prajatantra_news

prajatantra_news

వీబీ జీ రామ్‌జీ అమలు కష్టమే

– కొత్త చట్టంతో జరిగే నష్టం భర్తీకి చర్యలు తీసుకుంటాం – ప్రత్యామ్నాయాలపై మంత్రి సీతక్క ఉన్నతస్థాయి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వీబీ జీ-రామ్‌జీ చట్టం జులై 1 నుంచి అమలులోకి వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలపై…

సీఎం చెప్పిందేమిటి.. మీరు మాట్లాదేమిటి?

– ఒక పదం పట్టుకుని రాజకీయం చేయడం తగదు – మీకు కనీస మేథో పరిపక్వత కూడా లేదు – కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్‌బాబు స్ట్రాంగ్ కౌంటర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8 : బెంగళూరులో జరిగిన ద హిందూ కాంక్లేవ్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఏ ఉద్దేశంతో మాట్లాడారో పూర్తిగా వినకుండా కేవలం ఒక…

భూదందాల‌కు పాల్ప‌డిన అధికార్ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు

– డిప్యూటీ క‌లెక్ట‌ర్‌ రామునాయ‌క్ స‌స్సెన్ష‌న్‌ – అక్ర‌మ రిజిస్ట్రేష‌న్ల‌కు పాల్ప‌డిన‌ట్టు నిర్ధార‌ణ‌ – స‌హ‌క‌రించిన ఉద్యోగుల్లో ఒక‌రు డిస్మిస్‌, మ‌రొక‌రు స‌స్పెన్ష‌న్‌ – స‌బ్ రిజిస్ట్రార్ల పాత్ర‌పై కూడా విచార‌ణ‌ – అక్ర‌మ సేల్ డీడ్‌ల ర‌ద్దుకు ఆదేశం – రెవెన్యూ మంత్రి పొంగులేటి  హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 8: బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో…

మహిళా సాధికారతలో మరో కీలక మలుపు

– ఎస్‌హెచ్‌జీలకు 553 ఆర్టీసీ బస్సులు – రేపు సీఎం చేతుల మీదుగా అంద‌జేత‌ – ఏర్పాట్లపై మంత్రులతో కలిసి సీఎస్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8 : ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘా(ఎస్‌హెచ్‌జీ)లకు 553 ఆర్టీసి బస్సులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ప్రదానం చేసే…

తృణమూల్‌ ‌నేత జహంగీర్‌ ‌ఖాన్‌ అరెస్ట్

‌- దేశ సరిహద్దులు దాటుతుండగా పట్టివేత – ఖాన్‌పై పలు కేసుల నమోదు కోల్‌కతా, జూన్‌ 8: ‌పశ్చిమ బెంగాల్‌ ‌రాజకీయాల్లో కలవరం సృష్టించిన తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌కీలక నేత జహంగీర్‌ ‌ఖాన్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. కొన్ని రోజులుగా పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న ఆయన్ను బెంగాల్‌ ‌పోలీస్‌ ‌స్పెషల్‌ ‌టాస్క్ ‌ఫోర్స్…

రాష్ట్రంలో ఇక విజ్ఞాన విప్లవం

– రూ.110 కోట్లతో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ – రూ.25 కోట్లతో ఎస్సీ హాస్టల్ – ఉద్యోగాల నోటిఫికేషన్లతోపాటు ఉచిత డిజిటల్ కోచింగ్ – ప్రజా ప్రభుత్వ వినూత్న సంకల్పం – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8 : ప్రజా ప్రభుత్వం సంక్షేమ రాజ్యం నిర్మించే దిశగా కృత నిశ్చయంతో…

ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌పై సింగరేణి జెండా

– ఖమ్మం యువ పర్వతారోహకుడు మోతికుమార్ ఘనత – అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8 : అత్యంత ప్రమాదకర ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు చేరుకున్న యువ పర్వతారోహకుడు మోతి కుమార్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందించారు. సముద్ర మట్టానికి సుమారు 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ…

ఎబోలా ప్రభావిత దేశాల ప్రయాణికులపై నిఘా

– విమానాశ్రయంలో అన్ని వ్యవస్థలు బలోపేతం – ఇద్దరు అనుమానితులకు గాంధీలో ఐసోలేషన్ – తప్పుడు సమాచారం ఇచ్చే విదేశీయులపై చర్యలు – ముందు జాగ్రత్తలు, పర్యవేక్షణపై మంత్రి దామోదర్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8 : ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే దేశ, విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక నిఘా కొనసాగుతున్నదని, శంషాబాద్…

విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం

– పాఠశాలల పునఃప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి – ములుగు కలెక్టర్, విద్యాశాఖ అధికారులతో మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8: ఈ నెల 15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లT ముందుగానే పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా…

మహిళా భవనాల పనుల పురోగతిని పరిశీలిస్తా

– రోజూ వీసీలతో పనుల సమీక్ష – అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6: గ్రామాల్లో నిర్మిస్తున్న మహిళా భవనాల నిర్మాణ పనుల పురోగతిని ప్రతి రోజూ తాను పరిశీలిస్తానని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. భవనాల నిర్మాణ పురోగతిపై…