Category ముఖ్యాంశాలు

విద్య, వైద్యం, మహిళా సాధికారతకు ప్రాధాన్యం

– వైద్య, ఆరోగ్య శాఖలో 18 వేల ఉద్యోగాల భర్తీ – త్వరలో మల్టీపర్పస్ ఏఎన్‌ఎంలు, నర్సింగ్ ఆఫీసర్ల ఫలితాలు – ప్రభుత్వ, సీఎస్ఆర్ నిధులతో బాలసదనాల అభివృద్ధి – అంగన్వాడీలకు పక్కా భవనాలు, ఖాళీల భర్తీకి కృషి – మంత్రి దామోదర్ వెల్లడి నారాయణఖేడ్, ప్రజాతంత్ర, మే 6 : ప్రజా ప్రభుత్వం ఏర్పడిన…

నా పర్యటనల్లో ప్రజలకు ఇబ్బందులు కలగొద్దు

DGP CV Anand

– డీజీపీ ఆనంద్‌తో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6: తన పర్యటనల సమయంలో సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని, ప్రజలను గంటలతరబడి రోడ్లపై నిలపవద్దని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి డీజీపీ సీవీ ఆనంద్‌కు సూచించారు. ముఖ్యమంత్రి బుధవారం దిల్లీ వెళ్తున్న క్రమంలో విమానాశ్రయం సమీపంలో భారీగా వాహనాలు…

రైతు డిక్లరేషన్.. ఓ బోగస్ పత్రం

– రైతులను వంచించిన రేవంత్, రాహుల్ – రైతు భరోసా రూ.15 వేలు ఎందుకు ఇవ్వడం లేదు? – రైతు కూలీలకు రూ.12వేలు ఇస్తామన్న హామీ ఏమైంది? – కరోనా కన్నా డేంజర్ కాంగ్రెస్ పార్టీ – కాంగ్రెస్‌కు పిండం పెడితేనే రైతులకు న్యాయం – రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ ధ్వజం వరంగల్, ప్రజాతంత్ర,…

ఇంటర్ అడ్మిషన్ల సర్క్యులర్ నిలిపివేత

– ఇంటర్ బోర్డు అనూహ్య నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5: ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్‌పై ఇంటర్మీడియట్ బోర్డు ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన సర్క్యులర్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు టీజీబీఐఈ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపాదిత సంస్కరణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. త్వరలో…

మక్కల కొనుగోళ్లలో కావాలనే జాప్యం

– రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం – రేప‌టిలోగా సమాధానం రాకపోతే ఆందోళన తీవ్రం – ప్రభుత్వాన్ని హెచ్చరించిన కేటీఆర్ జనగామ, ప్రజాతంత్ర, మే 5: రాష్ట్రంలో సుమారు 14 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండించారని, ఆ మేరకు కొనుగోలు ప్రణాళికలు రూపొందించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం పది లక్షల టన్నుల…

శాసనసభాపక్ష నేతగా విజయ్ ఎన్నిక  

– తమిళనాట కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తు – 7న ప్రమాణం చేస్తామని ప్రకటించిన టీవీకే – గవర్నర్‌కు లేఖ రాసిన టీవీకే చీఫ్ విజయ్ చెన్నై, మే 5: తమిళనాడులో అత్యధిక స్థానాలు సాధించిన టీవీకే పార్టీ లెజిస్లేటివ్ లీడర్‌గా విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ పార్టీ ప్రకటించింది. మంగళవారం జరిగిన పార్టీ సమావేశంలో…

కాళేశ్వరం అవినీతిపై చర్యలేవీ?

-సీబీఐ మౌనం బీజేపి-బీఆర్ఎస్ లాలూచీకి నిదర్శనం – వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం – రాష్ట్రస్థాయి రైతు మేళాలో మంత్రి పొంగులేటి హైదరాబాద్/హన్మకొండ, ప్రజాతంత్ర, మే 5 : కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపి ఇచ్చిన నివేదికను సీబీఐకి అప్పగించి తొమ్మిది నెలలు గడిచినా ఎలాంటి చర్యలు…

ప్రధాని పర్యటనకు ప‌టిష్ట‌ ఏర్పాట్లు చేయాలి

– అధికారులు సమన్యంతో పనిచేయాలి – సీఎస్ రామకృష్ణారావు ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 10న రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని పర్యటనకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై డాక్టర్…

సీబీఐ పేరుతో ప్రజా సమస్యలు పక్కదోవ 

– కేసీఆర్ ను అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు – కేంద్ర మంత్రి బండి సంజయ్ విమ‌ర్శ‌లుకరీంనగర్, ప్ర‌జాతంత్ర‌, మే 5  : రాష్ట్రంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చను, ఈనెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరగబోయే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభపై దృష్టిని మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్…