prajatantra_news

prajatantra_news

ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

– భగీరథకు మధ్యంతర బెయిల్‌పై నేడు హైకోర్టు నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14: పోక్సో కేసులో నిందితుడైన బండి సాయి భగీరథ్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిన్‌పై విచారణను హైకోర్టు వెకేషన్ బెంచ్ వారం రోజులకు వాయిదా వేసింది. అతని తరపు న్యాయవాది కృష్ణకాంత్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు…

జిన్‌పింగ్.. నాకు మంచి స్నేహితుడు

– ఇరు దేశాల మధ్య శిఖరాగ్ర సదస్సులో ట్రంప్ పొగడ్తలు బీఇంగ్, మే 14 : చైనా అధినేత జిన్‌పింగ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. చైనా అధినేత జిన్‌పింగ్ మధ్య గురువారం బీజింగ్‌లో ఉన్నతస్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇరు దేశాల బృందాలను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ జిన్‌పింగ్‌ను…

పదవీ బాధ్యతలు స్వీకరించిన వీహెచ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(బీసీ సంక్షేమం)గా ఇటీవల నియమితులైన వి.హనుమంతరావు(వీహెచ్) డాక్టరు బి.ఆర్.అంబేడŠ్కర్ సచివాలయంలో గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. పలురు పార్టీ నేతలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.…

మీ సేవ ద్వారా మరో పోటీ పరీక్ష హాల్ టికెట్లు

– వాట్సాప్ ద్వారా రేపటినుంచి డీఈఈ సెట్ హాల్ టికెట్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్‌డీ) విభాగం, డీఈఈసెట్ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) హాల్ టికెట్లను మీ సేవ వాట్సాప్/చాట్‌బాట్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థులు ఈనెల…

విద్య ఎవరి సొత్తు కాదు

– తెలంగాణ రైజింగ్‌లో ప్రతీ విద్యార్థి భాగం కావాలి – క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి వాకిటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం అంటే విద్య వినయాన్ని ఇస్తుంది.. వినయం వ్యక్తిని గొప్పవాడిని చేస్తుందని ప్రతి ఒక్కరూ గ్రహించాలి అని క్రీడలు, యువజన సంక్షేమ శాఖ…

సింగరేణిలో మహిళా శక్తి

– డంపర్ ఆపరేటర్లుగా నియామకానికి సన్నాహాలు – హెచ్‌ఎంవీ శిక్షణను పూర్తి చేసిన 13మంది – 13 దశాబ్దాల చరిత్రలో తొలిసారి అవ‌కాశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : మహిళాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థలో కూడా మహిళా శక్తిని ప్రోత్సహించాలని ఆదేశించడంతో సంస్థ చరిత్రలో తొలిసారిగా భారీ డంపర్ ఆపరేటర్లుగా…

తప్పు చేస్తే ఎంతటివారైనా శిక్షార్హులే

– భగీరథ్ విషయంలో వెనకడుగు లేదు : మంత్రి సీతక్క మహబూబాబాద్, మే13 : భగీరథ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా తాత్సారం చేయలేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన కారణంగా కేసు నమోదు చేయడంలో ఒక్క…

దోపిడీ నేపాలీ ముఠా కోసం గాలింపు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ ఠాణా పరిధిలో నేపాలీ దోపిడీ దొంగలు రెచ్చిపోయిన ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కౌకూరు గోల్ఫ్ ఎనక్లేవ్లో విశ్రాంత ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, భార్య డాక్టర్ విజయలక్ష్మిని బంధించి 75 తులాల బంగారం, 20 కిలోల వెండితో నిందితులు పరారైన విషయం తెలిసిందే.…

అమూల్ పాల ధరల పెంపు

– లీటర్‌కు రెండు రూపాయలు పెంచిన సంస్థ – అదే బాటలో మదర్ డెయిరీ కూడా హైదరాబాద్, మే 13 : అమూల్ బ్రాండ్‌పై పాల ఉత్పత్తులు విక్రయించే గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ పాల ధరలను పెంచింది. లీటరుకు రూ.2 చొప్ప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి పెరిగిన ధరలు…

మెగా గ్రోత్ కారిడార్ రాష్ట్రానికి కీలకం

– రాబోయే ఎయిర్ పోర్టులకు రోడ్లు నిర్మించాలి – అభివృద్ధిపై ఒకే తరహా ప్రణాళికతో ముందుకెళ్లాలి – వివిధ అంశాలపై సీఎం రేవంత్ సమీక్ష హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 13: వరంగల్, కరీంనగర్, ఖమ్మం మెగా గ్రోత్ కారిడార్ భవిష్యత్ తెలంగాణకు చాలా కీలకమని, ఎయిర్ పోర్టు రాకతో ఈ ప్రాంతం రూపురేఖలు మారనున్నాయని ముఖ్యమంత్రి…