prajatantra_news

prajatantra_news

ప్రభుత్వ భూములను పెద్దలకు దోచిపెడుతున్న రేవంత్‌

‌- భూదందాలో సీఎం కుటుంబీకులు, కాంగ్రెస్‌ ‌ప్రముఖులు – కల్వకుంట్ల కవిత ఆరోపణలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 6: ‌రూ.లక్ష కోట్ల ప్రభుత్వ భూమిని రేవంత్‌ ‌రెడ్డి సర్కార్‌ ‌పెద్దలకు ధారాద‌త్తం చేస్తున్న‌ద‌ని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. శనివారం  మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కుటుంబ సభ్యులు, ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్‌…

నీట్-2026కు పకడ్బందీ ఏర్పాట్లు

– అధికార్ల‌కు ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 6:  రాష్ట్రం నీట్-2026 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు.  సచివాలయం నుండి అదనపు డిజిపి మహేష్ భగవత్, పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సిపిలు, ఇతర అధికారులతో కలిసి…

సెమీ కండక్టర్ పరిశ్రమలకు అనుకూలం

– ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా కంపెనీలను ప్రోత్సహించండి – మలేషియా బృందం భేటీలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6 : సెమీకండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అత్యంత అనుకూలమని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా మలేషియా కంపెనీలను ప్రోత్సహించాలని ఆ దేశ ప్రతినిధుల బృందాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ…

‘థ్రెడ్ పోచంపల్లి’ సందర్శించిన మండలి చైర్మన్ గుత్తా

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6 : మాదాపూర్ హైటెక్స్ హాల్ -4లో థ్రెడ్ పోచంపల్లి ఎగ్జిబిషన్‌ను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శనివారం సందర్శించారు. హాల్‌లోని స్టాల్స్ అన్నింటినీ ఆయన కలియతిరిగి స్టాల్స్ నిర్వాహకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోచంపల్లి వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి ఉందన్నారు. తాను ఎంపీగా ఉన్న…

త్వరలో సనత్‌నగర్ టిమ్స్ ప్ర‌జ‌ల‌కు అంకితం

– ఏర్పాట్లను సమీక్షించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6 : సనత్‌నగర్‌లో నిర్మించిన అత్యాధునిక టిమ్స్ హాస్పిటల్‌ను త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రజలకు అంకితం చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన శనివారం సమీక్షించారు. హాస్పిటల్‌లోని ఏ,…

ప్రభుత్వ నిర్లక్ష్యానికి రైతు కనకయ్య బలి

– తడిసిన వడ్లు కొనాలని ప్రాధేయపడితే 40 సంచులు కట్ చేశారు – కనకయ్య కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి – కోతలు లేకుండా వడ్లను తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ – ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్ 6 : రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, వడ్ల కొనుగోలులో…

విజయం సాధించాలన్న కసి ఉండాలి

– విద్యార్థులకు మంత్రి వాకిటి పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6 : ఓటమి గెలుపునకు తొలిమెట్టు అని క్రీడలు, యువజనుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గచ్చిబౌలిలో నెల రోజులకుపైగా సాగిన వేసవి శిక్షణ శిబిరం శనివారం జరిగిన ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీహరి…

కేసీఆర్ ఫెయిలైనకాడ రేవంత్ స‌క్సెస్ అవుతాడా

– తుమ్మిడిహెట్టి ఎత్తు 150 మీటర్లు పెంచాలని కొట్లాట – ఉత్తరతెలంగాణలో కాంగ్రెస్ పొలిటికల్ స్కెచ్ – వ్యూహాత్మక ‛ఎత్తుగడ’తో సాగునీటి సమరం – భూసేకరణ ఖర్చు, నిర్వాసితుల పరిహారాన్ని తామే భరిస్తామని ఎర – మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే ప్లాన్                …

ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయాలు

చెన్నై, జూన్ 5: తమిళనాడు రాజకీయాల్లో కొంతకాలంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకాలం సీఎం విజయ్ పై ఉన్న దృష్టి ఇప్పుడు అన్నామలై వైపు మళ్లింది. ఆయన ఇప్పటికే బీజేపీని వీడగా తన రాజకీయ భవిష్యత్తు గురించి తాజాగా మీడియాతో మాట్లాడారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన‌ అన్నామలై కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే…

కోహెడ సమీకృత పండ్ల మార్కెట్‌కు రేపు శంకుస్థాపన

– దేశానికే ఆదర్శంగా ఏర్పాటు కానున్న మార్కెట్ – ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ రంగ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలవనున్న కోహెడ అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేయనున్నారని వ్యవసాయ శాఖ మంత్రి…