prajatantra_news

prajatantra_news

కార్మికుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : రాష్ట్రంలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల స్థితిగతులను మెరుగుపరిచేందుకు, వారికి మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించేందుకు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో కనీస వేతనాల సవరణపై కేబినెట్…

జవాబుదారీతనం లేని ప్రధాని ప్రసంగం

– ఇలాంటి వారు దేశాన్ని నడపడం కష్టం – ‘ఎక్స్‌’ వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు న్యూదిల్లీ, మే 11: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మోదీ జవాబుదారీతనాన్ని కోల్పోయారని అన్నారు. ప్రజలు ఏం కొనాలో.. ఏం కొనకూడదో చెప్పే పరిస్థితికి మోదీ వచ్చారంటూ మండిపడ్డారు. తెలంగాణ…

ఆర్థిక పరిస్థితిపై దిగజారి మాట్లాడవద్దు

– కొత్త సీఎం విజయ్‌కు స్టాలిన్ హెచ్చరిక చెన్నై, మే 11 : తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు గడవకముందే ప్రతిపక్షాలు ఆయనపై విమర్శలకు దిగాయి. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే.స్టాలిన్ విజయ్ ప్రసంగాన్ని తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత…

పెట్టుబడుల ఆకర్షణకు సమాయత్తం కావాలి

– పరిశ్రమల శాఖపై సమీక్షలో సీఎస్ రామకృష్ణారావు హైదరాబాద్, మే 11 : తెలంగాణ రైజింగ్ -2047 విజన్‌లో భాగంగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పరిశ్రమల శాఖ అధికారులతో, ప్రాజెక్టు కన్సల్టెంట్లతో రాష్ట్ర…

రాష్ట్ర ప్రయోజనాల కోసమే మా పోరాటం

– కేంద్ర సహకారం తప్పనిసరి – రాష్ట్ర ప్రాజెక్టుకు అనుమతులను మాత్రమే కోరాం – రాష్ట్ర ప్రయోజనాల కోసమే నా పోరాటం – బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ ‘- సర్‌’ పేరుతో రాష్ట్రాల్లో చొరబడే యత్నం – జెమిని సర్కస్‌లా బీజేపీ ఎన్నికల విధానం – మోదీ పాలానానుభవ రాహిత్యంతో దేశానికి నష్టం…

ఔషధ రవాణాలో రైల్వే కీలక ముందడుగు

– ‘ఔషధి ఎక్స్‌ప్రెస్’ ప్రారంభంపై మంత్రి కిషన్‌రెడ్డి హర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : ప్రయాణికుల సేవలు, వస్తు రవాణాతోపాటు అత్యాధునిక సేవలు కల్పించడంలో నూతన సాంకేతికతలు, ఆవిష్కరణలతో దూసుకుపోతున్న భారతీయ రైల్వే ఇప్పుడు ఔషధాల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పీఎం గతిశక్తి కార్యక్రమానికి కొనసాగింపుగా ఫార్మా…

పూర్తిస్థాయి సేవలందించేలా తీర్చిదిద్దాలి

– సనత్‌నగర్ ‘టిమ్స్‌’లో ట్రయల్ రన్‌పై మంత్రి దామోదర్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలందించేలా సనత్‌నగర్ ‘టిమ్స్‌’ను తీర్చిదిద్దాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ఇందులో జరుగుతున్న వైద్య సేవల ట్రయల్ రన్‌పై మంత్రి సెక్రటేరియట్‌లో సోమవారం సోమవారం సమీక్షించారు.…

మహిళల జీవనోపాధుల బలోపేతానికి మరో అడుగు

–  సెర్ప్, పీవీఎన్‌ఆర్‌టీయూ మధ్య ఎంవోయూ – ఆదాయ వనరులు పెంచడమే లక్ష్యం : మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారత, పశుసంవర్ధక ఆధారిత జీవనోపాధుల విస్తరణకు మరో కీలక అడుగు పడింది. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్), పి.వి.నరసింహారావు తెలంగాణ వెటర్నరీ…

ఉద్యోగాలకు ఎంపికైన నర్సులకు రేపు నియామ‌క‌పు ప‌త్రాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన నర్సులకు మంగళవారం ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ అందజేయనున్నారు. కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్స్‌లో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ అందుకోబోతున్న నర్సులకు ఇబ్బంది…

తుది దశలోకి కొహెడ మార్కెట్ నిర్మాణ పనులు

– డిసెంబర్ 9 నుంచి సేవలు అందుబాటులోకి – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11: రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యవస్థను ఆధునికీకరించేందుకు కీలకంగా భావిస్తున్న కొహెడ సమగ్ర మార్కెట్ నిర్మాణ పనులు తుది దశలోకి చేరుకున్నాయని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…