prajatantra_news

prajatantra_news

ఖరీఫ్ కు యూరియా కొరత రావద్దు

– నెలాఖరుకు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ సిద్ధం చేయాలి – రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి కనీసం 90 శాతం సరఫరా చేయాలి – రైతులకు నానో యూరియాపై కంపెనీలు అవగాహన కల్పించాలి – సేంద్రియ వ్యవసాయానికి కేంద్రం ప్రోత్సహకాలు అందించాలి – ఎరువుల కంపెనీల ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమీక్ష…

చేర్యాలలో పట్టపగలు దొంగల బీభత్సం

– తలుపులు పగులగొట్టి 6 తులాల బంగారం చోరీ చేర్యాల, ప్రజాతంత్ర, మే 11 :చేర్యాల పట్టణంలో పట్టపగలు దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా ఎంచుకొని పట్టపగలే దోపిడీకి పాల్పడుతూ ప్రజలను భయాం దోళనకు గురిచేస్తున్నారు. పట్టణ ంలోని గడితోట కాలనీలో సోమ వారం మధ్యాహ్నం తాళం వేసి ఉన్న ఓ…

గవర్నర్ శుక్లాతో సీఎం భేటీ

– డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞా కార్యక్రమానికి ఆహ్వానం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : జూన్ 12వ తేదీన పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా పొగాకు, మద్యం, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్‌కు తెలిపారు. పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు కిట్లు అందజేస్తామన్నారు. లోక్‌భవన్‌లో గవర్నర్‌తో సీఎం భేటీ అయి…

పేదలకు న్యాయమైన విద్యే ప్రభుత్వ లక్ష్యం

– అందుకే విద్యా శాఖను నేనే నిర్వహిస్తున్నా – స్కూల్స్‌లో మౌలిక వసతులకు రూ.1700 కోట్లతో ప్రణాళిక – సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : యూనివర్సిటీలు, విద్యను నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ సమాజం బలహీనపడుతుంది..పేదలకు న్యాయమైన విద్య, సాంకేతిక నైపుణ్యాన్ని అందించడం తమ ప్రభుత్వ బాధ్యత.. రాష్ట్రంలోని తండాలు, గూడాలు, మారుమూల‌…

ప్రధాని మోదీ పెద్ద సున్నా ఇచ్చి వెళ్లారు

– రవాణా శాఖ మంత్రి పొన్నం విమర్శ – బండి కుమారుడి కేసులో న్యాయం జరుగుతుంది హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : తెలంగాణ అవసరాలకు అనుగుణంగా ఎమిది మంది బీజేపీ ఎంపీలు, ఎనిమిదిమంది ఎమ్మెల్యేలు తెలంగాణకు కావలసిన అభివృద్ధి అంశాలపై ఒక్క వినతి పత్రం అయినా ఇచ్చారా.. ట్రిపుల్ ఆర్ నిధులు, మెట్రో నిధులు…

గుప్త నిధుల కోసమే గుడి కూల్చివేత

– బడి పేరుతో 800 ఏళ్ల నాటి కాకతీయ శివాలయం విధ్వంసం – ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో రూ.500 కోట్ల కుంభకోణం – బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ధ్వజం నర్సంపేట/ఖానాపురం, ప్రజాతంత్ర, మే 11 : గుప్త నిధుల కోసమే అర్ధరాత్రి కాకతీయుల నాటి చారిత్రక శివాలయాన్ని కూల్చివేశారని బీఆర్ఎస్ నేత టి.హరీష్‌రావు తెలిపారు.…

ఆర్మూర్ సొసైటీకి తాళం

– ధాన్యం తరలించకపోవడంపై రైతుల నిరసన నిజామాబాద్, ప్రజాతంత్ర, మే 11 : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సొసైటీ పరిధిలోని రాంపూర్ గ్రామంలో నెల రోజులుగా ధాన్యం కోసి కల్లాల్లో వేసి తూకం చేసిన కూడా లారీల కొరతతో ఎక్కడి ధాన్యం అక్కడే ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాంపూర్ గ్రామస్తులు ఆర్మూర్ సొసైటీకి సోమవారం…

మోర్తాడ్‌లో హైవేపై రైతుల ధర్నా

– ధాన్యం కొనుగోళ్లు, తరుగు దోపిడీపై నిరసనలు – అధికారులు స్పందించడం లేదన్న మాజీ మంత్రి వేముల నిజామాబాద్, ప్రజాతంత్ర, మే 11: ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలని, తరుగు దోపిడీని అరికట్టాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో రైతులతో…

13న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష

– ఏర్పాట్లు పూర్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11: రాష్ట్రంలో ఈనెల 13న నిర్వహించనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో మూడు సంవత్సరాల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతోపాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల ప్రవేశానికి ఉదయం 11 నుంచి…

మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ‘గద్వాల’

– సభ్యులుగా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ. చాకలి ఐలమ్మ మనవరాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11: రాష్ట్ర మహిళా కమిషన్‌కు ప్రభుత్వం కొత్త నియామకాలు చేపట్టింది. మహిళా హక్కుల పరిరక్షణ, మహిళా సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం కీలకమైన మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని నియమించింది. అలాగే కమిషన్ సభ్యులుగా ప్రభుత్వం…