Category ముఖ్యాంశాలు

సింగరేణిలో మహిళా శక్తి

– డంపర్ ఆపరేటర్లుగా నియామకానికి సన్నాహాలు – హెచ్‌ఎంవీ శిక్షణను పూర్తి చేసిన 13మంది – 13 దశాబ్దాల చరిత్రలో తొలిసారి అవ‌కాశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : మహిళాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థలో కూడా మహిళా శక్తిని ప్రోత్సహించాలని ఆదేశించడంతో సంస్థ చరిత్రలో తొలిసారిగా భారీ డంపర్ ఆపరేటర్లుగా…

మెగా గ్రోత్ కారిడార్ రాష్ట్రానికి కీలకం

– రాబోయే ఎయిర్ పోర్టులకు రోడ్లు నిర్మించాలి – అభివృద్ధిపై ఒకే తరహా ప్రణాళికతో ముందుకెళ్లాలి – వివిధ అంశాలపై సీఎం రేవంత్ సమీక్ష హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 13: వరంగల్, కరీంనగర్, ఖమ్మం మెగా గ్రోత్ కారిడార్ భవిష్యత్ తెలంగాణకు చాలా కీలకమని, ఎయిర్ పోర్టు రాకతో ఈ ప్రాంతం రూపురేఖలు మారనున్నాయని ముఖ్యమంత్రి…

పలు అంతర్జాతీయ సర్వీసుల నిలిపివేత

–  ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం న్యూదిల్లీ, మే 13 : ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇంధన ధరల పెరుగుదల, గగనతల ఆంక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు మొత్తం ఆరు ప్రధాన అంతర్జాతీయ మార్గాల్లో…

క్రైమ్‌లో తెలంగాణ రైజింగ్

– వెల్‌డన్ రాహుల్ గాంధీ అంటూ కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : తెలంగాణలో ఆడబిడ్డలపై నేరాలు పెరగడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అత్యధిక కేసులు కలిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మహిళలపై నేరాల్లో దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆరోపించారు. తెలంగాణ…

పొదుపు సూత్రాలు తెలంగాణకు.. నిధులు ఆంధ్రాకు

– ప్రధాని తీరుపై మండిపడ్డ కవిత – భగీరథ్ పై లుకౌట్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చి పొదుపు సూత్రాలు చెప్పారని, డబ్బులు మాత్రం ఏపీకి ఇచ్చారని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యానించారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ…

‘డబుల్ ఇంజన్’ అంటే పేపర్ల లీకేజేనా?

– కేంద్రం అసమర్థతకు ‘నీట్’ కుంభకోణమే నిదర్శనం – జీళ్లచెరువు క్లస్టర్ ప్రజా దర్బార్‌లో మంత్రి పొంగులేటి కూసుమంచి, ప్రజాతంత్ర, మే 13 : ‘కేంద్రంలోని బీజేపీ సర్కార్ తన అసమర్థతతో దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది.. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అభివృద్ధి చేయడం కాదు.. పేపర్లు లీక్ చేసి నిరుద్యోగుల…

అత్యవసరమైతేనే బయటకు రండి

– 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం – ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి – రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి…

రైతుల ఖాతాల్లోకి రూ.4,520 కోట్లు

-30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : వరి ధాన్యం కొనుగోళ్లను సజావుగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు పౌరసరఫరాల శాఖ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తోంది. ఇప్పటివరకు విజయవంతంగా 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం.స్టీఫెన్ రవీంద్ర వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల…

వేసవి దుక్కి.. భూమికి బలం, రైతుకు లాభం!

– కలుపు మొక్కలు, పురుగుల గుడ్లు, లార్వాల సహజ నియంత్రణ – నేలలో సేంద్రియ కర్బనం, మిత్ర సూక్ష్మజీవుల పెరుగుదల – వర్షపు నీటి నిల్వ సామర్థ్యం మెరుగుదల – సాగు ఖర్చులో తగ్గుదల అవకాశం – పంట దిగుబడిలో పెరుగుదల సాధ్యం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : పంట కోత అనంతరం భూమిని…