prajatantra_news

prajatantra_news

రాష్ట్రంలో రాజకీయ మార్పు అనివార్యం

– బీజేపీ చీఫ్ రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : ఎన్నికలు లేని సమయంలో కూడా ప్రధాని మోదీ సభకు ఇంతటి జనసంద్రం కనిపించడం రాష్ట్రంలో బీజేపీపై పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పేర్కొన్నారు. సోమ‌వారం మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ సభ విజయవంతమయ్యేందుకు కార్యకర్తల అహర్నిశల శ్రమ, నాయకత్వ…

పోక్సో కేసుపై తక్షణమే విచారణ మొదలుపెట్టాలి

– డీజీపీకి సీఎం ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్ అనే వ్యక్తిపై నమోదు చేసిన కేసుపై తక్షణమే విచారణ మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. 8వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కేసు…

16న జాబ్-మేలా

~ 15 సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ పోస్టుల భర్తీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11: అక్షర ఎంటర్‌ప్రైజెస్, బెంగళూరు ఆధ్వ‌ర్యంలో ఈ నెల 16న జాబ్ మేలా నిర్వహించనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్ మెంట్ బ్యూరో తెలిపింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న బ్యూరో కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జాబ్…

రాజకీయ పునరావాస కేంద్రాలుగా కార్పొరేషన్లు

–  కార్పొరేషన్లకు నిధులు విడుదల చేయకుండా నిర్వీర్యం – పదవులు ఇవ్వడంలో ఉన్న శ్రద్ధ పైసలు ఇవ్వడంలో లేదు – బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కార్పొరేషన్ పదవులు ఇవ్వడంపై ఉన్న శ్రద్ధ, నిధులు విడుదల చేయడంలో లేదని బిఆర్ఎస్ డిప్యూటీ…

సిరులు పండినా త‌ప్ప‌ని తిప్ప‌లు

~వాన భయం.. కల్లాల్లో పడిగాపులు – బార్దాన్ల కోసం తిప్పలు.. లారీల కోసం ఎదురుచూపులు ~ మిల్లర్ల మెలిక.. గ్యారెంటీ పేరిట ప్రతిష్టంభన  ~ అన్ లోడింగ్ లోనూ ఆలస్యమే ~ తడిసిన వడ్లకు తప్పని తరుగుపోటు ~ సన్నాలకే బోనస్.. దొడ్డు వడ్ల రైతులకు మొండిచేయే            …

విజయ్ కు తమిళ గవర్నర్ షాక్

– 118 మంది ఎమ్మెల్యే మద్దతు తప్పనిసరి – మద్దతు ఇచ్చే పార్టీల లేఖలు అవసరం – పూర్తి మెజార్టీ ఉంటే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం – గవర్నర్ విశ్వనాథ్ భేటీలో స్పష్టీకరణ చెన్నై, మే 6 : టీవీకే చీఫ్ విజయ్ కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ షాక్ ఇచ్చారు. తగినంత మెజారిటీ…

సోషల్ మీడియా పోస్టులు తొలగించాలి

– బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంపై కోర్టు అభ్యంతరం – తీర్పుపై మంత్రిసీతక్క హర్షం   హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6 అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోళ్ల అంశంపై బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని హైదరాబాదు సిటీ సివిల్ కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంలో వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా సోషల్ మీడియా వేదికలపై…

తెలుగు అకాడమీ చైర్మన్ గా కూరపాటి

                (మండువ రవీందర్ రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)  తెలంగాణ తెలుగు అకాడమీ చైర్మన్ గా కాకతీయ యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కూర పాటి వెంకటనారాయణ నియామతుల య్యా రు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పద్దెనిమిది కార్పొరేషన్లకు చైర్మన్, వైస్…

ధాన్యం కొనుగోళ్లపై దుష్ప్రచారం

– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి – ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తవం – రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి, కొనుగోళ్లు – గణాంకాలతో బదులిచ్చిన మంత్రి హైదరాబాద్, మే 6: ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలు చేస్తున్నది పూర్తిగా దుష్ప్రచారమని, రైతుల్లో అయోమయం సృ ష్టించేందుకు బి.ఆర్.ఎస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి ఉత్తమ్…

బదిలీలు పారదర్శకంగా చేపట్టాలి

– ఉద్యోగుల సంక్షేమమే ప్రధమ ప్రాధాన్యత – సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైద్రాబాద్, ప్రజాతంత్ర, మే 6 : ఉద్యోగుల సౌలభ్యం, సమానత్వం, పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ శాఖ పరిధిలో బదిలీల ప్రక్రియను ఎలాంటి వివాదాలకు తావులేకుండా నిర్వహించాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం…