prajatantra_news

prajatantra_news

‘డబుల్ ఇంజన్’ అంటే పేపర్ల లీకేజేనా?

– కేంద్రం అసమర్థతకు ‘నీట్’ కుంభకోణమే నిదర్శనం – జీళ్లచెరువు క్లస్టర్ ప్రజా దర్బార్‌లో మంత్రి పొంగులేటి కూసుమంచి, ప్రజాతంత్ర, మే 13 : ‘కేంద్రంలోని బీజేపీ సర్కార్ తన అసమర్థతతో దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది.. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అభివృద్ధి చేయడం కాదు.. పేపర్లు లీక్ చేసి నిరుద్యోగుల…

బైకును ఢీకొన్న కారు.. ఇద్దరి దుర్మ‌ర‌ణం

– కారులోని వ్యక్తులు పరార్ హైదరాబాద్, మే 13 : హైదరాబాద్ నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మల్లాపూర్ స్వాగత్ కన్వెన్షన్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఓ కారు బుధవారం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందిన వెంటనే…

అత్యవసరమైతేనే బయటకు రండి

– 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం – ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి – రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి…

రైతుల ఖాతాల్లోకి రూ.4,520 కోట్లు

-30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : వరి ధాన్యం కొనుగోళ్లను సజావుగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు పౌరసరఫరాల శాఖ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తోంది. ఇప్పటివరకు విజయవంతంగా 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం.స్టీఫెన్ రవీంద్ర వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల…

బంగారం, వెండిలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు

– 6 నుంచి 15 శాతానికి పెంచిన కేంద్రం న్యూదిల్లీ, మే 13: బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని కేంద్రం తాజాగా పెంచింది. బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 10 శాతానికి, అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్‌ను 5 శాతానికి పెంచింది. దీంతో మొత్తం దిగుమతుల సుంకం 15 శాతానికి చేరింది. గతంలో ఇది…

వేసవి దుక్కి.. భూమికి బలం, రైతుకు లాభం!

– కలుపు మొక్కలు, పురుగుల గుడ్లు, లార్వాల సహజ నియంత్రణ – నేలలో సేంద్రియ కర్బనం, మిత్ర సూక్ష్మజీవుల పెరుగుదల – వర్షపు నీటి నిల్వ సామర్థ్యం మెరుగుదల – సాగు ఖర్చులో తగ్గుదల అవకాశం – పంట దిగుబడిలో పెరుగుదల సాధ్యం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : పంట కోత అనంతరం భూమిని…

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చు

– ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ, మే 13: పశ్చిమాసియా ఉద్రిక్తతల ఫలితంగా చమురు ధరలు పెంచక తప్పదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇలానే కొనసాగితే భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పకపోవచ్చన్నారు. స్విట్జర్లాండ్‌లో స్విస్ నేషనల్…

చమురు సంక్షోభంతో పొదుపు మంత్రం

– కాన్వాయ్‌లో కార్ల సంఖ్యను తగ్గించిన ప్రధాని – అదే బాటలో హోం మంత్రి అమిత్ షా, పలువురు సీఎంలు న్యూదిల్లీ, మే 13: పశ్చిమాసియా ఉద్రిక్తతల ఫలితంగా చమురు దిగుమతులపై ఆధారపడ్డ అనేక దేశాల్లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులు కూడా వృథా ఖర్చులు తగ్గించుకుని పొదుపు చర్యలను చేపట్టాలని ప్రధాని…

పోలీసుల విచారణకు భగీరథ్ గైర్హాజరు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో  ఆయనపై పోక్సో కేసు నమోదు అయిన విషయం విదితమే. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) ఈ కేసును విచారిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రావాల్సిందిగా భగీరథ్‌కు పోలీసులు…

విజ‌య్.. విన్న‌ర్‌

~ విశ్వాస పరీక్షలో 144 మంది మద్దతు ~ బల పరీక్షను బహిష్కరించిన డీఎంకే ~ అన్నాడీఎంకే చీలిక వర్గం టీవీకేకు అనుకూల ఓటు ~ ప్రజల విశ్వాసాన్ని కాపాడుకుంటా : సీఎం విజయ్ చెన్నై, మే 13: తమిళనాడు అసెంబ్లీలో బ‌ల నిరూప‌ణ‌లో సీఎం విజ‌య్ నెగ్గారు. బుధవారం జరిగిన బలపరీక్షలో 144 మంది…