prajatantra_news

prajatantra_news

గుడి, బ‌డి, బ‌స్టాండుల వద్ద వైన్ షాపుల ఎత్తివేత

– తమిళ సీఎం విజయ్ సంచలన నిర్ణయం – రెండు వారాల్లోగా మూసేయాలంటూ ఆదేశాలు – విజయ్ సోషల్ మీడియాకు పెరుగుతున్న ఆదరణ చెన్నై, మే 12: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలు, దేవాలయాలు, బస్తాండులకు 500 మీటర్ల దూరంలో ఉన్న 717 వైన్ షాపులన్నింటినీ మూసివేస్తూ…

హైకోర్టును ఆశ్రయించిన భగీరథ్

– 14న విచారించనున్న వెకేషన్ బెంచ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే1 2: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో వెకేషన్ బెంచ్‌లో పిటిషన్ వేశారు.…

పేపర్ లీక్.. ‘నీట్’ రద్దు

– ఎన్‌టిఏ నిర్ణయం – సీబీఐ విచారణకు ఆదేశించినట్లు వెల్లడి న్యూదిల్లీ, మే 12: పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో జాతీయ అర్హత పరీక్ష ‘నీట్’ యూజీ-2026 రద్దు అయింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం రాజస్థాన్‌లో లీక్ అయినట్లు వచ్చిన వార్తలు పెనుదుమారం రేపాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈనెల 3న జరిగిన నీట్…

2న ఆదిలాబాద్‌లో 2వ విడత ఇందిరమ్మ ఇండ్లు

– క్యూర్ పరిధిలో 5 నుంచి 8 కి.మీ పరిధిలోనే.. – నియోజకవర్గం యూనిట్‌గా స్థలాల గుర్తింపు – డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపుపై స్పెషల్ డ్రైవ్ – నెలాఖరులోగా నగరంలో స్ధలాలు కలిగిన వారికి ఇళ్ల పత్రాలు – ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల సమీక్షలో మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే…

జైలు మ్యూజియం ఏర్పాటు చరిత్రాత్మక ఘట్టం

– గవర్నర్ శివప్రతాప్ శుక్లా – చంచల్‌గూడలో జైలు మ్యూజియం, ఫీల్ ది జైల్ ఎక్స్‌పీరియన్స్ ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12: తెలంగాణ జైలు మ్యూజియం స్థాపన రాష్ట్ర కారాగార పరిపాలన చరిత్రలో ఒక చరిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. హైదరాబాద్ చంచల్‌గూడలో జైలు మ్యూజియం, ప్రత్యేకమైన ఫీల్ ది…

యుద్ధప్రాతిపదికన పెండింగ్ పనులు పూర్తి చేయాలి

– సనత్‌నగర్ టిమ్స్‌లో ట్రయల్ రన్‌ పరిశీలించిన మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12 : సనత్‌నగర్ టిమ్స్‌ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మంగళవారం పరిశీలించి పెండింగ్ పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆరఅండ్‌బి, ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు. హాస్పిటల్‌లోని ఎ, బీ, సీ బ్లాకులన్నీ కలియతిరిగారు. ఓపీ రిజిస్ట్రేషన్, ఐపీ…

మిషన్ మోడ్‌లో ధాన్యం సేకరణ జరగాలి

– కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు – రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలి – కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి – కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12 : మిషన్ మోడ్‌లో పనిచేసి రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను…

‘సర్’ను పకడ్బందీ మ్యాపింగ్ చేపట్టాలి

–  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర, మే 11: భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమంపై రాష్ట్రంలోని అన్ని జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్నికల నమోదు అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి సోమవారం హైదరాబాద్ లోని సీఈఓ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్…

కొడుకు నేరానికి పాల్ప‌డితే క్షమించవద్దు

– సంచలనంగా సునీతా కృష్ణన్ పోస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ ఓ బాలికపై లైంగికదాడి యత్నానికి పాల్పడిన నేపథ్యంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత, సంఘ సేవకురాలు సునీతా కృష్ణన్ తల్లిదండ్రులకు సూచనలు చేశారు. ‘తల్లిదండ్రులందరినీ అభ్యర్థిస్తున్నా.. ఒకవేళ కొడుకు లైంగిక…

సనత్ నగర్ టిమ్స్ ట్రయల్ రన్ విజయవంతం

– కార్డియాక్, ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ హబ్‌గా మార్చండి – ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి దామోదర్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11: పేషెం ట్లకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించే లా సనత్నగర్ టిమ్స్న తీర్చిదిద్దాలని ఆరో గ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామో దర్ రాజనర్సింహ ఆదేశించారు. సనతనగ ర్ టిమ్స్…