prajatantra_news

prajatantra_news

గాదె వెంకట్ రెడ్డి మృతికి సీఎం సంతాపం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గాదె వెంకట్ రెడ్డి గామరణించారని తెలిసి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఐదుసార్లు ప్రాతినిథ్యం వహించిన వెంకట్ రెడ్డి మంత్రిగా వివిధ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారని గుర్తుచేసుకున్నారు.…

గురుకులాల్లో సీట్ల భర్తీకి భారీ స్పందన

– ఫేజ్-1లోనే 18,401 సీట్లు భర్తీ – పేదలకు కార్పొరేట్‌స్థాయి విద్య ప్రభుత్వ లక్ష్యం – సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : దళిత, గిరిజన, బడుగు బలహీనవర్గాల విద్యార్థులకు కార్పొరేట్‌స్థాయి విద్యను పూర్తిగా ఉచితంగా అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కట్టుబడి ఉన్నారని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ…

తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల

– వెబ్‌సైట్‌లో అందుబాటులోకి.. హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మాసాబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్, ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. మొత్తం 16,726 మంది అభ్యర్థులు (93.60 శాతం) క్వాలిఫై అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే కౌన్సెలింగ్…

‘నీట్’ పేపర్ లీక్ బాధ్యత ఎవరిది?

– యూపీఎస్ సీని చూసి నేర్చుకోండి – విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనకు బాధ్యులెవరు – మరోమారు సుప్రీం కోర్టు ఆగ్రహం న్యూదిల్లీ, మే29: నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ వివాదంపై సుప్రీం కోర్టు మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పర్యవేక్షణా యం త్రాంగాలు, సంబంధిత కమిటీలు ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఉల్లంఘన…

పట్టణ పేదలు సంతృప్తి చెందేలా ఇళ్ల డిజైన్

– భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు – రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29: పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు సౌకర్యవంతమైన, భద్రమైన, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి…

2న అపాయింటెడ్ డేట్‌ను ప్రకటించాల్సిందే

– 31న కార్మికులందరూ డిమాండ్ డేను పాటించాలి – ఆర్టీసీ జేఏసీ నాయకుల పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కోసం జూన్ 2న అపాయింటెడ్ డేట్‌ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న కార్మికులందరూ డిమాండ్ డేను పాటించాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఆర్టీసీ…

ఫేక్ జీవోలతో భూ ఒప్పందాలు

– నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూమికి ఎసరు – ముఠాను అరెస్టు చేసిన పోలీసులు మేడ్చల్, ప్రజాతంత్ర, మే 29:ఫేక్ జీవోలు, అక్రమ భూ ఒప్పందాల ద్వారా భారీ మోసానికి పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో నమోదైన…

మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం

– ఉద్యోగులకు తొలి విడత రూ.2,000 కోట్ల బకాయిల విడుదల ~ 100 రోజుల్లో రూ. 6,000 కోట్ల చెల్లింపుల హామీ ~ రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలు 100% క్లియర్ ~ మే 2025 వరకు ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నీ చెల్లింపు  ~ మిగిలిన రూ.4,000 కోట్ల విడుదలపై ఆర్థిక శాఖ కసరత్తు ~హర్షం…

సేంద్రియ ఉత్పత్తులతో ఆరోగ్యం పదిలం

– రైతులు పంట వ్యర్థాలను కాల్చొద్దు – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ రైతులు ఆర్గానిక్ సాగుకు ముందుకు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని హెచఎండీఏ గ్రౌండ్స్‌లో శుక్రవారం నిర్వహించిన ఆర్గానిక్…

మీ టార్గెట్‌ను మీరే తగ్గించుకుంటారా?

– కొన్ని రోజుల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయని ప్రకటిస్తారేమో? – ధాన్యం కొనుగోళ్ల టార్గెట్ తగ్గింపుపై హరీష్‌రావు ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : ఒకవైపు కోటి 41 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందని పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గొప్పలు చెబుతూ మరోవైపు కొనుగోలు మాత్రం 75 లక్షల…