Category ముఖ్యాంశాలు

సోషల్ మీడియా పోస్టులు తొలగించాలి

– బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంపై కోర్టు అభ్యంతరం – తీర్పుపై మంత్రిసీతక్క హర్షం   హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6 అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోళ్ల అంశంపై బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని హైదరాబాదు సిటీ సివిల్ కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంలో వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా సోషల్ మీడియా వేదికలపై…

తెలుగు అకాడమీ చైర్మన్ గా కూరపాటి

                (మండువ రవీందర్ రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)  తెలంగాణ తెలుగు అకాడమీ చైర్మన్ గా కాకతీయ యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కూర పాటి వెంకటనారాయణ నియామతుల య్యా రు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పద్దెనిమిది కార్పొరేషన్లకు చైర్మన్, వైస్…

ధాన్యం కొనుగోళ్లపై దుష్ప్రచారం

– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి – ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తవం – రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి, కొనుగోళ్లు – గణాంకాలతో బదులిచ్చిన మంత్రి హైదరాబాద్, మే 6: ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలు చేస్తున్నది పూర్తిగా దుష్ప్రచారమని, రైతుల్లో అయోమయం సృ ష్టించేందుకు బి.ఆర్.ఎస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి ఉత్తమ్…

రేషన్ షాపుల ద్వారా జొన్న, మొక్కజొన్న

– వేలం వేయకుండా ప్రజలకు అందించాలని ఆలోచన – పేదలకు పౌష్టికాహారం.. మధ్యవర్తుల దందాకు చెక్ – రైతు పక్షపాతిగా వారికి ప్రభుత్వం అండ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6 : రాష్ట్రంలోని అన్నదాతలకు ప్రభుత్వం మరోసారి భరోసా ఇచ్చింది. మొక్కజొన్న, జొన్న పంటలకు మద్దతు ధర కల్పించడమే కాక సేకరించిన ధాన్యాన్ని మార్కెట్ ధర…

వయోపరిమితి పదేళ్లు పెంచాలి

– డిప్యూటీ సీఎంకు కోదండరాం, అద్దంకి విన్నపం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6 : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇచ్చే నోటిఫికేషన్లలో వయోపరిమితిని మరో పదేళ్లపాటు సడలించాలని పొలిటికల్ జేఏసీ చైర్మన్, ఎమ్మెల్సీ కోదండరాం, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్‌లు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ మేరకు వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి…

రుణ మాఫీ, మద్దతు ధరతో రైతుకు అండ

– పేదల ముంగిటకే ‘ప్రజాపాలన’ – అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు – ఈ నెలాఖరుకు రెండో విడత మంజూరు – 35 రోజుల్లోనే సాదా బైనామా సమస్యల పరిష్కారం – గువ్వలగూడెం ‘ప్రజాదర్బార్’లో మంత్రి పొంగులేటి నేలకొండపల్లి, ప్రజాతంత్ర, మే 6 : రాష్ట్రంలో పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం అడుగులు…

భద్రతా సలహాదారుగా శివధర్ రెడ్డి బాధ్యతల స్వీకర‌ణ‌

– గవర్నర్‌తో మర్యాదపూర్వక భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6: రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ డీజీపీ బి.శివధర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లోని 8వ అంతస్తులో బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, అంతర్గత భద్రత, నేర నియంత్రణ, మాదకద్రవ్యాల…

జాతీయస్థాయిలో విజయవంతమైనందునే..

– రాష్ట్రంలోనూ హామ్ మోడల్ అమలుకు నిర్ణ‌యం – ప్రభుత్వ వివరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6 : జాతీయస్థాయిలో, తర్వాత ఏడు రాష్ట్రాల్లో విజయవంతమైౖనందున దీర్ఘకాలిక నిర్వహణ (15 సంవత్సరాలు)తో పాటు ఆర్థిక వృద్ధికి దోహదం చేయడం, కొత్త పరిశ్రమలు స్థాపనకు అవకాశం కల్పించడం, స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడం వంటి లక్ష్యాలతో తెలంగాణ…

మెట్రో ఫేజ్-2కు ఆమోదం తెలపండి

– ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉండాలి – ఎయిర్‌పోర్ట్-ఫ్యూచర్ సిటీ కారిడార్‌ను ఫేజ్-3 కింద చేపట్టండి – కేంద్ర మంత్రి ఖట్టర్‌కు సీఎం రేవంత్ వినతి దిల్లీ, ప్రజాతంత్ర, మే 6 : హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి…