మావోయిస్టుల మృతి – సారండా ఏజెన్సీలో ఎదురుకాల్పులు -మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యడు అనల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 22 : జార్ఖండ్ లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని జిల్లాలోని కిరీబురు పోలీస్ స్టేషన్ పరిధిలో సారండా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు,…

ఇది సిట్ కాదు.. డైలీ సీరియ‌ల్‌

– హామీలు ఎగ్గొట్టి అటెన్ష‌న్ డైవ‌ర్ష‌న్ గేమ్‌లు – బొగ్గు కుంభ‌కోణాలు బ‌య‌ట‌పెడితే సిట్ నోటీసులిచ్చారు – స్కామ్ పై ఆధారాలు చూపినా కేంద్రం ప‌ట్టించుకోదు – ఇప్పుడు ఫోన్లు ట్యాప్ కావ‌డంలేద‌ని డీజీపీ చెప్ప‌గ‌ల‌రా? – ఏత‌ప్పూ చేయ‌లేదు.. సిట్‌కు హాజ‌ర‌వుతా – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సిరిసిల్ల‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి…

దేశంలో క్రీడా సంస్కృతి పెంచేందుకు కృషి

– ఇందులో భాగంగానే వివిధ ర‌కాల క్రీడా పోటీలు – 15 రోజుల పాటు 30 మైదానాల్లో నిర్వ‌హ‌ణ‌ – క్రీడ‌ల్లో మ‌నం రాణించాలి – క్రీడాకారుల‌ను ప్రోత్స‌హిస్తున్న ప్ర‌ధాని – కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి – పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ 2025–26ను ప్రారంభించిన గ‌వ‌ర్న‌ర్‌ సికింద్రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 22:  ప్రధాన మంత్రి…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కీలక పరిణామం

– బీఆర్‌ఎస్‌ ‌నేత కేటీఆర్‌కు సిట్‌ ‌నోటీసులు – రేపు 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 22: ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దూకుడు పెంచిన సిట్‌ అధికారులు తాజాగా బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం…

సింగరేణిపై కేంద్రం సంచలన నిర్ణయం

– నైని కోల్‌ ‌బ్లాక్‌ ‌టెండర్లపై విచారణ – ఇద్దరు సభ్యులతో కూడిన బృందం ఏర్పాటు – కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ఆదేశం న్యూదిల్లీ, జనవరి 22: తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న నైని కోల్‌ ‌బ్లాక్‌ ‌టెండర్లపై విచారణ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. నైని విషయంలో వివాదం తలెత్తిన నేపథ్యంలో కేంద్ర బొగ్గు, గనుల…

ఖ‌రీఫ్ లో రికార్డు స్థాయి ధాన్యం కొనుగోళ్లు

– గ‌త 25 ఏళ్ల‌లో ఇదే రికార్డు – ధాన్యం కొనుగోళ్ల వ‌ల్ల 14.20ల‌క్ష‌ల మంది రైతుల‌కు ల‌బ్ది – అగ్ర‌స్థానంలో నిజామాబాద్‌, న‌ల్గొండ జిల్లాలు – ప్ర‌జాపంపిణీ ద్వారా మ‌రిన్ని నిత్యావ‌స‌ర స‌రుకులు – మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 22:  ధాన్యం దిగుబడిలోనే కాక ఖరీఫ్ సీజన్ లో…