prajatantra_news

prajatantra_news

స్కూళ్ల వద్ద రద్దీ నివారణకు ‘స్టూడెంట్ మొబిలిటీ ప్లాన్’

– 500 విద్యా సంస్థలతో సైబరాబాద్ పోలీసుల సమావేశం – ప‌రిష్కార మార్గాల‌పై చ‌ర్చ‌ =శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, మే 22 : సైబరాబాద్ పరిధిలో పాఠశాలలు, కళాశాలల వద్ద ఉదయం, సాయంత్రం వేళల్లో నిత్యం ఏర్పడుతున్న తీవ్ర ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్…

మలేషియాలో 6న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

– ముఖ్య అతిథిగా హాజరు కానున్న కేటీఆర్ – బ్రోచర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22: మలేషియా తెలంగాణ అసోసియేషన్, బీఆర్ఎస్ మలేషియా సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 6న కౌలాలంపూర్ లో జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమ…

‘నీట్’ పేపర్ లీక్ కేసులో డాక్టర్ అరెస్ట్ 

– ముమ్మరంగా సీబీఐ దర్యాప్తు  ముంబయి, మే 22: ‘నీట్’ గెస్ పేపర్‌ను కొనుగోలు చేసిన ఒక డాక్టర్‌ను సీబీఐ అదుపులోకి తీసుకున్నది. ఆయన హాస్పిటల్‌లో ప్రత్యేక తరగతులు నిర్వహించి గెస్ పేపర్ లీక్ చేయడంపై ప్రశ్నిస్తున్నది. మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన పీడియాట్రిషియన్ డాక్టర్ మనోజ్ శిరూరేకు ఇప్పటికే అరెస్టయిన ఎన్టీఏ కమిటీలో సభ్యుడైన పూణెకు…

కేంద్రానికి ఆర్‌బీఐ శుభవార్త

– రూ.2.87 లక్షల కోట్ల డివిడెండ్ ప్రకటన ముంబయి, మే 22: కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.2.87 లక్షల కోట్లు డివిడెండ్ రూపంలో చెల్లించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఆర్‌బీఐ ఏటా మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో చెల్లిస్తుంది. ప్రస్తుత…

యూఎల్‌సీ డిప్యూటీ కలెక్టర్ నివాసాల్లో ఏసీబీ తనిఖీలు

మేడ్చల్, ప్రజాతంత్ర, మే 22: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ (యూఎల్‌సీ) వంశీ మోహన్ నివాసాల్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. ఆయనకు చెందిన ఎనిమిది ఇండ్లల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులను వంశీమోహన్ భారీ ఎత్తున స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతనిపై ఏసీబీ కేసును నమోదు చేసి తనిఖీలు నిర్వహిస్తోంది. శేరిలింగంపల్లిలోనేగాక…

పెరుగుతున్న ఎండల తీవ్రత

– వడదెబ్బతో భూపాలపల్లిలో నలుగురు మృతి వరంగల్, మే 22: రాష్ట్రంలో ఎండలు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నిప్ప్పుల కొలిమిలా మారింది. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ మరణాలు కూడా పెరుగుతున్నాయి. భూపాలపల్లిలో వడదెబ్బతో ఒక్కరోజే నలుగురు మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. రేగొండ మండలం భాగిర్తిపేటకు చెందిన యాకూబ్(45), మొగుళ్లపల్లి…

డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో రాష్ట్రం రోల్ మోడల్

– పౌర సేవలు మరింత చేరువయ్యేలా కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ – నెక్ట్స్ జనరేషన్ ఇన్నోవేషన్స్, టాలెంట్, ఎకనామిక్ గ్రోత్‌ అనుసంధానానికి ‘ఎకో సిస్టం’ – డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫైనాన్స్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22 : డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా…

భూదాన్‌ భూములపై ఈ’ఢీ’

– అమోయ్‌ విచారణతో వెలుగుమట్ల అక్రమార్కుల్లో వణుకు ఖమ్మం, ప్రజాతంత్ర, మే 22 : రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న భూదాన్‌ భూముల కుంభకోణం వ్యవహారం ఇప్పుడు రోజుకో మలుపు తిరుగుతూ రాజకీయ, అధికార వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఆచార్య వినోబాభావే నాడు పేదల సాగు, గూడు కోసం సేకరించిన పవిత్రమైన భూదాన్‌ భూములను కొందరు…

ఎంబీబీఎస్ విద్యార్థిని గౌరికి రామన్న భరోసా

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22 : కొల్లాపూర్ నియోజకవర్గం వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామానికి చెందిన బొరెల్లి నర్సింహ కుమార్తె గౌరి వైద్య విద్య‌కు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండ‌గా నిలిచారు. మహేశ్వరం మెడికల్ కాలేజీలో ఆమె ఎంబీబీఎస్ సీటు సాధించ‌గా కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఫీజులు చెల్లించడం, చదివించడం కష్టసాధ్యంగా…

అదనపు ఆదాయ వనరుల పెంపుపై దృష్టి పెట్టాలి

– బడ్జెట్ లక్ష్యాలను అందుకోవాలి – కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22: రాష్ట్ర ఆర్థిక పురోగతిని పరుగులు పెట్టించేందుకు, ఈ ఆర్థిక సంవత్సరం బ్జడెట్ అవసరాలకు అను గుణంగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి…