prajatantra_news

prajatantra_news

విద్యాభివృద్ధికి ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, విద్యాభివృద్ధి పలు కార్పొరేట్ సంస్థలు మందుకొచ్చాయి. ఈ మేరకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద రహేజా, రామ్ కీ, యశోదా సంస్థలు నిధులు అందజేయనున్నాయి. సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విద్యా శాఖతో రహేజా గ్రూప్, రామ్ కీ ఫౌండేషన్, యశోద…

దేశవ్యాప్తంగా భానుడి భగభగలు

– బయటకు వ‌చ్చేందుకు బెంబేలెత్తుతున్న ప్రజలు న్యూదిల్లీ, మే 23: దేశవ్యాప్తంగా భానుడి భగభగలు తీవ్ర రూపం దాల్చాయి. ఉత్తర భారత దేశం నుండి దక్షిణ భారత దేశం వరకు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో నిప్పుల కొలిమిని తలపిస్తోంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నివేదికల ప్రకారం,దేశవ్యాప్తంగా ఎండ తీవ్రత, వడగాల్పులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.…

యువత ప్రతిభ గుర్తింపునకే యువజన, క్రీడా వారోత్సవాలు

– గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ముగింపు వేడుకలు – ఉద్యోగ నియామక పత్రాలు, మెడల్స్, ప్రశంసా పత్రాల ప్రదానం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23: యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను గుర్తించి వారికి ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన యువజన క్రీడా వారోత్సవాలు ఘన విజయాన్ని…

బక్రీద్ సెలవు 28కి మార్పు

– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23 : తెలుగు రాష్ట్రాల్లో బక్రీద్(ఈద్ అల్-అధా) పండుగ తేదీ మారింది. దుల్ హిజ్జా నెలవంక దర్శనం ఆలస్యం కావడంతో ఈనెల 28న బక్రీద్ సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. దీంతో ఆ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సహా…

గోనె సంచిలో యువకుడి మృత‌దేహం

– సూర్యాపేటలో ఘోరం! – హంతకుల వేట కోసం ప్రత్యేక పోలీసు బృందాల రంగప్రవేశం – నిందితులపై పీడీ యాక్ట్ అమలు చేస్తాం – జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరిక సూర్యాపేట, ప్రజాతంత్ర, మే 23 : సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏర్కారం గ్రామ శివారులో ఘోర హత్యోదంతం వెలుగుచూసింది. రోడ్డు పక్కన…

అభివృద్ధిని బీఆర్ఎస్ అడ్డుకుంటోంది

– హరీష్ రావువి పగటి కలలు – ఫ్యూచర్ సిటీపై బాధ్యాతారాహిత్య ప్రకటన – మండిపడ్డ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23: ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని బీఆర్ఎస్ నేత హరీష్ రావు బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. ఇది బ్లాక్ మెయిల్ రాజకీయమని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా..…

మర్యాద, సంస్కారాలు భారత్ నుంచి నేర్చుకోండి

– అమెరికా విదేశాంగ మంత్రికి ఇరాన్ కాన్సులేట్ సూచన ముంబై, మే 23 : అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో భారత్ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఇరాన్ వ్యంగ్యంగా స్పందించింది. ఇరాన్ ముంబై కాన్సులేట్ రుబియోను ఉద్దేశిస్తూ భారతీయుల నుంచి కొంచెమైనా మర్యాద, సంస్కారం నేర్చుకోండి అంటూ ‘ఎక్స్‌’ ఖాతాలో వ్యంగ్యంగా ఓ పోస్ట్…

ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్‌తోనే సాధ్యం

– రాహుల్ ప్రధాని అయితేనే ఆ రాష్ట్రానికిì లబ్ది – రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్రలో బీజేపీ – మీడియా సమావేశంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23: ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ…

గోదావరి పుష్కరాలకు రూ.వేయి కోట్లు

– జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం – గంగాధర కాలేజీలో పోస్టుల భర్తీకి ఆమోదం – కేసముద్రం ఫైర్ స్టేషన్‌కు 18 పోస్టుల మంజూరు -కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23: వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల సంబంధిత పనులకు రూ.వెయ్యి కోట్ల్లు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.…

గల్ఫ్ ‘గుల్ఫారం’ బాధితుడి చికిత్సకు ప్రభుత్వ భరోసా

– ఎమ్మెల్యే భూపతి రెడ్డి వైద్యుడు కావడంతో ప్రత్యేక శ్రద్ధ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23 : స్వగ్రామంలో కల్తీ కల్లు (గుల్ఫారం) సేవించే అలవాటు వల్ల దుబాయిలో మానసిక అస్థిరతకు గురైన మొద్దు గంగాధర్Žకు మానసిక వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైౖర్మన్ మంద…