Category ముఖ్యాంశాలు

పోలీసుల విచారణకు భగీరథ్ గైర్హాజరు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో  ఆయనపై పోక్సో కేసు నమోదు అయిన విషయం విదితమే. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) ఈ కేసును విచారిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రావాల్సిందిగా భగీరథ్‌కు పోలీసులు…

కఠిన చర్యలు తీసుకుంటాం

~ డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరికలు ~ బక్రీద్ సందర్భంగా పోలీసు అధికారులతో వీసీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతోందని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ సీఎస్…

ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ

– ఫ్యూచర్ సిటీలో ఉబెర్ కార్పొరేట్ ఆఫీస్ – ముఖ్యమంత్రితో భేటీ అయిన ఉబెర్ సీఈవో హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉబెర్ సంస్థకు సూచించారు. అవకాశం ఉంటే మల్టీ లెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు.…

మహిళా వారోత్సవాలను విజయవంతం చేయాలి

– మహిళల సాధికారతను ప్రతిబింబించేలా కార్యక్రమాలు – మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12 : ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25 నుంచి 31 వ తేదీ వరకు నిర్వహించనున్న మహిళా వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించేలా సమగ్ర కార్యాచరణ…

పోక్సో కేసులో కుల ప్రసక్తి ఉండదు

– చట్టం అందరికీ ఒకేలా ఉంటుంది – పొన్నం వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం: పీసీసీ చీఫ్ మహేశ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12: మంత్రి పొన్నం ప్రభాకర్ వాఖ్యలను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఖండించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసు వ్యవహారంలో మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు ఆయన…

నర్సుల వృత్తిపరమైన అభివృద్ధికి నర్సింగ్ డైరెక్టరేట్

 – ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ – 1919 మంది నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అంద‌జేత‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12 : నర్సింగ్ అనేది వృత్తి కాదు.. మానవ సేవ చేసే గొప్ప అవకాశం. రోగులకు చికిత్స అందించడమే కాదు.. వారికి ధైర్యం, భరోసా, ఆశను కల్పించేది నర్సులే అని వైద్య, ఆరోగ్య…

కన్న పేగును క్షోభ పెడుతున్నారు

– నా కుటుంబానికి నిప్పంటించారు – ఆ నిప్పు వాళ్లనే దహించి వేయబోతోంది – తప్పు చేయలేదని నా కొడుకు చెబుతున్నాడు – తప్పు చేసినట్లు తేలితే శిక్ష అనుభవించాల్సిందే – కోర్టు నిర్ణయమే నాకు శిరోధార్యం – కరీంనగర్ హిందూ ఏక్తా యాత్రలో కేంద్ర మంత్రి బండి కరీంనగర్, ప్రజాతంత్ర, మే 12 :…

సభ్యత్వ నమోదు, ఇన్‌చార్జిల నియామకాలపై దృష్టి

– పార్టీ పునర్వ్యవస్థీకరణ, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై చర్చ – కీలక నేతల సమీకరణతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం – ప్రభుత్వ వైఫల్యాలపై పోరుకు కార్యాచరణ – ఎర్రవెల్లిలో కేసీఆర్ వ్యూహాత్మక సమావేశం సిద్దిపేట, ప్రజాతంత్ర, మే 12: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి పెంచే దిశగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో…

రైతులను గాలికి వదిలేసిన ప్రభుత్వం

– ధాన్యం కొనుగోళ్లలో ఘోర వైఫల్యం – 40 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో రైతుల పడిగాపులు – లారీల, సంచుల సమస్యలతో అవస్థలు – రైస్ మిల్లులు ధాన్యం దించుకోవడం లేదు – దిల్లీ చుట్టూ తిరగడం మానేసి రైతుల కష్టాలు చూడాలి – సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు సిద్దిపేట, ప్రజాతంత్ర,…