prajatantra_news

prajatantra_news

బొగ్గు దిగుమతులు తగ్గించే యత్నం

– ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా భారత్‌ -‌ మైనింగ్‌, ‌కోల్‌ ‌రంగాల్లో విప్లవాత్మక మార్పులు – ప్రస్తుతం 189 మిలియన్‌ ‌టన్నుల బొగ్గు నిల్వలు – కోల్‌ ‌రంగంలో సంస్కరణలతో ఐదు లక్షల మందికి ఉపాధి – క్రిటికల్‌ ‌మినరల్స్ ‌కోసం అర్జెంటీనాతో ఒప్పందం – కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి…

పాలమూరు ప్రాజెక్టుల పూర్తి కోసం రూట్ మ్యాప్‌

– సీఎం పర్యటన నిర్ణయాలను అమలు చేయాలి  – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 8: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, తాను కలిసి ఈనెల 4, 5 తేదీల్లో జరిపిన సాగునీటి ప్రాజెక్టుల పర్యటన సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను యుద్ధప్రాతిపదికన అమలు చేయాలని నీటిపారుదల, పౌరసరఫరాల…

చేప మందు పంపిణీ షురూ

– ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్ – భారీ బందోబస్తు ఏర్పాటు – పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8: చేప మందు పంపిణీ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. క్యూలైన్లు, కౌంటర్లు, మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్ పని తీరును…

మోదీ పాలనతో చిక్కుల్లో దేశం

– ‘సర్‌ ‘ ప్రక్రియతో లక్షలాదిమంది ఓట్లు గల్లంతు – రాజకీయ వేధింపులకు దర్యాప్తు సంస్థల దుర్వినియోగం  – ‘ఇండి’ కూటమి భేటీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే న్యూదిల్లీ, జూన్‌ 8: ‌ప్రధాని నరేంద్ర మోదీ పాలనతో దేశం సమస్యల్లో పడిందని అఖిల భారత కాంగ్రెస్‌ ‌కమిటీ చీఫ్‌ ‌మల్లికార్జున ఖర్గే అన్నారు. మోదీ హయాంలో…

జెండాలకు, అజెండాలకు అతీతంగా అభివృద్ధి

– భవిష్యత్ అవసరాలకు కోస‌మే మూడు కార్పొరేషన్లుగా .. – రూ.1,674 కోట్లతో సైబరాబాద్ లో మెగా ప్రాజెక్టులకు శ్రీకారం – గాజులరామారంలో అంతర్జాతీయ బస్ టెర్మినల్ – మూడు నెలల్లో పనులు ప్రారంభం – కేసీఆర్, మోదీ పాలనపై చర్చకు సిద్ధం ~ మియాపూర్ బహిరంగ సభలో సీఎం రేవంత్ ఛాలెంజ్ హైదరాబాద్, ప్రజాతంత్ర,…

విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం

– స్టీల్ లిక్విడ్ పడి మంటలు – 9మంది కార్మికుల దుర్మరణం – ఏడుగురికి తీవ్ర గాయాలు – మంటలు చెలరేగడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం – ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. ఘటనపై ఆరా – హుటాహుటిన విశాఖకు హోంమంత్రి అనిత విశాఖపట్నం, జూన్ 8 : విశాఖ స్టీల్ ప్లాంట్ లో…

గోవాలో ఘోర ప‌డ‌వ ప్ర‌మాదం

– 23 మంది మృతి, 64మంది గ‌ల్లంతు – గ‌ల్లంతైన వారి కోసం గాలింపు తీవ్రం – క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్న కుటుంబ స‌భ్యులు గోవా,  జూన్ 8: గోవాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న పడవ  సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్ల సముద్రంలో బోల్తా పడి 23 మంది మృతి చెందగా,…

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు

-ఇరాన్‌ను వీడాలని భారత్‌ అడ్వైజరీ న్యూదిల్లీ, జూన్‌ 8: ఇరాన్‌-ఇ‌జ్రాయెల్‌ ‌మధ్య మరోసారి తీవ్రస్థాయిలో దాడులు జరుగుతున్నాయి. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో టెహ్రాన్‌లోని భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఇరాన్‌ను వీడాలని అక్కడి భారత పౌరులకు సూచించింది. పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిణామాల దృష్ట్యా…

యూరియా యాప్‌తో రైతులకు మేలు

– అన్ని రాష్ట్రాల్లో అమలుకు ఆసక్తి – ప్రశంసలు అందించిన కేంద్ర వ్యవసాయ శాఖ – మంత్రి తుమ్మల కార్యాలయం ప్రకటన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 8:‌రైతులకు పారదర్శకంగా ఎరువుల పంపిణీ చేయడం ద్వారా తెలంగాణ ఫర్టిలైజర్‌ ‌యాప్‌నకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్ర ఫర్టిలైజర్‌…

రాష్ట్రంలో పాఠశాలలను కుదించే కుట్ర

– సిఎం రేవంత్‌ ‌తీరుపై మండిపడ్డ కవిత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 8: ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ప్రకటించిన సమీకృత పాఠశాలలు నిర్ణయంపై టిఆర్‌ఎస్‌ ‌చీఫ్‌ ‌కె.కవిత మండిపడ్డారు. రాష్ట్రంలోని 27,000 పాఠశాలలను 4,000కు కుదించనున్నట్లు సిఎం ప్రకటించడం తీవ్ర అభ్యంతరకరమని సోమవారం విడుదల చేసిన ఒక వీడియో ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. పేద విద్యార్థులను,…