prajatantra_news

prajatantra_news

గల్ఫ్ ‘గుల్ఫారం’ బాధితుడి చికిత్సకు ప్రభుత్వ భరోసా

– ఎమ్మెల్యే భూపతి రెడ్డి వైద్యుడు కావడంతో ప్రత్యేక శ్రద్ధ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23 : స్వగ్రామంలో కల్తీ కల్లు (గుల్ఫారం) సేవించే అలవాటు వల్ల దుబాయిలో మానసిక అస్థిరతకు గురైన మొద్దు గంగాధర్Žకు మానసిక వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైౖర్మన్ మంద…

యువత ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి

– దేశవ్యాప్తంగా రోజ్‌గార్ మేలాలో 51 వేల మందికి ఉద్యోగాలు – ఇప్పటివరకు 12.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు – 19వ రోజ్‌గార్ మేలాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 24: దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో శనివారం జరిగిన రోజ్‌గార్ మేలాలో 51 వేల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని…

మూడోసారి పెట్రో ధరల పెంపు

– పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు న్యూదిల్లీ, మే 23 : పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు  కేంద్ర ప్రభుత్వం శనివారం పెంచింది. పది రోజుల్లో ధరలు పెంచటం ఇది మూడోసారి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు విషయంలో ఆయిల్ కంపెనీలు ఓ…

పిల్లలు అదృశ్యమైతే కిడ్నాప్ కేసు

~ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ~ దేశంలో 47,000 మంది చిన్నారుల ఆచూకీ లేదు.. ~ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన ~ యాంటీ ట్రాఫికింగ్ విభాగాలు ముమ్మరం చేయాలని స్పష్టీకరణ న్యూదిల్లీ, మే 23: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న చిన్నారుల అదృశ్యం కేసులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం…

త్రివేణి సంగమానికి పోటెత్తిన భ‌క్తులు

– మూడో రోజుకు సరస్వతి అంత్య పుష్కరాలు – మహామండలేశ్వర ఆచార్య సంవిదానంద పుణ్యస్నానం  జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 23 : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మూడవ రోజు శనివారం కాళేశ్వరం త్రివేణి సంగమ తీరానికి భక్తులు భారీ సంఖ్యలో…

ప్రతిపాదనలతో రండి.. ప్రాజెక్టులు పూర్తి చేద్దాం

– ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక ప్రాజెక్టులు వేగవంతం ~ ఆటంకాలు లేకుండా అనుమతులు మంజూరు చేస్తాం – ప‌ర్యాట‌క స‌ద‌స్సులో మంత్రి జూప‌ల్లి  హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 23 : పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంజన్‌గా మారుస్తామని, తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని  పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి…

యాద‌గిరిగుట్ట‌కు మహర్దశ

– రూ.100 కోట్ల ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ – లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, మే 23: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి సంబంధించిన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. రూ.100 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు కంచి…

మాసాబ్ ట్యాంక్‌లో దారుణం

– న్యాయవాదిని కారుతో ఢీకొట్టి చంపిన దుండుగులు – కారు నంబర్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23: హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో న్యాయవాది ఖాజా మొహియుద్దీన్‌పై ప్రత్యర్థులు దాడికి తెగబడ్డారు. శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన తన కారు వద్దకు వచ్చి వెనక సీట్లో బ్యాగు…

బీఆర్ఎస్‌కు ఫ్యూచర్ లేదు

– ఫ్యూచర్ సిటీకి తిరుగులేదు – హరీష్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి కౌంటర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23: బీఆర్ఎస్‌కు ఫ్యూచర్ లేదు.. ఫ్యూచర్ సిటీకి తిరుగులేదు అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.ఫ్యూచర్ సిటీని ర‌ద్దు చేస్తామంటూ హరీష్ రావు  అమెరికా నుంచి మాట్లాడ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం…

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

– లారీని ఢీకొన్న క్రూజర్.. ఐదుగురు దుర్మరణం బెంగళూరు, మే 23: కర్ణాటకలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లాడ్లాపూర్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. వేగంగా వెళ్తున్న క్రూజర్ వాహనం ముందున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై…