prajatantra_news

prajatantra_news

తెలంగాణకు చల్లని కబురు

– రెండు రోజుల్లో రుతుపవనాల ఆగమనం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28 : తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఓ చల్లని కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ రెండు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని వెల్లడించింది. ఈ రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా…

ఫ్యూచర్ సిటీ భూములకు రికార్డు ధరలు

– రావిర్యాలలో చదరపు గజం భూమి రూ.83,500లు – విక్రయాల ద్వారా రూ 140 కోట్లు ఆదాయం – హౌసింగ్ బోర్డు స్థలాలకు భారీ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28 : రాజధాని క్యూర్ పరిధిలో పెద్దపెద్ద వెంచర్లు చేపట్టడానికి అనువుగా ఉన్న భూములకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. అందులోనూ ఎలాంటి వివాదాలు లేకుండా…

ప్రజా పాలనలో సౌర క్రాంతి

– గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తెలంగాణ – సాగుతోపాటు అదనపు ఆదాయమే ప్రభుత్వ లక్ష్యం – తడిసిన ధాన్యాన్ని కొంటాం – రైతు కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ ధ్యేయం – హరీష్ రావు గారూ.. కట్టుకథలు మానండి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బోనకల్లు, ప్రజాతంత్ర, మే 28 : రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ హిత…

రైతులారా అధైర్యపడకండి

– చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా – దేశ చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో 8,575 కొనుగోలు కేంద్రాలు -ఇప్పటికే 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ. – మద్దతు ధర ప్రకటించిన కేంద్రం చేతులు ఎత్తేసింది – 16,479 కోట్ల భారం రాష్ట్రంపై మోపింది…

ప్రతి పౌరుడికీ సమగ్ర సంక్షేమ కార్డు

» పౌరుల పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఇక ఒకే కార్డులోకి » ఏఐ టెక్నాలజీతో అనర్హులకు చెక్ »పేదలకు మాత్రమే పారదర్శకంగా పథకాలు అందించాలి » అందుకు తక్షణం చర్యలు చేపట్టండి » ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28 : రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ…

సివిల్ వర్కులు వేగవంతంగా పూర్తిచేయాలి

– సనత్ నగర్ టిమ్స్ పరిశీలించిన మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28 : అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్‌లో చేపట్టిన సివిల్ వర్క్‌లను శరవేగంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. హాస్పిటల్‌లో ఆధునిక పరికరాలు, వైద్య సదుపాయాలు, ఇన్‌ఫ్రాÛ,…

దేశానికి ఆదర్శంగా ఫ్యూచర్ సిటీ

– నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రులు – భవిష్యత్ అవసరాల దృష్ట్యా నగర నిర్మాణం – మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబుల వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీ దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా రూపుదిద్దుకుంటోందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీలో…

జడ్చర్ల వద్ద అర్థరాత్రి రెండు బస్సుల ఢీ

– ఒకరి మృతి, 14 మందికి గాయాలు మహబూబ్‌న‌గ‌ర్‌, ప్రజాతంత్ర, మే 28: మహబూబ్‌న‌గ‌ర్‌ జిల్లా జడ్చర్ల సమీపంలో 44వ జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సును బెంగుళూరు వైపు వెళ్తున్న మరో ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో…

అకాల వర్షాలనూ రాజకీయాల కోసం వాడుకోవద్దు

– అది రైతు గోస కాదు.. బీజేపీ రాజకీయ ఘోష – బీఆర్‌ఎస్ డైవర్షన్ పాలి‘ట్రిక్స్‌’ – మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28 : అకాల వర్షాలనూ మీ రాజకీయాల కోసం వాడుకోవద్దని ప్రతిపక్షాలకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చురకలంటించారు. పన్నెండేళ్లుగా కేంద్రంలో అధికారంలో…

2ను ఆర్టీసీ అపాయింటెడ్ డేగా ప్రకటించాలి

– ఎంపీలను కలిసి విన్నవించిన జేఏసీ నేతలు – ఆర్టీసీ విలీనంపై స్పష్టత కోరుతూ 1న ఇందిరాపార్క్ వద్ద దీక్ష – తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రకటన హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 28 : ఆర్టీసీ ఎన్నికల కంటే ముందుగానే జూన్ 2న విలీనం అపాయింటెడ్ డేట్‌ను ప్రభుత్వం ప్రకటించాలని టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ…