కాంగ్రెస్లో కొరకుడు పడని కోమటిరెడ్డి

– రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి దక్కేనా.. – తీవ్ర అసంతృప్తితో మునుగోడు ఎమ్మెల్యే – వలస నేతలకే ప్రాధాన్యం అంటూ సంచలన వ్యాఖ్యలు – కీలక పీఏసీ భేటీకి గైర్హాజరు (మండువ రవీందర్…

– రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి దక్కేనా.. – తీవ్ర అసంతృప్తితో మునుగోడు ఎమ్మెల్యే – వలస నేతలకే ప్రాధాన్యం అంటూ సంచలన వ్యాఖ్యలు – కీలక పీఏసీ భేటీకి గైర్హాజరు (మండువ రవీందర్…

త్వరలోనే ఉద్యమకారుల గుర్తింపునకు చర్యలు చైర్మన్ డాక్టర్ కేశవరావుతో కమిటీ సభ్యుల భేటీ వర్గీకరణ ముసాయిదా, సంక్షేమ విధివిధానాలపై కీలక సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 18 : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుపై ముసాయిదా తయారీపై ఉద్యమకారుల కమిటీ దృస్టిపెట్టింది. కమిటీ చైర్మన్ డాక్టర్ కె.కేశవరావు(కేకే) తన నివాసంలో కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులతో మంగళవారం అత్యున్నతస్థాయి…

– ఇది బహుజనుల తెలంగాణ – పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్ – ఆయన స్ఫూర్తి ఎప్పటికీ ప్రజలకు ఉండాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్తు 18 : ఇది బహుజనుల తెలంగాణ.. సామాజిక న్యాయం, జీవించడానికి స్వేచ్ఛ ఇందిరమ్మ పాలనలో ఉందని నిరూపించాం అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి పేర్కొన్నారు. సచివాలయం ఎదుట సర్దార్…

– పంటలకు కూడా భరోసా కల్పించాలి – అందుబాటులో వున్న జాలాల ఆధారంగా విడుదలపై నిర్ణయాలు – సింగూరు మరమ్మతుకు అధిక ప్రాధాన్యం – అంతర్రాష్ట్ర జల వివాదాలపై పటిష్ట వాదనలు – నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 18: ఆకాశం వైపు ఆశగా చూడటం ఒక్కటే జల నిర్వహణ…

– ఇందిరమ్మ ఇళ్లకు రూ.230 కే సిమెంట్ బస్తా – పరిశ్రమల సామాజిక బాధ్యతకు మంత్రి పొంగులేటి ప్రశంసలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్తు 18 : పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పధకంలో సిమెంట్ పరిశ్రమలు భాగస్వాములు కావాలని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి…

– నిషేధిత జాబితా భూములకు నైతిక బాధ్యత వహించాలి – సారీలు చెప్పి సరిపుచ్చుకోవడం కుదరదు – బాధితుల కోసం జనతా గ్యారేజ్ తెరిచే ఉంటుంది – బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగ స్టు 18 : భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి విడిపించే వరకు బీఆర్ఎస్ పార్టీ…

– 22-ఎకు సంబంధించి 24 గంటల్లో 34 రిజిస్ట్రేషన్లు – ‘ధరణి’ తప్పులకు సమాధానం చెప్పే ధైర్యం హరీష్కు ఉందా? – సామాన్యుల హక్కులు, ఆస్తులకు పూర్తి రక్షణ బాధ్యత మాది – ఏలేటి ఆరోపణలకు ఆధారాలుంటే చూపాలి – మీడియాతో రెవెన్యూ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 18 : పేదల ఆశీస్సులతో…

-క్లీన్ ఎనర్జీ మాన్యుఫాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దుతాం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – హైటెక్స్లో ‘ఇండియా ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్పో’ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 18 : రాష్ట్రం అన్ని రకాల పెట్టుబడిదారులను ప్రోత్సహించే స్వర్గధామమని, క్లీన్ ఎనర్జీ రంగానికి నిలయంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి మల్లు…

క్షణిక వేగం… జీవితాంతం శోకం! హెల్మెట్పై నిర్లక్ష్యం.. ట్రిపుల్ రైడింగ్.. మితిమీరిన వేగంతో యువత ప్రాణాలకు ముప్పు బిడ్డ ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులకు ఎందుకీ భయం? ప్రమాదం జరిగిన తర్వాత బాధపడటం కాదు.. జరగకముందే ఆలోచించాలి రోడ్డు భద్రత పోలీసుల బాధ్యత మాత్రమే కాదు.. ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత రోడ్డుపై ఓ…