prajatantra_news

prajatantra_news

కఠిన చర్యలు తీసుకుంటాం

~ డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరికలు ~ బక్రీద్ సందర్భంగా పోలీసు అధికారులతో వీసీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతోందని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ సీఎస్…

సాధారణ శ్వాస.. సులభంగా మాట

– కేర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో అరుదైన శ్వాసనాళ చికిత్స – మూసుకున్న శ్వాసనాళాన్ని తెరిచి మళ్లీ శ్వాస, మాట సామర్థ్యం కల్పన – అడ్వాన్స్‌డ్ రిజిడ్ బ్రోంకోస్కోపీ, సిలికాన్ స్టెంట్‌తో విజయవంతమైన చికిత్స హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత నెలలతరబడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతూ సరిగా మాట్లాడలేని 60…

ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ

– ఫ్యూచర్ సిటీలో ఉబెర్ కార్పొరేట్ ఆఫీస్ – ముఖ్యమంత్రితో భేటీ అయిన ఉబెర్ సీఈవో హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉబెర్ సంస్థకు సూచించారు. అవకాశం ఉంటే మల్టీ లెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు.…

టీవీకే ఎమ్మెల్యేకు మద్రాస్ హైకోర్టు షాక్

– ఒక్క ఓటుతో గెలిచిన సేతుపతి వోటింగ్‌కు దూరం – విశ్వాస పరీక్షలో ఓటేయవద్దని హైకోర్టు ఆదేశం చెన్నై, మే 12: తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్ శాసనసభలో తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్న వేళ ఒక టీవీకే ఎమ్మెల్యేకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. ఈ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో నెగ్గిన ఆ ఎమ్మెల్యే…

ఇద్దరు డ్రైవర్ల సజీవ దహనం

తిరుమలాయపాలెం/ఖమ్మం, ప్రజాతంత్ర, మే 12: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మేకల తండా శివారులో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏకలవ్య నర్సరీ సమీపంలో వరంగల్ -ఖమ్మం ప్రధాన రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక లారీ ఆలుగడ్డ లోడుతో వస్తుండగా మరో లారీ బొగ్గు…

తమిళనాట బ్యానర్లు, ప్లెక్సీలపై బ్యాన్

– అభిమానులకు సీఎం విజయ్ ఆదేశం చెన్నై, మే 12: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) శ్రేణులకు ఆ పార్టీ అధిష్ఠానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పార్టీని స్థాపించామని తెలిపిన టీవీకే ప్రజలు ఇబ్బంది పడే పనులకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ…

బండి కుమారుడిని తప్పించే యత్నం

– ‘సిట్‌’ విచారణ పేరుతో కాలయాపన – మాజీ మంత్రి వేముల విమర్శలు నిజామాబాద్, ప్రజాతంత్ర, మే 12 : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం…

మోదీ ఉపయోగించే విమానం అమ్మేయాలి

– అప్పుడే ఖర్చులు తగ్గించుకోవడం సాధ్యం – స్వామి అవిముక్తేశ్వరానంద సంచలన వ్యాఖ్యలు లక్నో, మే 12: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ చేసిన పొదుపు సూచనలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని, బంగారం కొనుగోళ్లను ఏడాదిపాటు ఆపాలని,…

మహిళా వారోత్సవాలను విజయవంతం చేయాలి

– మహిళల సాధికారతను ప్రతిబింబించేలా కార్యక్రమాలు – మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12 : ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25 నుంచి 31 వ తేదీ వరకు నిర్వహించనున్న మహిళా వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించేలా సమగ్ర కార్యాచరణ…

పోక్సో కేసులో కుల ప్రసక్తి ఉండదు

– చట్టం అందరికీ ఒకేలా ఉంటుంది – పొన్నం వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం: పీసీసీ చీఫ్ మహేశ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12: మంత్రి పొన్నం ప్రభాకర్ వాఖ్యలను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఖండించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసు వ్యవహారంలో మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు ఆయన…