జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
వరంగల్లో జర్నలిస్టుల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మంత్రి కెటిఆర్ శంకుస్థాపన
జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు పేర్కొన్నారు. సోమవారం వరంగల్ తూర్పులో గల…