Category ముఖ్యాంశాలు

హుజూర్ నగర్ ను సస్యశ్యామలం చేస్తా

సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 20: కృష్ణా జలాలతో హుజూర్నగర్ నియోజ కవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని నీటి పారుదల, ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. చింతలపాలెం మండలం పాత వెల్లటూరు వద్ద రూ.1,648 కోట్లతో చేపట్టిన మహాత్మా గాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను గురువారం ఆయన పరిశీలించారు.…

మా ప్రభుత్వానికి ‘భూ భారతి’ రెఫరెండమ్!

– 22ఏ అక్రమాలపై ‘సిట్’ బాణం – ఆధార్ తరహాలో భూధార్ కార్డులు – బేతుపల్లి సభలో మంత్రి పొంగులేటి ప్రకటన సత్తుపల్లి / ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : తమ ప్రజా ప్రభుత్వంలో మేము ప్రవేశపెట్టిన ‘భూ భారతి’ చట్టం అమలే రాబోయే ఎన్నికల్లో మా ప్రజా ప్రభుత్వ పని తీరుకు రెఫరెండమ్..…

దక్షిణాది అభివృద్ధితోనే దేశాభివృద్ధి

– సమస్యల పరిష్కారమే అసలైన సమాఖ్యవాదం – కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డిలకు కేంద్రం సాయం చేయాలి – 32వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశ నిర్వ‌హ‌ణ‌కు తెలంగాణ సిద్ధం – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మహాబలిపురం, ఆగస్టు 20 : కేంద్ర-రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడంతోపాటు తీసుకున్న నిర్ణయాలను వేగంగా అమలు చేయడమే…

అర్థరాత్రి బావిలోకి దూసుకెళ్లిన కారు

– ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20: ‌సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు సుకుంది. కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి…

ప్రతీ ఫిర్యాదుకు పరిష్కారం తప్పనిసరి

– కాల్ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదు పరిష్కారమయ్యే వరకు పర్యవేక్షణ – 22-ఏ సమస్యను ప్రత్యేక టాస్క్‌గా తీసుకుని పనిచేయాలి – అధికారులకు రెవెన్యూ మంత్రి పొంగులేటి ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 20 : ప్రజలకు పూర్తి భరోసా కల్పించే దిశగా 22-ఎ అంశంపై రెవెన్యూ శాఖ చర్యలను మరింత వేగవంతం చేసిందని, కాల్…

తెలంగాణలో 22-ఎ సెక్షన్ దుర్వినియోగం

– రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 20: తెలంగాణలో 22-ఎ నిషేధిత జాబితా భూముల సెక్షన్ దుర్వినియోగం జరుగుతోందని బీఆర్ఎస్ నేత, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్‌రావు ఆరోపించారు. ఈమేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. సెక్షన్ 22-ఎ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ ఆపడానికి…

బాలికల అక్రమ రవాణా కేసులో సంచలన తీర్పు

– ఐదుగురికి జీవిత ఖైదు.. మరో 28 మందికి పలు శిక్షలు – తొమ్మిది మంది బాధితులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల పరిహారం – సిఐడి మహిళా భద్రతా విభాగం దర్యాప్తుతో కేసులో కీలక తీర్పు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 19: బాలికలను ఉద్యోగాల పేరుతో మోసగించి అక్రమ రవాణా, లైంగి క దోపిడీకి…

27 నుంచి ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ లాటరీ

– యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం – 20 సాయంత్రం నుంచి ఆన్‌లైన్‌లో అర్హుల జాబితా – 23 వరకు అభ్యంతరాల స్వీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 19 : క్యూర్ పరిథిలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌లో ఇండ్ల కేటాయింపు లాటరీ ప్రక్రియను ఈ నెల 27వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు హౌసింగ్…

వచ్చే నెలలో హుజూర్‌నగర్ కాలనీ ప్రారంభం

– 2,160 ఇళ్ల మోడల్ కాలనీకి తుది మెరుగులు – అర్హులకే ఇళ్లు.. ఒక్క అనర్హుడికీ అవకాశం ఇవ్వొద్దు – అన్ని వసతులు కల్పించాకే గృహ ప్రవేశం – అధికారులకు మంత్రి కెప్టెన్ ఉత్తమ్ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 19 : హుజూర్‌నగర్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 2,160 గృహాల హౌసింగ్ కాలనీని సెప్టెంబర్ మొదటి…