prajatantra_news

prajatantra_news

ఉక్రెయిన్‌తో యుద్దం.. రష్యాకు భారీ నష్టం

– 5 లక్షల మంది సైన్యం మృతి! మాస్కో, మే 28: రష్యా`ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతోన్న యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2022 నుంచి జరుగుతోన్న ఈ ఘర్షణల్లో రష్యాకు సైనికపరంగా భారీ నష్టం వాటిల్లినట్లు కనిపిస్తోంది. ఈ పోరులో ఐదు లక్షల…

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

న్యూదిల్లీ, మే 28 : అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్ ధరలు పడిపోవడం, డాలర్ బలపడటం వంటి కారణాలతో భారత మార్కెట్‌లో పసిడి ధరలు దిగివచ్చాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు, కరెన్సీ మార్కెట్లు పుంజుకుంటున్నాయి. దీంతో బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్…

12 నుంచి బడులు ప్రారంభం

– గురుకులాలు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం – సకాలంలో పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీ – అద్దె భవనాలపై సమగ్ర నివేదిక అందించాలి – సొంత భవనాల్లో ఉన్న గురుకులాల్లో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు – గురుకుల, సంక్షేమ వసతి విద్యా సంస్థలపై సమీక్ష ఖమ్మం, ప్రజాతంత్ర,…

వ‌న‌ప‌ర్తిలో విషాదం

– అప్పుల భూతానికి ఒకే కుటుంబంలో నలుగురు బలి – భార్య, పిల్లలను చంపి మామిడి తోట కౌలుదారు ఆత్మహత్య – చనిపోయే ముందు కన్నీరు పెట్టించే సెల్ఫీ వీడియో, వాయిస్ రికార్డింగ్స్ వనపర్తి, ప్రజాతంత్ర, మే 27: అప్పుల భూతం, వడ్డీ వ్యాపారుల వేధింపులు ఒక నిండు కుటుంబాన్ని బలితీసుకున్నాయి. మామిడి తోటలు కౌలుకు…

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం

– రైతాంగం ఆందోళన చెందొద్దు – చివరి గింజ కొనుగోలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది – ఇప్పటివరకు 57 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు – రూ.10,097 కోట్ల చెల్లింపులు – రాజకీయ లబ్దికే ప్రతిపక్షాల రాద్ధాంతం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27 : తడిసిన ధాన్యాన్ని…

తుమ్మిడిహెట్టి బ్యారేజీపై అడుగు ముందుకు

– మహారాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి లేఖ  హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27 : తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు, నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖ రాశారు. తమ ప్రభుత్వ ప్రతినిధి బృందంతో సమావేశానికి సమయమివ్వాలని, అనుకూలమైన తేదీని…

నర్సింగ్ విద్య బలోపేతానికి చ‌ర్య‌లు

– నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ పోస్టు ఏర్పాటు చేస్తాం – మిడ్ వైఫరీ కోర్సులను బలోపేతం చేస్తున్నాం -ౖ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27 : నర్సింగ్ వ్యవస్థలో వస్తున్న మార్పుల దృష్ట్యా రాష్ట్రంలో నర్సింగ్ విద్యను బలోపేతం చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్…

మహాలక్ష్మిల చేతికి సోలార్ పవర్ ప్లాంట్

– ఇది దేశ చరిత్రలే ప్రథమం – డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్క – రూ.3 కోట్ల విలువైన‌ సోలార్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రులు ఎర్రుపాలెం/మధిర, ప్రజాతంత్ర, మే 27 : మహిళల ఆర్థిక స్వావలంబన ఒక చారిత్రక అడుగని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం…

‘రైతు డిస్కం‘ దరఖాస్తును ఆమోదించొద్దు

– ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌కు హరీష్‌రావు లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27 : డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తుపై పలు అభ్యంతరాలు తెలుపుతూ దానిని తిరస్కరించాలంటూ  బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌ రావు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్‌సీ)కు లేఖ రాశారు. తెలంగాణ సమాజంలో రైతులను, విద్యుత్‌ను విడదీసి చూడలేం..…

కర్నాటకలో మారుతున్న సమీకరణలు

– సిద్దరామయ్యను తప్పుకోవాలని అధిష్ఠానం సూచన – రేపు గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం – 30న డీకే ప్రమాణం చేస్తారన్న ప్రచారం – సిద్దరామయ్యను రాజ్యసభకు పంపాలని అధిష్టానం నిర్ణయం న్యూదిల్లీ, మే 27: కర్నాటకం క్లైమాక్స్‌కు చేరినట్లు తెలుస్తోంది. నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ అధిష్ఠానం చురుగ్గా పావులు కదుపుతోంది. ఈనెల 30న శనివారం…