prajatantra_news

prajatantra_news

ఎంఐఎం కనుసన్నల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్

– ఆ రెండూ కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయ్  – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : రాష్ట్రంలో గతంలో పాలించిన బీఆర్‌ఎస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ రెండూ ఎంఐఎం (మజ్లిస్) కనుసన్నల్లో నడుస్తూ హైదరాబాద్ నగర ప్రజలను తీవ్రంగా మోసం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు…

హైదరాబాద్‌కు మరో కొత్త జీసీసీ

– ప్రభుత్వంతో ఎంవోయు చేసుకున్న రీజెనరాన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : అత్యున్నతస్థాయి మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులతో కూడిన ట్యాలెంట్ పూల్ అందుబాటులో ఉండటం వల్ల ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాల (జీసీసీ) ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుంటున్నాయని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. జీసీసీల రాకతో…

ముందున్నది మండే కాలం

– కొన‌సాగుతున్న‌ అత్యధిక ఉష్ణోగ్రతలు – దహేగాంలో అత్యధికం 46.5 డిగ్రీలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు ఉన్నట్టు వాతావరణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో ఎండల తీవ్రత మరింతగా కొనసాగనుంది. నిజానికి రుతుపవనాలు ఈనెల 26న కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా…

శుద్ది యురేనియం అప్పగించాల్సిందే

– ఇరాన్‌తో చర్చలపై తాజాగా ట్రంప్ వ్యాఖ్యలు  వాషింగ్టన్, మే 26 : అమెరికా`ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చల్లో అణు కార్యక్రమం కీలకాంశంగా మారింది. శుద్ధి చేసిన యురేనియంను వదులుకోవాలని అమెరికా కోరుతుండగా అందుకు ఇరాన్ పూర్తిగా అంగీకరించడం లేదు. తాజాగా ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు…

ఇందిరమ్మ ఇల్లు క‌ట్టుకున్నోళ్ల‌ను అడిగితే తెలుస్తది

– కెటిఆర్ సవాల్‌కు మంత్రి పొంగులేటి ప్రతిసవాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25: సొంత చెల్లి, బావ ఫోన్‌లు కూడా ట్యాప్ చేసిన కేటీఆర్‌కు ఇందిరమ్మ పేరు పలికే అర్హత కూడా లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇండ్లపై కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్ విసిరారు. అధికారంలోకి వచ్చిన తొలి రెండున్నర…

వచ్చేది గులాబీ ప్రభుత్వమే

– నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు చూపితే రాజకీయ సన్యాసం – సీఎం రేవంత్ ఓ గజదొంగ – పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి  – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూకట్ పల్లి, ప్రజాతంత్ర, మే 25 : వచ్చే ఎన్నికల్లో ముమ్మాటికి గులాబీ ప్రభుత్వమే అధికారంలోకి రానుందని బీఆర్ఎస్ వర్కిం…

మద్దతు ధర పెంచి చేతులు దులుపుకుంది

– 30శాతం కూడా ధాన్యం సేకరించని కేంద్రం – రాష్ట్రంలో విద్యారంగం పటిష్టతకు కఠిన చర్యలు – లెఫ్ట్ నేతలతో భేటీలో సీఎం రేవంత్ – కార్మికుల కనీస వేతనం పెంచడంపై ‘లెఫ్ట్ ’ అభినందన హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25 : కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు పెంచడమే తప్ప పంటలను కొనుగోలు చేయడం…

సీజేపీపై అత్యసవర విచారణకు నిరాకరణ

– దీనిపై అంతగా భావోద్వేగానికి గురికావద్దు – సుప్రీం ధర్మాసనం న్యూఢిల్లీ, మే 25: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)పై అంత భావోద్వేగానికి గురికావద్దు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ న్యాయవాదులనుద్దేశించి అన్నారు. నిరుద్యోగులను సీజేఐ ఇటీవల కాక్రోచ్‌లతో పోల్చగా అది వివాదం కావడంతో వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)…

ప్రకృతి పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత

– మంత్రి కొండా సురేఖ – పర్యావరణ పరిరక్షణతోనే భవిష్యత్తు – మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి, ప్రజాతంత్ర, మే 25: అడవుల నరికివేత, పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఈ క్రమంలో ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ…

దమ్ముంటే ధరలు దించు

– పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర పన్ను భారం తగ్గించాలి – సీఎం రేవంత్‌కు హరీశ్ రావు లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25 : కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన నేపథ్యంలో చోద్యం చూడటం మానేసి వెంటనే రాష్ట్ర వ్యాట్ తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్…