Category ముఖ్యాంశాలు

రైతులారా అధైర్యపడకండి

– చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా – దేశ చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో 8,575 కొనుగోలు కేంద్రాలు -ఇప్పటికే 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ. – మద్దతు ధర ప్రకటించిన కేంద్రం చేతులు ఎత్తేసింది – 16,479 కోట్ల భారం రాష్ట్రంపై మోపింది…

ప్రతి పౌరుడికీ సమగ్ర సంక్షేమ కార్డు

» పౌరుల పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఇక ఒకే కార్డులోకి » ఏఐ టెక్నాలజీతో అనర్హులకు చెక్ »పేదలకు మాత్రమే పారదర్శకంగా పథకాలు అందించాలి » అందుకు తక్షణం చర్యలు చేపట్టండి » ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28 : రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ…

సివిల్ వర్కులు వేగవంతంగా పూర్తిచేయాలి

– సనత్ నగర్ టిమ్స్ పరిశీలించిన మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28 : అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్‌లో చేపట్టిన సివిల్ వర్క్‌లను శరవేగంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. హాస్పిటల్‌లో ఆధునిక పరికరాలు, వైద్య సదుపాయాలు, ఇన్‌ఫ్రాÛ,…

దేశానికి ఆదర్శంగా ఫ్యూచర్ సిటీ

– నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రులు – భవిష్యత్ అవసరాల దృష్ట్యా నగర నిర్మాణం – మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబుల వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీ దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా రూపుదిద్దుకుంటోందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీలో…

2ను ఆర్టీసీ అపాయింటెడ్ డేగా ప్రకటించాలి

– ఎంపీలను కలిసి విన్నవించిన జేఏసీ నేతలు – ఆర్టీసీ విలీనంపై స్పష్టత కోరుతూ 1న ఇందిరాపార్క్ వద్ద దీక్ష – తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రకటన హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 28 : ఆర్టీసీ ఎన్నికల కంటే ముందుగానే జూన్ 2న విలీనం అపాయింటెడ్ డేట్‌ను ప్రభుత్వం ప్రకటించాలని టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ…

12 నుంచి బడులు ప్రారంభం

– గురుకులాలు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం – సకాలంలో పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీ – అద్దె భవనాలపై సమగ్ర నివేదిక అందించాలి – సొంత భవనాల్లో ఉన్న గురుకులాల్లో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు – గురుకుల, సంక్షేమ వసతి విద్యా సంస్థలపై సమీక్ష ఖమ్మం, ప్రజాతంత్ర,…

వ‌న‌ప‌ర్తిలో విషాదం

– అప్పుల భూతానికి ఒకే కుటుంబంలో నలుగురు బలి – భార్య, పిల్లలను చంపి మామిడి తోట కౌలుదారు ఆత్మహత్య – చనిపోయే ముందు కన్నీరు పెట్టించే సెల్ఫీ వీడియో, వాయిస్ రికార్డింగ్స్ వనపర్తి, ప్రజాతంత్ర, మే 27: అప్పుల భూతం, వడ్డీ వ్యాపారుల వేధింపులు ఒక నిండు కుటుంబాన్ని బలితీసుకున్నాయి. మామిడి తోటలు కౌలుకు…

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం

– రైతాంగం ఆందోళన చెందొద్దు – చివరి గింజ కొనుగోలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది – ఇప్పటివరకు 57 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు – రూ.10,097 కోట్ల చెల్లింపులు – రాజకీయ లబ్దికే ప్రతిపక్షాల రాద్ధాంతం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27 : తడిసిన ధాన్యాన్ని…

మహాలక్ష్మిల చేతికి సోలార్ పవర్ ప్లాంట్

– ఇది దేశ చరిత్రలే ప్రథమం – డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్క – రూ.3 కోట్ల విలువైన‌ సోలార్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రులు ఎర్రుపాలెం/మధిర, ప్రజాతంత్ర, మే 27 : మహిళల ఆర్థిక స్వావలంబన ఒక చారిత్రక అడుగని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం…