కలెక్టర్ ఉత్తర్వులతో సొంతింటికి వృద్ధ దంపతులు
– కొడుకుల నిర్వాకంతో ఇబ్బందులు పడ్డ తల్లిదండ్రులు మిర్యాలగూడ, ప్రజాతంత్ర, జూన్ 6: వృధ్ద తల్లిదండ్రులను దూరం పెట్టిన కొడుకులకు కలెక్టర్ గట్టి బుద్ది చెప్పారు. వారి ఇంటిని వారికి స్వాధీనం చేయించారు. వివరాల్లోకి వెళితే..నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గల హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ఇంజం చంద్రకళ భర్త రమణారెడ్డి(70) వయోవృద్ధులు. వీరికి…






